విద్యుత్తు ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలి త్వరలో చలో ఢిల్లీ.. పార్లమెంట్ను ముట్టడిస్తాం ఎస్సీ, ఎస్టీ నాయీబ్రాహ్మణ, ముప్పు భిక్షపతి, ఎంబీసీ కులాల రాష్ట్ర అధ్యక్షుడు దూగుంట్ల నరేశ్, ఎస్సీ కులాల ఐక్య వే�
కేంద్రం నిర్వాకంతో మిల్లుల్లోనే 94 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు వర్షాలకు తడిసి మొలకెత్తుతున్న దుస్థితి కేంద్రం వెంటనే సీఎమ్మార్ సేకరించాలి రైస్మిల్స్ అసోసియేషన్ డిమాండ్ నిజామాబాద్, జూలై 15 (నమస్తే �
తెలంగాణకు చేసింది ఏమిటో చెప్పాలి జాతీయ సమావేశాల పేరిట వసూళ్ల దందా బీజేపీ బండారం పార్లమెంటులో చెప్తాం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్రహం హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో ప్రధాని మోదీ వంటి మోస�
పలువురు ఆఫ్రికన్ దేశస్థుల నిర్వాకమిది హెచ్న్యూ స్పెషల్ డ్రైవ్లో వెలుగులోకి వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సీపీ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): వీసా ముగిసినా దేశంలో అక్రమంగా నివాసం �
నిబంధనలు, చట్టాల్లో మార్పులు తెస్తాం.. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 18: సామాజిక మాధ్యమాలను మరింత జవాబుదారీగా మార్చాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పే�
సోమవారం నుంచి తరగతులకు విద్యార్థులు మీడియాకు వెల్లడించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఉజ్వల భవిష్యత్తు మీదే: మంత్రి సబితఇంద్రారెడ్డి హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ)/బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ �
ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు దేశ ప్రజలు చూపు శ్రీవారిని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ దర్శించ
మహమ్మద్ ప్రవక్తను తూలనాడుతూ బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన హేయమైన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోస్తున్నది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ముస్లి�
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉక్రెయిన్పై దాడి ప్రారంభమైన అనంతరం మరింత ఎక్కువయ్యాయి. క్యాన్సర్ కారణంగా పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తున్నదని, ఆయన మరో మూడేండ�
తన కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan drug case) డ్రగ్స్ కేసులో చిక్కడంతో కొంతకాలంగా కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు షారుక్ ఖాన్ (Shahrukh Khan). . ఆ తర్వాత ఆర్యన్ ఖాన్కు బెయిల్ రాగానే కొంత రిలాక్స్ అయ్యాడు.
రాష్ట్ర ఆర్థిక వనరులు దెబ్బతీయడం కక్ష సాధింపే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధ్వజం నల్లగొండ ప్రతినిధి, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గుర
అధికారిక విడుదల ప్రకారం 2022-24 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం సమాచార, పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు 30.06.2022తో ముగుస్తుంది. 2022-24 సంవత్సరా�
చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక పీపుల్స్ డైలీ మొదటి పేజీల్లో ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్కు సంబంధించిన వార్తలు గత కొద్దిరోజులుగా కనిపించట్లేదు. దీంతో పార్టీపై ఆయన పట్టు కోల్పోతున్నారని, ప్రధాని
కేసీఆర్పై ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోం హుజూరాబాద్ టీఆర్ఎస్ ఇన్చార్జి గెల్లు జమ్మికుంట, మే23: ఈటల రాజేందర్ ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ రాజకీయం చేయడంలో దిట్ట అని, తన ఉనికి కోసం చిల్లర రాజకీయాలు చేస్�