నిబంధనలు, చట్టాల్లో మార్పులు తెస్తాం.. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 18: సామాజిక మాధ్యమాలను మరింత జవాబుదారీగా మార్చాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పే�
సోమవారం నుంచి తరగతులకు విద్యార్థులు మీడియాకు వెల్లడించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఉజ్వల భవిష్యత్తు మీదే: మంత్రి సబితఇంద్రారెడ్డి హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ)/బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ �
ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు దేశ ప్రజలు చూపు శ్రీవారిని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ దర్శించ
మహమ్మద్ ప్రవక్తను తూలనాడుతూ బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన హేయమైన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోస్తున్నది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ముస్లి�
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉక్రెయిన్పై దాడి ప్రారంభమైన అనంతరం మరింత ఎక్కువయ్యాయి. క్యాన్సర్ కారణంగా పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తున్నదని, ఆయన మరో మూడేండ�
తన కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan drug case) డ్రగ్స్ కేసులో చిక్కడంతో కొంతకాలంగా కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు షారుక్ ఖాన్ (Shahrukh Khan). . ఆ తర్వాత ఆర్యన్ ఖాన్కు బెయిల్ రాగానే కొంత రిలాక్స్ అయ్యాడు.
రాష్ట్ర ఆర్థిక వనరులు దెబ్బతీయడం కక్ష సాధింపే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధ్వజం నల్లగొండ ప్రతినిధి, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గుర
అధికారిక విడుదల ప్రకారం 2022-24 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం సమాచార, పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు 30.06.2022తో ముగుస్తుంది. 2022-24 సంవత్సరా�
చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక పీపుల్స్ డైలీ మొదటి పేజీల్లో ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్కు సంబంధించిన వార్తలు గత కొద్దిరోజులుగా కనిపించట్లేదు. దీంతో పార్టీపై ఆయన పట్టు కోల్పోతున్నారని, ప్రధాని
కేసీఆర్పై ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోం హుజూరాబాద్ టీఆర్ఎస్ ఇన్చార్జి గెల్లు జమ్మికుంట, మే23: ఈటల రాజేందర్ ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ రాజకీయం చేయడంలో దిట్ట అని, తన ఉనికి కోసం చిల్లర రాజకీయాలు చేస్�
పార్టీ ప్రతినిధులందరికీ పాసులు జారీ హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): నగరంలో బుధవారం జరగబోయే టీఆర్ఎస్ పార్టీ 21వ వార్షికోత్సవ సభకు హాజరు కావాలంటే ప్రత్యేక బార్కోడ్ పాస్ ఉండాల్సిందే. పార్టీ ప్ర�
మన నిరంతర జీవితంలో వాడే వస్తువులు ఒకదానితో ఒకటి అనుసంధానమైతే, వస్తువులు ఒకదానితో ఒకటి ముచ్చటించుకుంటే, సమన్వయంతో సులభంగా పనిచేస్తే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం...
కేంద్రం మొండి వైఖరి విడనాడాలి షరతులు లేకుండా ధాన్యం కొనాలి ఢిల్లీలో మీడియాతో నిరంజన్రెడ్డి న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్రం మొండివైఖరి విడనాడి, షరతులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోలు చేయా
ఆర్బీఐ హెచ్చరిక కీలక వడ్డీ రేట్లు యథాతథం ద్రవ్యోల్బణం లక్ష్యం పెంపు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో నిర్ణయాలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపు
ప్రతి అంశంలోనూ వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నది ‘టీ హబ్. తాజాగా మీడియా,ఎంటర్టైన్మెంట్ డొమైన్లో విద్యార్థులు, నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు సరికొత్త వేదికను ఏర్పాటు చేశారు.