పార్టీ ప్రతినిధులందరికీ పాసులు జారీ హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): నగరంలో బుధవారం జరగబోయే టీఆర్ఎస్ పార్టీ 21వ వార్షికోత్సవ సభకు హాజరు కావాలంటే ప్రత్యేక బార్కోడ్ పాస్ ఉండాల్సిందే. పార్టీ ప్ర�
మన నిరంతర జీవితంలో వాడే వస్తువులు ఒకదానితో ఒకటి అనుసంధానమైతే, వస్తువులు ఒకదానితో ఒకటి ముచ్చటించుకుంటే, సమన్వయంతో సులభంగా పనిచేస్తే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం...
కేంద్రం మొండి వైఖరి విడనాడాలి షరతులు లేకుండా ధాన్యం కొనాలి ఢిల్లీలో మీడియాతో నిరంజన్రెడ్డి న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్రం మొండివైఖరి విడనాడి, షరతులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోలు చేయా
ఆర్బీఐ హెచ్చరిక కీలక వడ్డీ రేట్లు యథాతథం ద్రవ్యోల్బణం లక్ష్యం పెంపు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో నిర్ణయాలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపు
ప్రతి అంశంలోనూ వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నది ‘టీ హబ్. తాజాగా మీడియా,ఎంటర్టైన్మెంట్ డొమైన్లో విద్యార్థులు, నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు సరికొత్త వేదికను ఏర్పాటు చేశారు.
కొత్త రాజ్యాంగం రావాలని నేను ప్రగాఢంగా నమ్ముతానయా సోచ్.. నయా దిశ.. నయా సంవిధాన్.. అవసరం75 ఏండ్ల రాజ్యాంగం ఇప్పటి అవసరాలు తీర్చలేదుమీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబులుహైదరాబాద్, ఫిబ్
4 ఎకరాలుంటే నేడు కోటీశ్వరుడురాష్ట్రంలో టీఆర్ఎస్కు దీటైన ప్రతిపక్షమే లేదుమీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబుహైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడిన ఏడేండ్లలోనే దేశ�
తిరుపతి : డాలర్ శేషాద్రి మరణం నా కుటుంబానికి తీరని లోటని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం తిరుపతిలో శేషాద్రి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్ల�
మంగళవారం రోజు ప్రకాశ్ రాజ్ ప్యానెల్కి సంబంధించిన వారందరు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ.. గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే యాంకర్ అనసూయ ఈసీ మెంబర్గా గెలిచిందని మొదట వార్తలు ర�
సీనియర్ యాంకర్, నటి ఝాన్సీ సోషల్ మీడియా ద్వారా సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై తన గళం వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ సామెతతో మీడియాపై మండి పడింది. “అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండులో పురుగుల�
దుండిగల్: ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ప్రజలకు సమాచారం చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైందని భారతజాతీయ మహాసముద్ర సమాచార సేవాకేంద్రం(ఇన్కాయిస్) డైరెక్టర్ డా.టీ.శ్రీనివాసకుమార్ అన్నారు. ఇన్క
సినిమా ఇండస్ట్రీలో కొన్నాళ్లుగా డ్రగ్స్ వ్యవహారం ఎంత కలకలం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈడీ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి 12 మందికి నోటీసులు పంపింది. ఇందులో భాగం�