తిరుపతి : డాలర్ శేషాద్రి మరణం నా కుటుంబానికి తీరని లోటని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం తిరుపతిలో శేషాద్రి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్ల�
మంగళవారం రోజు ప్రకాశ్ రాజ్ ప్యానెల్కి సంబంధించిన వారందరు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ.. గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే యాంకర్ అనసూయ ఈసీ మెంబర్గా గెలిచిందని మొదట వార్తలు ర�
సీనియర్ యాంకర్, నటి ఝాన్సీ సోషల్ మీడియా ద్వారా సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై తన గళం వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ సామెతతో మీడియాపై మండి పడింది. “అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండులో పురుగుల�
దుండిగల్: ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ప్రజలకు సమాచారం చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైందని భారతజాతీయ మహాసముద్ర సమాచార సేవాకేంద్రం(ఇన్కాయిస్) డైరెక్టర్ డా.టీ.శ్రీనివాసకుమార్ అన్నారు. ఇన్క
సినిమా ఇండస్ట్రీలో కొన్నాళ్లుగా డ్రగ్స్ వ్యవహారం ఎంత కలకలం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈడీ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి 12 మందికి నోటీసులు పంపింది. ఇందులో భాగం�
మీడియాకు సామాజిక బాధ్యతేది? పిల్లలు ఇల్లంత అంగడంగడి చేస్తాన్రు వరంగల్ సమావేశంలో సీఎం కేసీఆర్ వరంగల్, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా విషయంలో టీవీ చానళ్లు, పత్రికలు ప్రజలను భయపెట్టి చంపుతున్న�
ఈ ఏడాది ఆదాయంలో 25% వృద్ధి2025 చివరి నాటికి రెట్టింపు ఆదాయంఫిక్కీ, యర్నెస్ట్ అండ్ యంగ్ అంచనాన్యూఢిల్లీ, మార్చి 26: కరోనా కాటుతో దారుణంగా కుదేలైన దేశీయ మీడియా, ఎంటర్టైన్మెంట్ (వినోద) రంగం మళ్లీ గాడిలో పడుత�