Keshava rao | ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేశవరావు విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ప్రెస్ కౌ
ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చల పేరిట విద్వేషం వరదలై పారుతుంటే కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏమిటని మోదీ సర్కారును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత ఈ �
ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విద్వేష ప్రచారం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మౌనసాక్షిగా ఉండిపోవడం ఏమిటని సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. లా కమిషన్ సిఫారసు మేరకు ఈ అంశంపై చట్టాన్ని తెచ్చే ఆలోచన ఉన్
విమోచనమా? విలీనమా? అనేది గవర్నర్కు ఎందుకు? ప్రమాదంలో గవర్నర్ వ్యవస్థ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): బీజేపీకి సెప్టెంబర్ 17తో సంబంధమే లేదని సీపీఐ రాష్ట్ర క�
విద్యుత్తు ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలి త్వరలో చలో ఢిల్లీ.. పార్లమెంట్ను ముట్టడిస్తాం ఎస్సీ, ఎస్టీ నాయీబ్రాహ్మణ, ముప్పు భిక్షపతి, ఎంబీసీ కులాల రాష్ట్ర అధ్యక్షుడు దూగుంట్ల నరేశ్, ఎస్సీ కులాల ఐక్య వే�
కేంద్రం నిర్వాకంతో మిల్లుల్లోనే 94 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు వర్షాలకు తడిసి మొలకెత్తుతున్న దుస్థితి కేంద్రం వెంటనే సీఎమ్మార్ సేకరించాలి రైస్మిల్స్ అసోసియేషన్ డిమాండ్ నిజామాబాద్, జూలై 15 (నమస్తే �
తెలంగాణకు చేసింది ఏమిటో చెప్పాలి జాతీయ సమావేశాల పేరిట వసూళ్ల దందా బీజేపీ బండారం పార్లమెంటులో చెప్తాం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్రహం హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో ప్రధాని మోదీ వంటి మోస�
పలువురు ఆఫ్రికన్ దేశస్థుల నిర్వాకమిది హెచ్న్యూ స్పెషల్ డ్రైవ్లో వెలుగులోకి వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సీపీ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): వీసా ముగిసినా దేశంలో అక్రమంగా నివాసం �
నిబంధనలు, చట్టాల్లో మార్పులు తెస్తాం.. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 18: సామాజిక మాధ్యమాలను మరింత జవాబుదారీగా మార్చాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పే�
సోమవారం నుంచి తరగతులకు విద్యార్థులు మీడియాకు వెల్లడించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఉజ్వల భవిష్యత్తు మీదే: మంత్రి సబితఇంద్రారెడ్డి హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ)/బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ �
ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు దేశ ప్రజలు చూపు శ్రీవారిని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ దర్శించ
మహమ్మద్ ప్రవక్తను తూలనాడుతూ బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన హేయమైన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోస్తున్నది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ముస్లి�