బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ విస్తరణ పుణ్యమా అని ఇంటింటా వినోదం కుప్పలు తెప్పలు అవుతున్నది. మరీ ముఖ్యంగా ఓటీటీ రాకతో సినిమాలు, సిరీస్, డాక్యుమెంటరీస్ చూసినవారికి చూసినంత అన్నట్టుగా అందుబాటులోకి వచ్చా�
ఎన్నికల వేళ ఎట్లనన్న జేసి గెలువాలని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్రెడ్డి అసుసరిస్తున్న విధానం బాగా లేదు. ఆయన హావభావాలు, ఆక్రోశం నుంచి వస్తున్న ప్రకటనలు, చేస్తున్న చేష్టలు, రేవంత్ ద్వేషపూరిత, హింసా�
ప్రధాని మోదీ తొమ్మిదేండ్ల పాలనలో 2023 జూలై నాటికి కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం నిరుద్యోగిత రేటు పెరుగుతూ పోయింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం నేటికి దేశంలో నిరుద్యోగిత రేట�
వసుధైవ కుటుంబకం’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా, ఆడంబరంగా నిర్వహించిన జీ-20 సదస్సు ముగిసింది. దేశదేశాల పెద్దలు తమ తమ నెలవులకు వెళ్లిపోయారు. ఎవరినీ నొప్పించని మొక్కుబడి ప్రకటన చేయడమే సదస్సు ఘన విజ
ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడి, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పలువురు మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు.
మణిపూర్ హింసను నివారించడంలో విఫలమైన సీఎం బీరేన్సింగ్ను పదవి నుంచి తొలగించాలని ఐద్వా (ఆల్ ఇండియా వుమెన్స్ అసోసియేషన్) డిమాండ్ చేసింది. మణిపూర్ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఇటీవల ఐద్వా బృందం ఆ �
బీజేపీ నేతలకు నిజంగా తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఒప్పించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సవాల్ విసిరారు.
బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చిన విధానంలోనే పలు అవకతవకలున్నాయి. ప్రజా సంప్రదింపుల ప్రక్రియలో పారదర్శకత, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు బిల్లును ప్రవేశపెట్టే క్రమంలో ఇవి జరిగాయి.
హైదరాబాద్-సిద్దిపేట రహదారి విస్తరణ పనుల్లో రూట్ మ్యాప్ను మార్చుకోవాలని సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేస్తామని ఎయిర్ కమోడోర్ పంకజ్జైన్ తెలిపారు.