ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడి, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పలువురు మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు.
మణిపూర్ హింసను నివారించడంలో విఫలమైన సీఎం బీరేన్సింగ్ను పదవి నుంచి తొలగించాలని ఐద్వా (ఆల్ ఇండియా వుమెన్స్ అసోసియేషన్) డిమాండ్ చేసింది. మణిపూర్ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఇటీవల ఐద్వా బృందం ఆ �
బీజేపీ నేతలకు నిజంగా తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఒప్పించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సవాల్ విసిరారు.
బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చిన విధానంలోనే పలు అవకతవకలున్నాయి. ప్రజా సంప్రదింపుల ప్రక్రియలో పారదర్శకత, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు బిల్లును ప్రవేశపెట్టే క్రమంలో ఇవి జరిగాయి.
హైదరాబాద్-సిద్దిపేట రహదారి విస్తరణ పనుల్లో రూట్ మ్యాప్ను మార్చుకోవాలని సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేస్తామని ఎయిర్ కమోడోర్ పంకజ్జైన్ తెలిపారు.
Minister KTR | సుకేశ్ చంద్రశేఖర్ అనే ఒక రోగ్ చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు.
మాదిగల ఆత్మగౌరవాన్ని చాటిన దండోరా ఉద్య మం మొదలై 28 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7 నుంచి ఆగస్టు 6 వరకు దండోరా పండుగ పేరిట వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్ల
ప్రతిపక్షాలు ఉస్మానియా దుస్థితిపై నోరుమెదపక ముం దే కేసీఆర్ ఆ పురాతన దవాఖానను స్వయంగా సందర్శించారు. అనేక చోట్ల పైకప్పు పెచ్చులూడటం, గోడలు దెబ్బతినటం, వర్షపు నీరు ధారాపాతంగా కారటం, మొత్తంగా దవాఖాన భవనం శ�
కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ స్ఫూర్తితో గద్దర్ తన పార్టీకి గద్దర్ ప్రజా పార్టీ అని నామకరణం చేశారు. పేరుకు గద్దర్ ప్రజా పార్టీ అని ప్రకటించినప్పటికీ ఆ పార్టీకి అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి అన్ని �
ఐటీ అధికారుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉన్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. తన నివాసం, కార్యాలయాల్లో మూడు రోజుల సోదాల్లో అక్రమ ఆస్తులు ఏమీ లభించలేదని, తమ దగ్గరి నుంచి అధికా�
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెను సంచలనాన్ని సృష్టిస్తున్నది. ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. భవిష్యత్తులో ఈ ఏఐతో మానవత్వానికే ముప్పు వాటిల్లనున్నదని ప్రపంచంలోనే టాప్ కంపెనీల సీఈ
మహిళా రెజ్లర్లపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ఆగడాలకు తాను ప్రత్యక్ష సాక్షినని అంతర్జాతీయ రెజ్లిం గ్ రెఫరీ జగ్బీర్సింగ్ పేర్కొన్నారు. రెజ్లర్లపై బ్రిజ్ పాల్పడిన లైంగిక వేధింపులన�
ఆన్లైన్ పాలసీ సరెండర్ సాకుతో బీమా సొమ్మును కొట్టేసే ముఠా అరెస్టయింది. నకిలీ ఆధారాలతో ఆన్లైన్లో వాటిని ైక్లెయిమ్ చేసి 19 మంది నుంచి రూ.4 కోట్లు కొట్టేసింది ఈ ఘరానా గ్యాంగ్. దీర్ఘకాలంగా తమ పాలసీల గూర్�