తెలంగాణలో బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే నైతిక అర్హత, హక్కు లేదని అన్నారు. వివిధ రాష్ర్టాలకు గత నెల రోజుల్లో వ�
సామాజిక మాధ్యమాల ద్వారా కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతికతను అనేకమంది సద్వినియోగం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వ్యాపారాభివృద్ధికి, నైపుణ్యాల పెంపునకు కృషి చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తు�
మీడియాలో అనేక మార్పులొస్తున్నా, మీడియా వ్యాపిస్తున్నా.. వార్తా పత్రికలదే హవా కొనసాగుతున్నదని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్చార్డీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ శశాం
వైద్య రంగంలో వస్తున్న కొత్త ఒరవడులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర కీలకమని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఎయిమ్స్లో నిర్వహించిన హెల్త్ జర్నలిస్టులు, ప్రభావితుల జాతీయ సదస్సు�
విద్యాశాఖలో రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్పర్సన్ (ఐఈఆర్పీ)లను రెగ్యులరైజ్ చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
తన నియోజకవర్గానికి చెంది న చలమల కృష్ణారెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. అయనకు అసలు వ్యక్తిత్వమే లేదని విమర్శించారు.
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కూటమి నుంచి బయటకు వెళ్లిపోగా.. తాజాగా ఆ జాబితాలో మరో పార్టీ రాష్ట్రీయ లోక్ద
కార్మికుల కనీస వేతనాలను తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి పాత వేతనాలను అమల్లోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
నాలుక మడిచి... కనుగుడ్లు ఉరిమింది మిమ్మల్ని (మీడియాను) చూసి కాదు బాబోయ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ లబోదిబో మంటున్నారు. సచివాలయంలో జరిగిన ప్రెస్మీట్లో మంత్రి పొన్నం మీడియా వారిపై నాలుక మడిచి గుడ్లు ఉరి
బాబాయ్ బిడ్డను సొంత చెల్లి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నాడు. అవసరాల్లో ఆదుకున్నాడు. ఖరీదైన కానుకలు ఇచ్చాడు. కానీ, ఆ చెల్లి ప్రియుడితో కలిసి అన్న కిడ్నాప్కు ప్లాన్ చేసింది.
కర్ణాటకలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారెంటీల్లో ఒకటైన ‘గృహలక్ష్మీ’ స్కీమ్ రాష్ట్రంలో సక్రమంగా అమలు కావడం లేదు. 2023 నవంబర్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పలు కారణాలతో ఈ పథకం నిలిచిపోయింది.
ప్రతిపక్ష ఇండియా కూటమిలో తనకు ఏ పదవీ వద్దని బీహార్ సీఎం నితీశ్కుమార్ చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘వేర్వేరు పార్టీల నాయకులు నా గురించి మాట్లాడుతున్నారు.
Rahul Gandhi: మీడియాపై రాహుల్ ఫైర్ అయ్యారు. దేశంలో ఉన్న నిరుద్యోగం గురించి మీడియా ఆలోచించడంలేదన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ నిరసన చేస్తున్న ఎంప�