Gandhi Hospital | గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతారవణం నెలకొంది. స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. గాంధీ ఆస్పత్రిలోకి వెళ్లే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే హాస్పిటల్లో
కాంగ్రెస్ సర్కారు ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలేమోకానీ ఆరు కుంభకోణాలు మాత్రం చేసిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ప్రతి శాఖలో దేన్నీ వదలకుండా కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులపై చిందులేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక రకమైన భాష కొనసాగుతోందని, ఈ భాష నుంచి విముక్తి ఉందా..? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా.. ఆయన మీడి
కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖల్లో, 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో 16లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని,వెంటనే వాటిని భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశ�
నన్ను చంపేందుకు కాంగ్రెస్ నాయకులు కు ట్రలు చేస్తున్నారు.. పదవీకాలం ము గిసిన వెంటనే గన్మెన్లను తొలగించి హతమార్చేందుకు పథకం రూపొం దించారు’ అని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సంచలన ఆరోపణలు చేశా�
ఆరెస్సెస్ అంతర్గత సర్వే ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కనీసం 200 స్థానాలైనా గెలవలేదని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు.
Shanthi Swaroop | తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు. హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
మీడియా వాస్తవాలు తెలుసుకుని రాయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) సూచించారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నాయని అన్నారు. తనపై కేసులు పెట్టాలని అనేకమంది ప్రయత్నాలు చేశారని తెలి
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేంద్రమంత్రి కిషన్రెడ్డిని సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో కిషన్రెడ్డికి సైతం భాగస్�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు.