అంతర్జాతీయ స్థాయికి రాష్ట్ర టూరిజాన్ని తీసుకెళ్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. సచివాలయంలోని తన చాంబర్లో ఆయన ఎక్సైజ్, టూరిజం, పురావస్తు, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఆదివారం బాధ్యతలు స్వీకరి
కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన వారందరికీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్కు విజయాన్ని కట్టబెట్టిన ప్రజల తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణ అసెం బ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ అభివృద్ధికి, కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్నవని, ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ విస్తరణ పుణ్యమా అని ఇంటింటా వినోదం కుప్పలు తెప్పలు అవుతున్నది. మరీ ముఖ్యంగా ఓటీటీ రాకతో సినిమాలు, సిరీస్, డాక్యుమెంటరీస్ చూసినవారికి చూసినంత అన్నట్టుగా అందుబాటులోకి వచ్చా�
ఎన్నికల వేళ ఎట్లనన్న జేసి గెలువాలని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్రెడ్డి అసుసరిస్తున్న విధానం బాగా లేదు. ఆయన హావభావాలు, ఆక్రోశం నుంచి వస్తున్న ప్రకటనలు, చేస్తున్న చేష్టలు, రేవంత్ ద్వేషపూరిత, హింసా�
ప్రధాని మోదీ తొమ్మిదేండ్ల పాలనలో 2023 జూలై నాటికి కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం నిరుద్యోగిత రేటు పెరుగుతూ పోయింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం నేటికి దేశంలో నిరుద్యోగిత రేట�
వసుధైవ కుటుంబకం’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా, ఆడంబరంగా నిర్వహించిన జీ-20 సదస్సు ముగిసింది. దేశదేశాల పెద్దలు తమ తమ నెలవులకు వెళ్లిపోయారు. ఎవరినీ నొప్పించని మొక్కుబడి ప్రకటన చేయడమే సదస్సు ఘన విజ