ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు, వాగు లు, వంకలకు జలకళ సంతరించుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. ఈసారి 40లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, ఆ దిశగా అధికార యంత్రాంగం కృషిచేస్తున్నది. ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది. తేలిక�
ఈ నెల 15 నుంచి రెవె న్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కలెక్టర్ను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ మాట్లాడుత�
ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ తెలంగాణలో పనిచేయదని.. ఇక్కడ కేసీఆర్ ఇంజిన్ మాత్రమే నడుస్తదని మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం పెంచిన
వంట గ్యాస్ ధరల పెంపుపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలిపారు.
నిజాంపేట,జూలై6 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిక అవుతున్నారని మొదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. బుధవార�
చిన్నశంకరంపేట,జులై05 : పాముకాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేటలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శాలిపేట గ్రామానికి చెంది�
పెద్దశంకంపేట : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మహిళలకు అండగా టీఆర్ఎస్ ప్రభత్వం ఉంటుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. మొదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని రైతువేదిక భవనంలో కల్యాణలక్ష్�
పాపన్నపేట, జులై01 : వేగంగా వెళ్తున్న లారీపై నుంచి కిందపడి తీవ్రగాయాల పాలై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ కథనం మేరకు.. నారాయణ�