మెదక్ : ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలనే ఉద్దేశంతో ప్రతి మున్సిపల్ కేంద్రంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిహరీశ్ రావు అన�
గణేశ్ మండపాల ఏర్పాటు, నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు, పోలీసులు సమన్వయతతో పనిచేసి విజయవంతం చేయాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అ�
హుస్నాబాద్, దుబ్బాక పట్టణంతో పాటు డివిజన్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో పూజలందుకునేందుకు వందలాది గణపతి విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయ�
మెదక్ : ఈత సరదా ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడపాక గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపి�
రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ చైర్మన్, హైకోర్టు జడ్జి నవీన్రావు నారాయణపేట, ఆగస్టు 27 : ధనిక, పేద తారతమ్యం లేకుండా ప్రతి వ్యక్తికి సమాన న్యాయం అందించడమే న్యా య సేవా సదనం ముఖ్య ఉద్దేశమని రా ష్ట్ర ల�
కరువు నుంచి కాపాడే ప్రకృతి పండుగ బంజారాల సంస్కృతికి ప్రతీక తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు గిరిజన తండాల్లో తీజ్ సంబురాలు పెండ్లి కాని యువతులకు ప్రత్యేకం చివరి రోజు భక్తి శ్రద్ధలతో తీజ్ల నిమజ్జనం గ�
పెద్ద శంకరం పేట్ : తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. పెద్ద శంకర�
పాపన్నపేట,ఆగస్టు25 : మనస్థాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పొడ్చన్పల్లిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మెదక్ : కులం, మతమేదైనా పేదలందరూ తమ ఆత్మబంధువులేనని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ పట్టణంలో 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్రెడ్డి,
మెదక్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందేలా చూస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే �
మెదక్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రక్తం పంచుకుని పుట్టిన సొంత తమ్ముడే అన్నను హతమార్చిన విషాదకర సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోచోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర
పెద్దశంకరంపేట,ఆగస్టు15 : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం గోపని వెంకటాపురంలో సోమవారం చోటు చేసుకుంది. పేట ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని గోపని వ�