నర్సాపూర్, జనవరి 13: 5కే రన్తో విద్యార్థుల్లో నూతనోత్సాహం పెరుగుతుందని ఎస్సై గంగరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని గిరిదీపం స్కూల్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవాల్లో భాగంగా 5కే రన్ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు.