Muncipal Elections | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 48.54 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. �
Narsapur | మున్సిపల్ ఎన్నికల వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపాలిటీలోని 15వ వార్డులో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు గల్లాలు పట
నర్సాపూర్, ఫిబ్రవరి9: అబద్ధపు హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని, నర్సాపూర్లో ఒక్క అభివృద్ధి పని చేయని బీజేపీ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత తన్నీరు హరీష్ రావు
Additional SP Mahender | పోలింగ్ రోజున ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు.
నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనపడుతుందని, మీ చేసిన అభివృద్ధిని చూపించాలని ఎమ్మెల్యే సునితాలక్మారెడ్డి బీజేపీ, కాంగ్రేస్ పార్టీ నాయకులకు సవాలు విసిరారు.
BRS Campaign | ఒక్క అవకాశం ఇస్తే నర్సాపూర్ మున్సిపల్ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి తొంట వినయ్ కుమార్ ఓటర్లను కోరారు.
నర్సాపూర్, జనవరి16: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో పాతరేయండని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ పట్టణ వాసులకు పిలుపునిచ్చారు.
నర్సాపూర్, జనవరి8: మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు కావాలంటే మహిళలకు ముగ్గులు వేసుకోడానికి డబ్బులు పంచాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.
రూ.100 కోట్లు ఖర్చుపెట్టి మనుమడితో ఫుట్బాల్ మ్యాచ్ ఆడటానికి సీఎం రేవంత్రెడ్డి వద్ద డబ్బులు ఉంటాయి కాని, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి డబ్బులు ఉండవా అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
Voter List | ఓటర్ జాబితాల్లో తప్పులు ఉన్నాయని గతంలో వివిధ దినపత్రికలలో ప్రచురితమైనా ఎలాంటి మార్పు లేకుండా అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్ తుది ఓటర్ జాబితా అలానే ముద్రించడం జరిగింది.