విద్యుత్ షాక్ (Current Shok) తగిలి రెండు పాడి బర్రెలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేటలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట గ్రామానికి చెందిన పల్లె రమేశ్కు రెండు పాడి బ�
మెదక్ జిల్లా నర్సాపూర్ (Narsapur) మండల పరిధిలోని ఆవంచలో పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Paddy Procurement Center) అధికారులు ఎట్టకేలకు ప్రారంభించారు.
Special Trains | శబరిమల అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది. చర్లపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి రైళ్లు కొల్లాని�
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత సరిగ్గా లేదని నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి సంజాయిషీ ఇవ్వాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి డీఈఓ రాధాకృష్ణను ఆదేశించారు.
Suicide | రమేశ్ (38) మటన్ షాప్ నడుపుతూ జీవిస్తున్నాడు. తనకు పెళ్లి కుదరడంతో పెళ్లి ఖర్చులకు డబ్బులు అవసరం ఉండడంతో స్నేహితుల వద్ద, తనకు తెలిసిన వారి వద్ద ప్రతి రోజు అడిగేవాడు.
Paddy Grain | మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, సిబ్బంది ఇప్పటికీ ప్రారంభించకపోవడం శోచనీయం. ఈ నెల 27వ తేదీన ధాన్యం కొనుగోలు కే
నర్సాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల బాలుర నుంచి ఇద్దరు విద్యార్థులు పారిపోయిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది.
girl missing | తిర్మలాపూర్ గ్రామానికి చెందిన బొమ్మల తులసి (19) నర్సాపూర్ పట్టణంలో గల వీ మార్ట్ లో కూలీ పని చేస్తుంది. రోజు మాదిరిగానే శనివారం నాడు కూలీ పనికి వెళ్లి రాత్రి 8 గంటలు అయినా ఇంటికి తిరిగిరాలేదు.
టీచర్ను ఆటోలో ఎక్కించుకెళ్లి దోపిడీ చేసిన కేసును నర్సాపూర్ పోలీసులు 48 గంటల్లోనే చేధించారు. సీసీ కెమెరాల సాయంతో ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు వివరాలను తూప్రాన్ డీఎస్పీ నర�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ హెచ్చరించారు. నర్సాపూర్ పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్�