దేవతల కృపతో వర్షాలు బాగా పడాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గుండ్లపల్లిలో బోనాల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్న�
నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేతలకు నిరాశే ఎదురవుతున్నది. రాష్ట్రంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంల
Narsapur | బోనాల పండుగ వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోనాల ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డా�
రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగుతున్నదని, వ్యవసాయం చేయడానికి రైతులు జంకుతున్నారని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆమె విలే�
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 25 రోజులు గడుస్తున్నా నేటికి కాంటాపెట్టి తరలించడం లేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మార్కెట్�
Petrol Bunks | టీఎస్ఆర్టీసీకి సంబంధించిన పెట్రోల్ బంక్.. అలాగే సంగారెడ్డి మార్గంలో గల హెచ్పీ పెట్రోల్ బంకులను బంకు నిర్వాహకులు గురువారం బంద్ చేశారు. మధ్యాహ్నం వరకు నడిపించిన బంకులను ఒక్కసారిగా మూసివేయడంతో పల�