Narsapur | నర్సాపూర్ మండలం తుజాల్పూర్ గ్రామం వసురాంతాండాకు చెందిన తల్లీకూతురు అదృశ్యమయ్యారు. ఎస్ఐ రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. వసురాంతాండాకు చెందిన దేవావత్ రాము ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
Illegal Affair | ఆరు సంవత్సరాల క్రితం షారూఖ్ అన్సారీ సంగారెడ్డి జిల్లాగుమ్మడిదల మండలంలోని దోమడుగు గ్రామానికి ప్లంబర్ పని చేసేందుకు వెళ్లాడు. పని చేస్తున్న ఇంటి పక్కనే ఉన్న ఎండీ సల్మాబేగంతో షారూఖ్ అన్సారీకి పరిచ�
SFI | అనుమతులు లేకుండా పాఠశాలను నడపరాదని విద్యార్ధి సంఘాలు ప్రశ్నిస్తే గత రెండు నెలల నుండి అనుమతి పత్రాలను చూపించడం లేదని, కనీసం స్కూల్ నోటీస్ బోర్డులో కూడా పెట్టడం లేదని మండిపడ్డారు. యూడైస్ కోడ్ ఉందని, అను�
విద్యుత్ షాక్ (Current Shok) తగిలి రెండు పాడి బర్రెలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేటలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట గ్రామానికి చెందిన పల్లె రమేశ్కు రెండు పాడి బ�
మెదక్ జిల్లా నర్సాపూర్ (Narsapur) మండల పరిధిలోని ఆవంచలో పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Paddy Procurement Center) అధికారులు ఎట్టకేలకు ప్రారంభించారు.
Special Trains | శబరిమల అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది. చర్లపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి రైళ్లు కొల్లాని�
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత సరిగ్గా లేదని నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి సంజాయిషీ ఇవ్వాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి డీఈఓ రాధాకృష్ణను ఆదేశించారు.
Suicide | రమేశ్ (38) మటన్ షాప్ నడుపుతూ జీవిస్తున్నాడు. తనకు పెళ్లి కుదరడంతో పెళ్లి ఖర్చులకు డబ్బులు అవసరం ఉండడంతో స్నేహితుల వద్ద, తనకు తెలిసిన వారి వద్ద ప్రతి రోజు అడిగేవాడు.
Paddy Grain | మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, సిబ్బంది ఇప్పటికీ ప్రారంభించకపోవడం శోచనీయం. ఈ నెల 27వ తేదీన ధాన్యం కొనుగోలు కే
నర్సాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల బాలుర నుంచి ఇద్దరు విద్యార్థులు పారిపోయిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది.