Lakshmi Prasad | ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మీప్రసాద్ అన�
నర్సాపూర్ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ తాగునీరు రావడంలేదని మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ అజ్మత్ ఆలీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇలియాస్ ఖాన్ మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డికి వి
ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పేరిట కొందరు అక్రమార్కులు మట్టి దందాకు తెర లేపారు. ఇందిరమ్మ ఇండ్లకు మట్టిని తరలిస్తున్నామని చెబుతూ ఆ మట్టిని బయటకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు.
Narsapur | నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి, మంతూర్ గ్రామాల మధ్య గల కాలేశ్వరం కాలువ పక్కనే ఉన్న ఖాజీపేట్ తాండాకు వెళ్లే దారిలో ఉన్న రోడ్డుకు వరద ఉధృతితో బుంగ పడి కుంగిపోయింది.
యూరియా కృత్రిమ కొరతకు ప్రధాన కారణం కాంగ్రెస్ సర్కారే అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. యూరియా కొరతను నిరసిస్తూ మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్లోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులు �
Clay Ganesh | మట్టి గణపతిని పూజించడం వలన పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కృత్రిమ రంగులతో తయారుచేసిన గణపతులను చెరువులో వేయడం వలన నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు.
Anganwadi children | నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్న చిన్నారులను మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలుసుకోవడంతోపాటు విద్యార్�
పిల్లలు పాఠశాలకు రాకపోతేనే.. వాళ్లు చదవకపోతేనే.. మాకు మాత్రం నెల తిరిగేలోపు జీతాలు వస్తున్నాయి కదా అని అనుకునే ఉపాధ్యాఉలు ఉన్న ఈ రోజుల్లో.. బడికి రాని పిల్లల భరతం పడితూ వారిని చదువులమ్మ ఒడిలోకి చేర్చుతూ మి�
MLA Sunitha lakshma reddy | శనివారం ఉదయం రత్నాపూర్లోని అంగన్వాడీ కేంద్రం పిల్లలు భోజనం చేసి మంచినీళ్లు తాగిన అనంతరం వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానాకు తరలిం
రాష్ట్రంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రజలకు సూచించారు.
ఓవైపు విపరీతమైన వర్షాలు కురిసి ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుంటే తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) మాత్రం ములీగే నక్క మీద తాటికాయ పడిందన్న చందంగా బస్సు టికెట్ చార్జీలు పెంచి ప్రయాణికులు నడ్డి విరుస్తుంది.
శివంపేట మాజీ జెడ్పీటీసీ, తన భర్త వాకిటి లక్ష్మారెడ్డి ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తానని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి (Sunitha Laxma Reddy) అన్నారు. ప్రజలు, కార్యకర్తల అభిమానం ఉన్నన్ని రోజులు ప�