Narsapur | స్కూల్కు వెళ్లేందుకు బస్సు సదుపాయం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. గతంలో మూడు బస్సులు ఉండగా.. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క బస్సు కూడా నడపకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బ�
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని చండూర్ పాఠశాల కాంప్లెక్స్ హెచ్ఎం హరిసింగ్ అన్నారు. శుక్రవారం చిలిపిచెడ్ మండల పరిధిలోని చండూర్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులతో కలిసి యూన�
Tree | సోమవారం సాయంత్రం సమయంలో అనుమానాస్పద స్థితిలో భారీ వేప చెట్టుఓ మంటలు అంటుకుంటున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గ్రామస్తులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి (Telangana Thalli) రూపురేఖలు మార్చినా ప్రభుత్వ అధికారులలో మాత్రం పాత తెలంగాణ తల్లి కావాలన్నట్టు కనిపిస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి తెలంగా�
Narsapur Police Station | పోలీస్ సేవల క్యూ ఆర్ కోడ్ ఆఫ్ సిటిజెన్లో ఉత్తమ జిల్లాగా మెదక్ జిల్లా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూప్రాన్ పోలీస్ స్టేషన్కు నాల�
భూభారతి చట్టాన్ని దుర్వినియోగం చేసే అధికారులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని, గిరిజన రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్�
Chit business | నర్సాపూర్ మున్సిపల్ 10వ వార్డుకు చెందిన శ్రీనివాస్ అనే చిన్న వ్యాపారవేత్త చిట్టీ నిర్వాహకుడైన అంతారం అశోక్గౌడ్ వద్ద చిట్టీ వేయడం జరిగింది. చిట్టీ డబ్బులు కట్టడం లేదని అంతారం అశోక్గౌడ్ శుక్�
BRS Flag | బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఇవాళ నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాల్లో, పల్లెల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా సగౌరవంతో రెపరెపలాడింది. అలాగే ఎల్కతుర్తిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహి
కేసీఆర్ ఆనవాళ్లను చెరపడం ఎవరి తరం కాదని, తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉండిపోతారని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు. శనివారం నర్సాపూర్లోని క్య�
ఆరుగాలం కష్టపడి చేతుకొచ్చిన వరి పంట వనగండ్ల వర్షానికి నేలపాలయ్యింది. ఇంకో వారం రోజుల్లోపు వరి ధాన్యాన్ని అమ్ముకొని నాలుగు పైసలు సంపాదించుకుందామన్న అన్నదాతల నోటిలో మట్టి కొట్టింది.
MLA Sunitha Lakshma Reddy | నర్సాపూర్ పట్టణ సమీపంలోని ఈద్గా ప్రాంగణంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేలా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించాలని ముస్లిం మత పెద్దలు, ముస్లిం ప్రజలు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని కోరడ
Congress Party | నర్సాపూర్ కాంగ్రెస్లో జూనియర్స్ వర్సెస్ సీనియర్స్ మధ్య లుకలుకలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీ గ్రామ అధ్యక్షుడిపై కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చిన నాయకులు కేసు పెట్టి �
Youth | నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించబడుతున్న శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ విద్యాసాగర్ ఇవాళ సందర్శించారు.