Youth | నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించబడుతున్న శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ విద్యాసాగర్ ఇవాళ సందర్శించారు.
Child Marriages | నర్సాపూర్ మండలంలోని తునికి నల్ల పోచమ్మ దేవి జాతరలో బుధవారం రాత్రి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా మహిళ శిశువుల ఆరోగ్యం తదితర అంశాలపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు
MLA Sunitha laxma Reddy | ఇవాళ నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి ఏడాది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
Govt degree College | నిష్ణాతులైన అధ్యాపకులచే బోధన, డిజిటల్ తరగతులు, ఆధునిక ప్రయోగశాలలు మా కళాశాలలో ఉన్నాయంటూ.. మా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ను పెంచేందుకు సిబ్బంది వినూత్న
Paddy Crop | ఇవాళ నర్సాపూర్ మండల పరిధిలోని లింగాపూర్, సీతారాంపూర్ గ్రామాలలో ఏడీఏ సంధ్యారాణి సందర్శించి వరి పంటను పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వరి పంట ఎండిపోకుండా ప్రత్యామ్నాయ తడులు ఇచ్చుకుంటూ
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్లో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఎల్లాపూర్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి వేల ముగ్గురు �
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ జీవో తెచ్చి దొంగ సర్వే చేసి దొడ్డిదారిన డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపడుతుందని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Green forest | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా నర్సాపూర్లో చేపట్టిన రిలేనిరాహార దీక్ష ఆదివారం నాటికి 19వ రోజుకు చేరుకుంది.
ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపుయార్డు ఏర్పాటుతో నర్సాపూర్ పట్టణానికి ఎక్కువగా ముప్పు పొంచి ఉందని మాజీ కౌన్సిలర్ రామచందర్ అన్నారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నర్సాపూర్లో చేపట్టిన రిలే నిరాహార ద
Chanduru Lift | మండలంలోని చండూర్ గ్రామ శివారులోని మంజీరా నది వద్ద ఉన్న ఎత్తిపోతల ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని చండూర్, గుజిరి తండా రైతులు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డికి కలిశారు.
Collector Rahul Raj | విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా మెదక్ జిల్లా నర్సాపూర్లో కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్ష సోమవారం నాటికి 14వ రోజుకు చేరుకు�