MLA Harish Rao | పార్లమెంటు(Parliament)కు రక్షణ లేకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నర్సాపూర్(Narsapur,) పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో పాల్గొన�
పోలింగ్ అధికారులు ఈవీఎంలను, పోలింగ్ మెటీరియల్ను చెక్లిస్ట్ ప్రకారం సరిచూసుకుని, తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా సూచించారు. బుధవారం మ
ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ప్రచారానికి మద్దతుగా మంత్రి కే తారకరామారావు నిర్వహించిన రోడ్షోకు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు.
Minister KTR | నర్సాపూర్ రోడ్షోకు హాజరైన జనాలను చూస్తుంటే సునీతా లక్ష్మారెడ్డి విజయం ఖాయమైందని.. ఈ దెబ్బతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మిడిల్ డ్రాపేనని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కేటీఆర్ ఆదివార
బరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. భక్తుల (Pilgrims) కోసం 22 ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Narsapur, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Narsapur, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Narsapur,
Minister Harish Rao | ఎన్నికల కమిషన్నుంచి అనుమతి రాగానే వారంలోపే రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఒకవేళ అనుమతి రాకుంటే డిసెంబర్ 3 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రుపాయి లేకుండా రు�
మెదక్ జిల్లా నర్సాపూర్లో గురువారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం రేగింది. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో అస్లాం అనే వ్యక్తి ప్రెస్ గ్యాలరీ కూర్చున్నాడు. అనుమానం వచ్చిన పోలీసుల�
Narsapur | నర్సాపూర్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం కేసీఆర్ నర్సాపూర్ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఒక్కసారిగా బుల్ల�
CM KCR | ఒకప్పుడు నర్సాపూర్ నియోజకవర్గానికి మంచి నీళ్లు రాకపోయేది.. కానీ ఇప్పుడు కోమటిబండ నుంచి మంచినీళ్లు తీసుకొచ్చాం.. ఇప్పుడు మంచినీళ్ల బాధ లేదు.. ఇక పిల్లుట్ల కాలువ ద్వారా సాగునీరు తీసుకొస్తే, నర్స�
CM KCR | పరంపోగు, అసైన్డ్ భూములపై అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెప్పటంలో పెద్ద మొనగాళ్లు.. ఈ అసత్య ప్ర
నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని కొల్చారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ ధీమా వ్యక్తం చేశారు. కొల్చారం మండలంలోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ �