పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మండల పరిధిలోని నత్నాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ షేక్లాల్ మధార్ తెలిపిన వివరాల ప్రకా రం.. మండల పరిధిలోని నత్నాయిపల్లి గ్రామ శి
దివంగత జడ్పీటీసీ వాకిటి లక్ష్మారెడ్డి 60వ జయంతిని పురస్కరించుకొని లక్ష్మారెడ్డి మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఐదు రోజులుగా సా�
ట్రాలీ ఆటో, బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన నర్సాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని చిన్నచింతకుంట గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్సై గంగరాజు కథనం ప్రకారం.. హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెం�
రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, పాముకాటులాంటి అత్యవసర పరిస్థితుల్లో దవాఖానలకు వచ్చే బాధితుల ప్రాణాలు కాపాడాలంటే ఆక్సిజన్ చాలా అవసరం. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం తూప్రాన్ ఏరియా దవాఖాన�
శివంపేట మాజీ జడ్పీటీసీ స్వర్గీయ లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం ఈ నెల 13 నుంచి 23 వరకు నర్సాపూర్లో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారె�
South Central railway | దసరా పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆయా మార్గాల్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే.. నర్సాపూర్ - సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య
ఇప్పటికి ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 151 కిలోమీటర్లకు గెజిట్లు విడుదల అలైన్మెంట్ ఖరారయ్యాక మరో గెజిట్! హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో మరో 7 కిలోమీటర్లకు కేంద్రం �
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ – నర్సాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ న
కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సైకిల్ వినియోగానికి జీహెచ్ఎంసీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఆరు జోన్లలో ప్రయోగాత్మకంగా ఈ సైకిల్ ట్రాక్లను
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆర్టీసీని సైతం అమ్మకానికి పెడుతోందని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బస్ డిపోను మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి ప్రారంభించారు. అన�
సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సహాయ సహకారాలతో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆర్టీసీ బస్సు డిపో అందుబాటులోకి రానున్నది. 1998లో ఐదు ఎకరాల స్థలంలో డిపో ఏర్పాటుకు శంకుస్థాపన
హైదరాబాద్ : మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో గురువారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. తెల్లాపూర్లోనూ వర్షం పడింది. దీంతో అక్కడ వాతావరణం చల్లబడింది. ఇక హైదరాబాద్లోని ఉప్పల్, అంబర్పేట, ఉస�
సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉచిత శిక్షణను పోలీస్ శాఖతో కలుపుకొని నర్సాపూర్లో అందించనున్నట్లు ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ న
PDS rice seized | మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్లోని శివసాయి ఇండ్రస్ట్రీస్పై
Special trains | దసరా పండుగ సందర్భంగా దక్షిణ మద్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నది. సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు