అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కిన తర్వాత అన్నివర్గాలను మోసం చేసిందని, కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నర్
TGSRTC | సామాన్యుల జేబులను ఖాళీ చేసేలా.. టీజీఎస్ ఆర్టీసీ(TGSRTC) టికెట్ ధరలను(Ticket prices) పెంచింది. పెంచిన బస్సు ఛార్జీలు సామాన్యుడికి తలకు మించిన భారవమతున్నది. దీంతో అధిక బస్సు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్త
Harish Rao | మెదక్ జిల్లా నర్సాపూర్(Narsapur) ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపైన కాంగ్రెస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) హైదరాబాద్ నుంచి నర్సాపూర్కు బయల్దేరార�
డెంగ్యూతో ఏడేండ్ల చిన్నారి మృతి చెందింది. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన జింకల నర్సింగ్, లహరి దంపతులకు ఏడేండ్ల బాలిక సహస్ర ఒకటో తరగతి చదువుతున్నది.
వరుస సెలవుల నేపథ్యంలో సికింద్రాబాద్, కాచీగూడ నుంచి వివిధ ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుతుపుతున్నది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఈ రైళ్లను నడుపనున్నారు. ఇవి సికింద్రాబాద్, కాచిగూ�
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి భూసర్వే చేయడానికి శనివారం గ్రామానికి వచ్చిన అధికారులను భూములు కోల్పోతున్న రెడ్డిపల్లి, చిన్నచింతకుంట రైతులు అడ్డుకున్నారు.
నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు బస్సులు సరిగ్గా నడవక విద్యార్థులు అరిగోస పడుతున్నారు. బస్సులు సరిగ్గా రాక, వచ్చినా ఎక్కడానికి స్థలం లేక విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. నర్సాపూర్లో బస్డిపో ఏర్పాటు చ
KCR | అరచేతిలో వైకుంఠం చూపించి.. మనల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని తెలిపారు. రైతులను, యువకులను.. �