ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చిలో క్రీస్తు జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చర్చిలో శిలువ ఊరేగి�
అప్పుల బాధతో ఓ రై తు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్కు చెందిన రైతు బెదరబోయిన హరిబాబు (39) ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అధికార పార్టీ నాయకులతో అధికారులు కుమ్మక్కయ్యారు. టిప్పర్లు, హిటాచీలు సీజ్ చేయాలి.. గరిబోళ్లు ఇల్లు కుట్టుకునేందుకు ట్రాక్టర్లో ఇసుక తేస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తారు. రాత్రనక, పగలనక టిప్పర్లలో అక్రమం�
Shivvam Peta |ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నీరుడి సుశీల–బాబు పోటీ చేశారు. ప్రచార సమయంలో గ్రామంలోని చింతల బస్తి కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించ�
Medak PACs | శుక్రవారంతో మెదక్ జిల్లా పీఏసీఎస్ చైర్మన్ పదవి కాలం ముగియడంతో మెదక్ కో-ఆపరేటివ్ జిల్లా కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న సాయిలు వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘం (చైర్మన్)ఇన్చ
Telangana Rythu Vignana kendram | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. అల్దాస్ జానయ్య సూచనల మేరకు మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో భాగంగా మన మెదక్ జిల్లాకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (పూర
MPDO | ఎంపీడీవో సహా పలువురు సిబ్బంది కార్యాలయానికి రాలేదు. ఫోన్ ద్వారా ఎంపీడీవోను సంప్రదించగా.. గత వారం రోజుల నుండి ఎలక్షన్ డ్యూటీలో అధిక పని ఒత్తిడికి గురయ్యామని, అందుకే రెస్ట్ తీసుకుంటున్నట్లు చెప్పారు.
నూతనంగా గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని క్యా
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దిమ్మ తిరిగేలా తెలంగాణ పల్లె ప్రజలు తీర్పును ఇచ్చారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం అన్నారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన నూతన సర్ప�
మూడో విడతలో బుధవారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించారు. మూడో విడతలో సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున
Padma Devender Reddy | మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి మంగళవారం చిట్యాల గ్రామానికి చేరుకొని పట్లోరి లలిత భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.