Leopard | మెదక్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టించింది. రామాయంపేట మండల పరిధిలోని తొణిగండ్ల గ్రామ సమీపంలో చిరుత పులి.. బర్రెపై దాడి చేసి చంపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Rain) కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వ�
Telangana | రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతి రోజు ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. నిన్న మొన్నటి వరకు అల్పాహారంలో బల్లులు, కలుషితం ఆహారం తిని అస్వస్థతకు గురవడం చూశాం. ఇప్పుడ
మెదక్ జిల్లా చేగుంటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వడియారం వద్ద బైపాస్ రోడ్డుపై రెండు లారీలు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. శుక్రవారం ఉదయం బైపాస్ రోడ్డులో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మర�
మెదక్ పట్టణంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ అదుపులోకి వచ్చిందని, ఇందుకు కారణమైన 27 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్టు ఎస్పీ డాక్టర్ బాలస్వామి మంగళవారం తెలిపారు.
ఆన్లైన్ బెట్టింగ్ (Online Betting) మరో యువకుడి ప్రాణాలు తీసింది. ఆర్థికంగా నష్టపోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెద్క్ జిల్లా రామాయంపేటలో జరిగింది.
Medak | మెదక్ పట్టణంలో(Medak) శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 45 మందిని గుర్తించి, అందులో 9 మందిని అరెస్ట్ చేసి, 3 కేసులు నమోదు(Case registered) చేసినట్లు మల్టీజోన్ ఐజీ రంగనాథ్(IG Ranganath) తెలిపారు.
Online betting | ఆన్లైన్ బెట్టింగ్లో(Online betting) మోసపోయి ఓ యువకుడు ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
మెదక్ పట్టణంలో శనివారం రాత్రి 7 గం టలకు రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. గోవధను నిషేధించాలని ఓ వర్గం వారు శనివారం మధ్యాహ్నం పట్టణంలో ఆందోళనకు దిగారు. బంగ్లా చెరువు వద్ద గోవులు కనిపించడంతో ఓ వర్గం వా�
విద్యుత్తు లేక వరినార్లు ఎండిపోతున్నాయని, వెంటనే కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. డీడీలు కట్టి మూడు నెలలవుతున్నా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం లేదని అధికారులపై మండిపడ్డారు. ఈ మేరకు శనివ
కోర్టుల్లో కేసులు వేసి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు జాతీయ లోక్ అదాలత్లు ఉపయోగపడుతాయని సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అన్నారు.