రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడేందు కు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహ్-వీర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివ�
Harish Rao | బుధవారం హవేలీ ఘనపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్లు హైదరాబాద్లోని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశార�
Chief Justice Neelima | కోర్టు లైజనింగ్ అధికారి న్యాయవ్యవస్థకు, పోలీసు శాఖకు మధ్య సమర్థవంతమైన వారధిగా వ్యవహరించాలని, కేసుల విచారణకు సంబంధించిన సమాచారం, సమన్లు, వారెంట్లు, ఇతర కోర్టు ప్రక్రియలను ఎలాంటి జాప్యం లేకుండా స
Sunitha lakshma reddy | రాష్ట్రంలో రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కోణంలో చూస్తూ మరమ్మతులు చేపట్టకుండా కాలయాపన చేస్తోందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డ�
Medak | మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తల్లీకూతుళ్లను పాము కాటేసింది. ఈ ఘటనలో తొమ్మిదేళ్లలో బాలిక హారిక మృతిచెందింది. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొ�
లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమను వెంటనే ఇక్కడ నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రత�
ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ వదులుతున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలని గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ �
‘సర్' సర్వేకు ప్రజలంతా సహకరించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలోని ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన బీఎల్వోకు ఎమ్మెల్యే సు�
MLA Sunitha Lakshma Reddy | ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమాన్ని ప్రజలందరు బాధ్యతగా తీసుకొని పూర్తి సహకారం అందించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కోరారు. అర్హులైన ప్రతీఒక్కరు తమ వివరాలను �
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం మెదక్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగుతోందని, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి శాఖ సమిష్టిగా కృషి చేయాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్ర
కళాశాలలు, హాస్టళ్లు ప్రారంభమైన నేపథ్యంలో నూతనంగా చేరిన విద్యార్థుల పట్ల సీనియర్ విద్యార్థులు స్నేహపూర్వకంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విద్యార్థులకు సూచించారు.
రూ.42 లక్షల విలువైన విదేశీ మద్యాన్ని ధ్వంసం చేసినట్టు మెదక్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు అన్నారు.
కలెక్టర్ ప్రతిమా సింగ్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రమాదేవి, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు చేశారు.