రూ.42 లక్షల విలువైన విదేశీ మద్యాన్ని ధ్వంసం చేసినట్టు మెదక్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు అన్నారు.
కలెక్టర్ ప్రతిమా సింగ్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రమాదేవి, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు చేశారు.
Subhash Reddy | ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రజలను మోసం చేసిందని మరొకసారి గుర్తు చేశారు. హైదరాబాద్లో మెట్రో రైల్ లోన్ కోసం బ్రోకర్కు రూ.700 కోట్లు ఇచ్చిన మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మాజీ ఎమ�
Padma Devender Reddy | ఎన్నికల సమయంలో అన్ని పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడం రైతులను మోసం చేయడమేనని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్
గతేడాది భారీ వర్షాలకు దెబ్బతిన్న రాయన్పల్లి ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడంపై మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి �
మెదక్ మండలంలోని రాయన్పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వలో దెబ్బతిన్న దోని, చెరువు తూముల మరమ్మతులు వెంటనే చేపట్టాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Attack | చెట్ల కొమ్మల తొలగింపు విషయంలో రెండు డిపార్ట్మెంట్ల మధ్య మొదలైన గొడవ, మాట మాట పెరిగి రోడ్డుపై కొట్టుకునే వరకు వెళ్లింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Pratima Singh | సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న వరి, కూరగాయలు, పండ్ల తోటలు, ఇతర పంటలను పరిశీలించి రైతుతో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రత్యక్షంగా మాట్లాడారు.
సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల సారవంతత పెరగడంతో�
నేరాల నిర్మూలన, ప్రజల రక్షణ, భద్రతాభావం కల్పించడంలో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు.
Mrigasira Karthi | తెలుగు రాష్ట్రాల్లో మృగశిరకార్తె రోజున చేపలు తినడం వల్ల శ్వాసకోశ సంబంధిత రుగ్మతలు తగ్గుతాయని, అదే విధంగా రుతు మార్పులకు శరీరం సన్నద్ధమవుతుందని భావిస్తారు.
Murder | జిల్లా కేంద్రంలోని మిలిటరీ కాలనీలో మిలిటరీ ఉద్యోగి పొన్నం కుమార్ గౌడ్ (45) అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రామాయంపేట, జూన్ 6: మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ మృతిచెందాడు. శివ్వంపేట పోలీస్ స్టేషన్లో విధులు పూర్తి చేసుకుని తన సొంత గ్రామం కోమటిపల్లికి వెళ్తుండగా రామాయంపేట శివారులో లా
Padma Devender Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర పాలకులు పార్టీల పేరుతో తెలంగాణ వనరులు దోపిడీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, కుట్రదారులకు తెలంగాణ పాలకులు మద్దతు పలుకుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జ�
ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. నాయకు�