చిల్లపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం ఘటనకు సంబంధించిన కేసు పురోగతిపై జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం చిల్లపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి భారీ దొంగతనాలు చోటుచేసుకున్నాయి. గ్రామంలోని నాలుగు ఇండ్లలోకి చొరబడిన దొంగలు బంగారం, వెండి నగలను అపహరించారు.
Medak : మెదక్ పట్టణంలోని కొందరు ఘరానా మోసగాళ్లు నకిలీ బంగారంతో బ్యాంకుకే టోకరా వేశారు. స్థానిక ఆదర్శ కోపరేటివ్ బ్యాంకులో నకిలీ బంగారం కుదవపెట్టి భారీ మోసానికి పాల్పడ్డారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పదిహేను రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షాని కి ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట �
Harish Rao | మెదక్ జిల్లాలో ఇప్పటివరకు ఏ ఒక్క మంత్రి అయినా వడ్ల కొనుగోళ్లపై సమీక్ష చేశారా..?ఈ ప్రభుత్వానికి రైతులంటే లెక్క లేదు, పట్టింపు లేదు, చిన్నచూపు ఉన్నందు వల్లే ఈ దుస్థితి దాపురించిందన్నారు మాజీ మంత్రి హరీ
Fake Certificate | సాధారణంగా మీ సేవాలో దరఖాస్తు చేస్తే, అది సంబంధిత ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి అధికారుల విచారణ అనంతరం డిజిటల్ సంతకంతో జారీ కావాలి. కానీ మీ సేవ నిర్వాహకుడు ఈ నిబంధనలను పాటించకుండా వారి వద్ద నుంచి ర
Sakhi Centres | మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలో నిర్వహిస్తున్న సఖి- కేంద్రం, రెడ్డిపల్లి అంగన్వాడి సెంటర్ను నోడల్ అధికారి వల్లేటి ప్రేమ్ చంద్ తనిఖీ చేశారు. మెదక్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు ఆదర్శనీయమని
పదో తరగతి ఫలితాల్లో బాలికలు హవా చాటారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మెదక్ జిల్లా 96.63 శాతం ఉతీర్ణతతో రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచింది. గతేడాది 12వ స్థానంలో నిలిచింది.
అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మంగళవారం చోటుచేసుకున్నది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ఎస్సై వినయ్ తెలిపిన వివరాల మేరకు.. ధర్పల్లి మండలం హొన్నాజిపే�