Murder | జిల్లా కేంద్రంలోని మిలిటరీ కాలనీలో మిలిటరీ ఉద్యోగి పొన్నం కుమార్ గౌడ్ (45) అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రామాయంపేట, జూన్ 6: మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ మృతిచెందాడు. శివ్వంపేట పోలీస్ స్టేషన్లో విధులు పూర్తి చేసుకుని తన సొంత గ్రామం కోమటిపల్లికి వెళ్తుండగా రామాయంపేట శివారులో లా
Padma Devender Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర పాలకులు పార్టీల పేరుతో తెలంగాణ వనరులు దోపిడీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, కుట్రదారులకు తెలంగాణ పాలకులు మద్దతు పలుకుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జ�
ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. నాయకు�
Fire Accident | . గురువారం మధ్యాహ్నం నాగులపల్లి బ్రిడ్జి వద్ద కార్ల లోడుతో వెళుతున్న కంటైనర్లో ఆకస్మికంగా మంటలు వ్యాపించి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంటైనర్లో ఉన్న కార్లు దగ్ధమైనట్టు అధికారులు గుర్తించారు.
సమా�
Padma Devender Reddy | రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ యం . పద్మ దేవేందర్ రెడ్డి విమర్శించారు.
Farmer | ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని కొంటారా.. లేదా..? అనే దిగాలుతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చిల్లపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం ఘటనకు సంబంధించిన కేసు పురోగతిపై జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం చిల్లపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి భారీ దొంగతనాలు చోటుచేసుకున్నాయి. గ్రామంలోని నాలుగు ఇండ్లలోకి చొరబడిన దొంగలు బంగారం, వెండి నగలను అపహరించారు.
Medak : మెదక్ పట్టణంలోని కొందరు ఘరానా మోసగాళ్లు నకిలీ బంగారంతో బ్యాంకుకే టోకరా వేశారు. స్థానిక ఆదర్శ కోపరేటివ్ బ్యాంకులో నకిలీ బంగారం కుదవపెట్టి భారీ మోసానికి పాల్పడ్డారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పదిహేను రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షాని కి ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట �