Medak | గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్లో జరిగే 'ప్రశ్నించే గొంతులు సాధించిన విజయాలు'పై జరిగే రాష్ట్రస్థాయి సభను జయప్రదం చేయాలని దళిత బహుజన ఫ్రంట్(DBF) జాతీయ కార్యదర్శి పి.శంకర్ పిలుపునిచ
Road Accident | డీసీఎం వాహనం, ఆటో ఢీకొనడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అప్పటికే ఆ మార్గంలో వస్తున్న మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు.
Current Wire | మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ డీసీ బార్ సమీపంలో వ్యవసాయ పొలాలకు వెళ్లే 11 కేవీ వైర్లను కింది స్థాయి సిబ్బంది తొలగించి విలువైన అల్యూమినియం వైర్ను బ్లాక్లో అమ్ముకున్నారు.
SP DV Srinivas Rao | గుర్తుతెలియని వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి వారి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు తమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80)పై ఇనుప రాడ్డుతో దాడి చేసి, వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్ల
2025-26 ఆర్థిక సంవత్సరానికి వందశాతం ఆస్తిపన్ను వసూళ్లే లక్ష్యంగా మెదక్ మున్సిపల్ అధికారులు ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ ఆస్తి పన్ను చెల్లించేందుకు ఇక నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలింది.
Government Offices | ప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకత లోపిస్తుంది. సామాన్యుడు వెళ్లి సొంతంగా పనిచేసుకులేని పరిస్థితి మెదక్ జిల్లాలో ఉంది. పని కోసం నేరుగా కార్యాలయానికి వెళ్లినా సవలక్ష అడ్డంకులు చెప్పుతూ పనులు చేయడం �
Petrol Bunks | టీఎస్ఆర్టీసీకి సంబంధించిన పెట్రోల్ బంక్.. అలాగే సంగారెడ్డి మార్గంలో గల హెచ్పీ పెట్రోల్ బంకులను బంకు నిర్వాహకులు గురువారం బంద్ చేశారు. మధ్యాహ్నం వరకు నడిపించిన బంకులను ఒక్కసారిగా మూసివేయడంతో పల�
SP DV Srinivas Rao | ప్రజల భద్రత దృష్ట్యా ఎవరూ కూడా పెట్రోల్, డీజిల్ను ఇంట్లో లేదా ఇతర ప్రదేశాల్లో డబ్బాలలో నిల్వ చేయవద్దని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
Padmadevender Reddy | కాంగ్రెస్ పార్టీకి చెందిన కీసర స్వామి, చాకలి రాములు, కీర్తి స్వామి, గొల్ల స్వామి, కీసర ఆశయ్యతో పాటు పలువురు కార్యకర్తలు పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పద్మా దేవేం
పెద్ద హోటళ్ల నుంచి గల్లీలోని చిన్న మిర్చిబండి వరకు.. ఏ హోటల్కు వెళ్లినా, హాస్టల్ సందర్శించినా, పాఠశాలకు వెళ్లినా పొగ కమ్మిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
Indiramma House | కూలి పనులు చేసుకుంటూ గుడిసెలో జీవనం సాగిస్తున్న లక్ష్మిని అధికారులు నిర్వహించిన సర్వేలో గుర్తించిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. అధికారులు ఇంటి స్థలానికి వచ్చి ప్రభుత్వం నిబంధనల ప్ర�