Vigilance Inspection | విజిలెన్స్ అధికారుల తనిఖీలలో భాగంగా 2022–23 రబీ సీజన్ కు సంబంధించి 6,026 బస్తాల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు మెదక్ జిల్లా సివిల్ సప్లై ఇన్సిపెక్టర్ తాటి నర్సింలు తెలిపారు.
Co Option | జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 36 మంది, కోహీర్ మున్సిపాలిటీ పరిధిలో 22 మంది కో-ఆప్షన్ సభ్యుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ ఇచ్చినా, తగినంత కోరం లేక వాయిదా పడుతూ వస్తోంది.
CITU | 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ రాష్ట్ర ప్రజలు, రైతులు, కార్మికుల సమస్యలపై ఒక్కరోజు కూడా సమగ్రంగా చర్చ జరగలేదని సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం విమర్శించారు.
జాతీయ లోక్ అదాలత్ లో మెదక్ జిల్లాలో పోలీసు, న్యాయశాఖల సమన్వయంతో మొత్తం 5,254 కేసులకు పరిష్కారం చేశామని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
పాపన్నపేట మండలద్రంలో ఈనెల 15 నుండి ఎజీఎఫ్ క్రీడలు నిర్వహించనున్నట్లు పాపన్నపేట తహసిల్దార్ సతీష్, ఎంపీడీవో విష్ణువర్ధన్, ఎంఈఓ ప్రతాప్ రెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.
Sunitha Lakshma Reddy | ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేయడానికే బాకీ కార్డులు అని, కాంగ్రెస్ ప్రభుత్వం ప�
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం శౌకత్పల్లికి చెందిన నారెడ్డి రవీందర్రె�
Harish Rao | మూడు సంవత్సరాలుగా నర్సాపూర్లో కాళేశ్వరం కాలువ పనులు ఆగిపోయాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిందో.. అప్పటినుంచి ఈ కాలువ పనులు జరుగడం లేదని రైతులంతా కూడా చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావ