Collector Rahul Raj | మెదక్ జిల్లా వ్యాప్తంగా 498 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కేంద్రాల దగ్గర రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారని అందులో మాయిచ్చరైజేషన్ అయిన ధాన్యానికి టోకెన్ అందిస్తున్నామని మెదక్ జిల�
Roads | హవేలీ ఘన్పూర్ మండలంలోని గ్రామాలకు వెళ్లే రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. వరి కోతలు మొదలయ్యాయంటే రోడ్లన్నీ కల్లాలను తలపిస్తుండటమే ఇందుకు కారణం.
Sanitation | ప్రతీ రోజు చెత్త బండి ట్రాక్టర్ గల్లీగల్లీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్కు తరలించాల్సింది పోయి, నిధులు ప్రభుత్వం నుండి రావడం లేదని.. ట్రాక్టర్లనూ గ్రామాలలో ప్రతీ రోజు నడిపించకుండా.. మూడు �
Judge Hemalatha | నర్సాపూర్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామ సమీపంలో గల ప్రభుత్వ బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎలుకలు కరిచి ఇబ్బందులు పడుతున్నారని పలు పత్రికల్లో ప్రచురితమైంది.
Paddy Grain | బ్రాహ్మణపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వారం రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా కాంటాలు ఏర్పాటు చేయక, ధాన్యం కొనుగోలు చేయక నిర్లక్ష్యం వహించారు. సుమారు అరగంట పాటు కురిసిన భారీ
ఏపీలోని కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాద దుర్ఘటనలో మెదక్ జిల్లా శివ్యాయిపల్లికి చెందిన తల్లీకూతురు మృతి చెందారు. మెదక్ మండలంలోని శివ్యాయిపల్లికి చెందిన సుధారాణి (43), ఆమె కుమారై చంద�
Artists | కళాకారులకు గుర్తింపు కార్డు, బస్ పాస్, 50 సంవత్సరాలు నిండిన కళాకారులకు 5000 రూపాయల పింఛన్ ఇవ్వాలని ప్రజానాట్యమండలి మెదక్ జిల్లా అధ్యక్షుడు బి శేకర్ డిమాండ్ చేశారు.
Bike Skid | రుస్తుంపేట్ గ్రామానికి చెందిన మన్నె యాదగిరి(41) మంగళవారం సాయంత్రం తన కుమారుడిని శివంపేట్ హాస్టల్కు పంపడానికని బైక్పై నర్సాపూర్ బస్టాండ్కు వచ్చి తన కొడుకును బస్సులో ఎక్కించాడు.
Padma Devender Reddy | కులస్తులు అందరూ కలిసి మంజీరా నదిలో స్నానానికి వెళ్లగా చింతకింది శ్రీకృష్ణ కాలుజారి నీటిలో మునిగిపోయాడు. అతడిని కాపాడడానికి చింతకింది బీరయ్య మంజీరా నదిలోకి దిగాడు. అతను కూడా నీటిలో మునిగి ఇద్ద�
CITU | కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మికులకు అన్యాయం చేసిందని, కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయడం లేదన్నారు సీఐటీయూ మెదక్ జిల్లా కోశాధికారి కడారి నర్సమ్మ.