BJP Party | సెప్టెంబర్ 17 తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని
Edupayala Temple | మెదక్ (medak) జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం (Edupayala Vanadurgamata Temple) వద్ద వరద ప్రవాహం (Flood water) మరోసారి పెరిగింది.
Tragedy | ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ కన్న కూతుర్నే పొట్టనపెట్టుకుంది. రెండేళ్ల చిన్నారి అనే కనికరం లేకుండా ఆమెను దారుణంగా చంపి పాతిపెట్టింది. అనంతరం ప్రియుడితో కలిసి ఊరు విడిచివెళ్లిపోయింది.
Telangana Open School Society | ప్రతీ గ్రామంలో టాస్- తెలంగాణ ఓపెన్ స్కూల్ సిస్టం ద్వారా పదవ తరగతి పూర్తి చేయలేని వారు ఇంటర్మీడియట్ పూర్తి చేయలేని మహిళలు, పురుషులు అందరినీ ఈ పథకం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించాలని చిలిపిచెడ్ �
Heavy Rain | మెదక్ జిల్లాను కుండపోత వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా మూడున్నర గంటల పాటు కురిసిన భారీ వర్షానికి మెదక్ జిల్లా జలమయమైంది. రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిం
సిగాచి పరిశ్రమలో మృతిచెందిన కార్మిక కుటుంబాలకు ముఖ్యమంత్రి ద్వారా ప్రకటించిన రూ.కోటి నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారని ప్రజాసంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని, పరిశ్రమ యాజమాన్యాన్ని నిలదీశాయి.
Gas Cylinder | సోమవారం తల్లి నెల మాసికం సందర్భంగా బంధువులు, కుటుంబ సభ్యులు 20 మంది వరకు ఇంట్లో ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. అయితే ఇంట్లో గ్యాస్ లీక్ అయినట్టు గుర్తించిన శ్రీనివాస్ అందరినీ ఇంట్లో నుండి బయటకు తీస
టీవల వారం రోజుల పాటు ఉమ్మడి మెదక్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రహదారులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల పరిధిలోని రహదారుల మరమ్మతులకు ప్రభుత్
ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పేరిట కొందరు అక్రమార్కులు మట్టి దందాకు తెర లేపారు. ఇందిరమ్మ ఇండ్లకు మట్టిని తరలిస్తున్నామని చెబుతూ ఆ మట్టిని బయటకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు.
గణపతి బొప్పా మోరియా..అంటూ మిన్నంటిన నినాదాలు.. బైబై గణేశా అంటూ చిన్నాపెద్దా అనే తేడాలేకుండా వీడ్కోలు.. డప్పుల దరువులు.. తీన్మార్ నృత్యాలతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు నిర్వ