ఉమ్మడి మెదక్ జిల్లాల్లో 22-ఏ నిషేధిత జాబితా సమస్య పెద్దఎత్తున ఉన్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. అందుబాటులో ఉన్న ప్రాథమిక లెకల ప్రకారం సిద్దిపేట జిల్లాలో సుమారు 11 వేల ఎకరాలు, మెదక్ జిల్లాలో 6 వేల ఎకరాలు, స�
ఏటీఎంలే లక్ష్యంగా చేసుకుని వాటిని ధ్వంసం చేసి దొంగతనాలు చేసిన ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. మెదక్ జిల్లాలో చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గవ్వలపల్లి చౌరస్తాలో, మెదక్ రూరల్ పోలీస్
పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన నాటి సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మంది కుటుంబాలకు అండగా నిలిచారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారె
టేక్మాల్: మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యారంగంలో రాణించినప్పుడే సమాజ వికాసంతో పాటు దేశ ప్రగతి సాధ్యమవుతుందని అల్లాదుర్గం సీఐ రేణుక అన్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమ�
Ration rice | మెదక్ జిల్లా సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ తాటి నర్సింలు, నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డిలతోపాటు సిబ్బంది నర్సాపూర్ బస్ డిపో సమీపంలో లారీలను పట్టుకున్నారు. ఈ నెల 7వ తేదీన విజిలెన్స్ అధికారులు ఇచ్చిన సమాచ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుతో పాటు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువును సెప్టెంబర్ 9వర
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ గెస్ట్హౌస్ ప్రహరీని రైతులు, స్థానికులు కూల్చివేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం జెప్తిశివునూర్లో శనివారం చోటుచే�
Narsapur | బోనాల పండుగ వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోనాల ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డా�
పెద్ద శంకరంపేట్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అయితే, అతడు బతికే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. దీంతో అతని అవయవాలు మరో నలుగురికి ప్రాణా�
Power issues | గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేశామని, ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ను 10 గంటలకు పరిమితం చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీత లక్ష్
Vanteru Pratap Reddy | మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని చెట్ల గౌరారం, రంగయ్యపల్లి గ్రామస్తులు కాలుష్యంతో తీర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తిరిగి గ్రామస్తుల సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని గజ్వేల్ బీఆర్ఎస్