Applications | అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ పురస్కారాలకు ఈ నెల 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి పేర్కొన్నారు.
Tailoring | మహిళా శిశు సంక్షేమ శాఖ మెదక్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత టీం ఉచిత టైలరింగ్ కార్యక్రమాన్ని గురువారం డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డీడబ్ల్యూఓ హేమ భార్గవి, మెదక్ ప్రాజెక్ట్ సీడీపీఓ వెంకటరమణమ్మ, సూపర్ వై�
దుండిగల్ (Dundigal) పరిధిలోని బౌరంపేటలో (Bowrampet) విషాదం చోటుచేసుకున్నది. అమ్మమ్మ తాత వద్దకు వచ్చిన బాలుడు నిర్మాణంలో ఉన్న భవనం ముందున్న గేటు మీదపటడంతో మృతిచెందాడు.
విద్యుత్ షాక్ (Current Shok) తగిలి రెండు పాడి బర్రెలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేటలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట గ్రామానికి చెందిన పల్లె రమేశ్కు రెండు పాడి బ�
Medak | మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాల బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్కూల్ బస్సు డ్రైవర్, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Padmadevenderreddy | మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బుధవారం బచ్చురాజుపల్లి గ్రామానికి విచ్చేసి మృతుడు మాజీ ఉప సర్పంచ్ మల్లేశం తండ్రి ఎర్ర మల్లయ్య(80) అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
బాలల దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని కీర్తన ప్రథమ బహుమతికి ఎంపికైనట�
Grain Purchase Centres | తేమ వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేసి.. ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.
Galikuntu vaccination | మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని కుసంగి గ్రామంలో మంగళవారం జాతీయ పశువైద్య నియంత్రణ పథకంలో భాగంగా కుసంగి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు.
కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మించిన మీకు.. ఆలయంలో దర్శనాలు మీ వైశ్య సమాజానికేనా..? లేదా నర్సాపూర్ పట్టణ ప్రజలకు, చుట్టు ప్రక్కల గల గ్రామాల ప్రజలకు దర్శనాలు లేవా..? అని నర్సాపూర్ పట్టణానికి చెందిన నాగేందర్ గౌడ్ �
మెదక్ జిల్లా నర్సాపూర్ (Narsapur) మండల పరిధిలోని ఆవంచలో పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Paddy Procurement Center) అధికారులు ఎట్టకేలకు ప్రారంభించారు.
MLA Mynampally Rohitrao | రాయితీతో చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మెదక్ మండలం కోంటూర్ పెద్దచెరువులో 1,84,500 చేప పిల్లలను ఎమ్మెల్యే రోహిత్ రావు సంబంధిత మత్స్య శాఖ అధికారులు, మత్స్య సహకార సంఘ సభ్యులతో కలిసి వి�