Collector Rahulraj | ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంట నష్టం కాకుండా.. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి.. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
Harvesters | సీజన్లో హార్వెస్టర్లు దొరక్క రైతులు డబ్బులు అధికంగా చెల్లించి మరి వరి కోత చేపట్టేవారు. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. తుఫాన్ వల్ల వర్షాలు పడడంతో నేల సహకరించక హార్వెస్టర్లను ఆశ్రయిం�
Farmers | గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పూర్తిగా తడిసి మొలకలు ఎత్తాయని తెలంగాణ రైతు రక్షణ సమితి ముఖ్య సలహాదారుడు మిరియాల చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు.
Mamidi Anjaiah | ప్రభుత్వం తరఫున నిర్వహించే కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ సమావేశాలుగా చిత్రీకరించే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని, దానికి అధికారులే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ పార్టీ చిగురుమామిడి మండ
Suicide | రమేశ్ (38) మటన్ షాప్ నడుపుతూ జీవిస్తున్నాడు. తనకు పెళ్లి కుదరడంతో పెళ్లి ఖర్చులకు డబ్బులు అవసరం ఉండడంతో స్నేహితుల వద్ద, తనకు తెలిసిన వారి వద్ద ప్రతి రోజు అడిగేవాడు.
Heart Attack | పెద్ద శంకరం పేట మండలం వీరోజిపల్లి గ్రామం మాజీ సర్పంచ్ కిష్టప్పగారి కిషన్ (70) గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు కిషన్ . కిషన్ మృతి
Scientists | WGL-1380 వరి రకం మధ్యస్థంగా 135 రోజుల కాలంలో కోతకు వస్తుంది. ఈ రకం వానాకాలానికి అనువైన రకం అని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.
MPDO Office | పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రతి సమావేశంలో నీతి వాక్యాలు వల్లించే అధికారులు ఆచరణలో మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు మౌళిక వసతులు కల్పించే మాట అటు ఉంచితే కనీసం ఉన్న మరుగుదొడ్ల �
Paddy Grain | మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, సిబ్బంది ఇప్పటికీ ప్రారంభించకపోవడం శోచనీయం. ఈ నెల 27వ తేదీన ధాన్యం కొనుగోలు కే
Collector Rahul Raj | మెదక్ జిల్లా వ్యాప్తంగా 498 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కేంద్రాల దగ్గర రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారని అందులో మాయిచ్చరైజేషన్ అయిన ధాన్యానికి టోకెన్ అందిస్తున్నామని మెదక్ జిల�