ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణిచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నది. సమ్మె రెండో రోజు గురువారం ఆర్టీసీ కార్మికులు డిపోల నుంచి బస్సులు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించగా, బస్సులను �
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Medak | మెదక్(Medak) ఆర్టీసీ డిపో నుంచి తెల్లవారుజామున బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నం చేయగా కార్మికులు(RTC workers) అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
Padma Devender Reddy | కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడం న్యాయం గెలిచినట్టేనని మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్య�
Pratima Sing | సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో గల మైనారిటీ బాలికల పాఠశాల, వసతి గృహాన్ని మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత ఉపాధ్యాయునులతో కలిసి జిల్లా కలెక్టర్ స
ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్మి అకాల వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వాన కురియడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాలు, మార్కెట
collector Pratima Singh | భూగర్భ సదుపాయాల వివరాలు తెలుసుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ఫైబర్ కేబుల్స్, గ్యాస్ పైపులు, నీటి లైన్లు వంటి వివరాలు తెలుసుకోవచ్చు అని అన్నారు.
క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణపై పోలీసు సిబ్బందికి ఏఆర్ డీఎస్పీ రంగనాథ్ పలు సూచనలు చేశారు. పోలీసులు ప్రతి రోజూ వ్యాయామం చేయాలని సూచించారు.
Expiry Date | తన ఫామ్లో ఉన్న గేదెలకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో రైతు నర్సింగ్ ఆంజనేయులు అత్యవసర సేవల కోసం 1962 పశువైద్య సేవా నంబర్కు కాల్ చేశారు. అందుకు స్పందించిన వైద్య సిబ్బంది ఫామ్కు చేరుకొని గేదె పరిస్థితిని ప�
ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చేగుంట పోలీస్స్టేషన్ పరిధిలోని చెట్లతిమ్మాయిపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది.
Padma Devender Reddy | ప్రభుత్వం వెంటనే విద్యుత్ ఆర్టిజెన్ కార్మికులతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్మికులకు అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
దొంతి గ్రామంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. శ్రీ వెంకటరమణ భారత్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వినియోగదారులకు సిలిండర్లు పంపిణీ చేయడానికి గ్రామానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన ఆదివార�
Aadhaar Card | అత్యంత భద్రంగా దాచుకోవాల్సిన ఆధార్ కార్డులు, పాన్కార్డులు, ఏటీఎం కార్డులు ఇప్పుడు చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. మెదక్ జిల్లా కౌడిపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Padma Devender Reddy | మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా లేవని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 120 మంది విద్�