Telangana Rythu Vignana kendram | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. అల్దాస్ జానయ్య సూచనల మేరకు మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో భాగంగా మన మెదక్ జిల్లాకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (పూర
MPDO | ఎంపీడీవో సహా పలువురు సిబ్బంది కార్యాలయానికి రాలేదు. ఫోన్ ద్వారా ఎంపీడీవోను సంప్రదించగా.. గత వారం రోజుల నుండి ఎలక్షన్ డ్యూటీలో అధిక పని ఒత్తిడికి గురయ్యామని, అందుకే రెస్ట్ తీసుకుంటున్నట్లు చెప్పారు.
నూతనంగా గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని క్యా
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దిమ్మ తిరిగేలా తెలంగాణ పల్లె ప్రజలు తీర్పును ఇచ్చారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం అన్నారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన నూతన సర్ప�
మూడో విడతలో బుధవారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించారు. మూడో విడతలో సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున
Padma Devender Reddy | మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి మంగళవారం చిట్యాల గ్రామానికి చేరుకొని పట్లోరి లలిత భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Over speed | ఓ వ్యక్తి రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతివేగంగా వస్తున్న కారు అతన్ని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పెద్ద శంకరంపేట వద్ద బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు.
Harish Rao | అధికారాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికలకు తెలంగాణ ప్రజలు ఓటుతోనే గట్టి గుణపాఠం చెప్పారు. డబ్బు సంచులతో ప్రలోభపెట్టాలని చూసినా, బెదిరింపులకు పాల్పడినా ప్రజలు �
తొలి విడత పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదిని అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి తొలి విడత ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్ప
Sheri Subhash Reddy | పల్లెల ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.