Mynampally Hanumanth Rao | తనపక్కనే హరీశ్రావు కోవర్టులు చేరారని మైనంపల్లికి చాలా రోజులుగా అనుమానం ఉన్నది. అవకాశం వచ్చినప్పుడల్లా ఎవరా? అని ఆరా తీస్తూనే ఉన్నా, ఎవరూ అనుమానాస్పదంగా కనిపించడం లేదు. బహిరంగంగా హెచ్చరించినా
farmer flexi | మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో ఆనంద్ అనే రైతు మామిడి తోటను సాగు చేస్తున్నాడు. ప్రధాన రహదారికి ఈ మామిడి తోట పక్కనే ఉండడంతో మందుబాబులకు అడ్డాగా మారింది.
Dog | గత మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వాహనం ఢీకొని కుక్క చనిపోయినప్పటికీ.. చనిపోయిన కుక్కను అక్కడినుండి తొలగించకపోవడంతో కుళ్లిపోయి దుర్గందాన్ని వెదజల్లుతున్నది.
Operation Smile | ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి రక్షించడం, తప్పిపోయిన పిల్లలను వారి కుటుంబ సభ్యులకు చేర్చడం, అనాథ పిల్లలకు పునరావాసం కల్పించడమే ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని �
Medak Municipality | రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో మెదక్ మున్సిపల్ కార్యాలయం ప్రచురించిన ఓటరు ముసాయిదా జాబితాలో పూర్తిగా తప్పులు ఉన్నట్లు తెలుస్తోంది.
Collector RahulRaj | మహిళలకు, ఆడబిడ్డల చదువు కోసం సావిత్రిబాయి పూలే చేసిన విశేష సేవలకుగాను ప్రతి ఏటా జనవరి 3న వారి సేవలు స్మరించుకుంటూ అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ రా
Medak | మెదక్, జనవరి 3(నమస్తే తెలంగాణ): పోలీసులు విధి నిర్వహణలో భాగంగా క్రమశిక్షణతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరిగా పాటించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ సూచించారు.
మెదక్ జిల్లాలో(Medak) ఉదయం భారీగా పొగమంచు(Fog) కమ్ముకుంది. పొగమంచు కారణంగా ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని మెదక్ ఎస్పీ డీ.వి శ్రీనివాసరావు తెలిపారు.
Vaikuntha Ekadashi | వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మెదక్ మండలంలోని మాచవరం గ్రామంలోని శ్రీ కోదండ రామాయలయంలో ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించార�
Padmadevender Reddy | సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు నీటి విడుదలపై ప్రభుత్వం ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో మెదక్ జిల్లా రైతాంగం అయోమయంలో ఉందన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ�
సమస్య ఏదైనా వెలుగులోకి తేవడం, ఆపై ఆ సమస్య పరిష్కారమే లక్ష్యంగా ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఎల్లవేళలా కృషి చేస్తున్నది.గడిచిన ఏడాది కాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజలు ఎదుర్కున్న అనేక సమస్యలను గుర్తించ�
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చిలో క్రీస్తు జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చర్చిలో శిలువ ఊరేగి�
అప్పుల బాధతో ఓ రై తు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్కు చెందిన రైతు బెదరబోయిన హరిబాబు (39) ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అధికార పార్టీ నాయకులతో అధికారులు కుమ్మక్కయ్యారు. టిప్పర్లు, హిటాచీలు సీజ్ చేయాలి.. గరిబోళ్లు ఇల్లు కుట్టుకునేందుకు ట్రాక్టర్లో ఇసుక తేస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తారు. రాత్రనక, పగలనక టిప్పర్లలో అక్రమం�