Over speed | ఓ వ్యక్తి రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతివేగంగా వస్తున్న కారు అతన్ని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పెద్ద శంకరంపేట వద్ద బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు.
Harish Rao | అధికారాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికలకు తెలంగాణ ప్రజలు ఓటుతోనే గట్టి గుణపాఠం చెప్పారు. డబ్బు సంచులతో ప్రలోభపెట్టాలని చూసినా, బెదిరింపులకు పాల్పడినా ప్రజలు �
తొలి విడత పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదిని అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి తొలి విడత ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్ప
Sheri Subhash Reddy | పల్లెల ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
MLA Sunitha Lakshma Reddy | రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రవీందర్ గౌడ్, నగేశగౌడ్, రాజుగౌడ్, దుర్గేందర్, మంగళి శ్రీను, సీనియర్ నాయకులు వెంకటేశ్ గౌడ్, మహేశ్ గౌడ్, నవీన్, ఆంజనేయులు, భూమయ్య
.MLA Sunitha Lakshma Reddy | స్వర్గీయ లక్ష్మారెడ్డి ఆశయసాధన కొరకు లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గుర్తుచేశారు. ఈ లయన్స్ క్లబ్ ద్వారా గ్రామాలలోని పేదలకు ఉచిత క�
Voter List | ఓటర్ జాబితాల్లో తప్పులు ఉన్నాయని గతంలో వివిధ దినపత్రికలలో ప్రచురితమైనా ఎలాంటి మార్పు లేకుండా అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్ తుది ఓటర్ జాబితా అలానే ముద్రించడం జరిగింది.
Collector Rahulraj | ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందున గట్టి నిఘా కొనసాగిస్తూ, పకడ్బందీగా సోదాలు జరపాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్అన్నారు.
MLA Sunitha Lakshma reddy | శివ్వంపేట మండలం గూడురు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ గురుపీఠంలో గురువారం దత్త జయంతి వేడుకలు విశేష భక్తిశ్రద్ధలతో శ్రీ గురు పీఠం చైర్మన్ శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఉదయ
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో అభ్యర్థులకు సందేహాలు రేకెత్తించకుండా అధికారులు స్పష్టతతో వ్యవహరించాలని నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి ఆదేశించారు.
Mynampally Hanumanth Rao | కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నేను చెప్పినట్టు చేయాలే అంటూ ఓ కాంగ్రెస్ నేతకు ధమ్ కీ ఇచ్చిన ఆడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.