పదేండ్ల కేసీఆర్ పాలనలో మెదక్ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ కేంద్రంగా జిల్లాగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసుల నిర్మాణం చేసింది. దేశ ప్రధాని ఇందిరాగాంధ�
Padma Devender Reddy : అభివృద్ధి పేరు చెప్పి మెదక్ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి(Padma Devender Reddy) అన్నారు.
Narsapur Municipality | నర్సాపూర్ మున్సిపల్ 6వ వార్డులో ఏ ఇల్లు తిరిగినా ఒకటే నినాదం..మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ నయీమొద్దీన్ కే మా ఓటు అంటూ ప్రజలు నీరాజనం పలుకుతున్నారు.
Harish Rao | తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి పదవులను గడ్డిపోచల్లా విసిరేసిన మహనీయుడు కేసీఆర్ అని... మేము కూడా కేసీఆర్ చెబితే పదవులకు రాజీనామా చేసి ఆంధ్రా పాలకుల ముఖం మీద కొట్టినం. మరి �
Padma Devender Reddy | మెదక్ పట్టణాన్ని పదేండ్ల కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని.. మున్సిపల్ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఆశీర్వదించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి కోరారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. అన్ని మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 402 వార్డులు ఉండగా 1,658 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
Animal Welfare | సోమవారం చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో జంతు సంక్షేమ వార్షికోత్సవాలు జిల్లా పశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం గ్రామంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అలాగే జడ్పీ పా
Thief | ఈ నెల 27వ తేదీన న్యాల్కల్ మండలం ఖలీల్ పూర్ గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి ఇండ్లకు తాళాలు వేసి ఉండడంతో కర్ణాటకలోని బీదర్ పట్టణ సమీపంలోని తాలూడి కాలనీకి చెందిన షేక్ మహబూబ్ (32) అనే వ్యక్తి దొంగతనాలకి పాల్ప
Cattle fair | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామ శివారులోని దర్గా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన ప్రత్యేక పశువుల జాతరకు పశువులను కొనుగోలు చేసేందుకు ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు తరలివచ్చారు.
Farmers | మెదక్ జిల్లా కేంద్రంలో, హవేలీ ఘన్పూర్ మండల పరిధిలో సరిపడా ఎరువులు అందుబాటులో లేకపోవడంతోపాటు యాప్ గురించి రైతులకు తెలియక పోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Fertilizers | శనివారం మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో ఎరువుల కోసం రైతులు భారీగా క్యూలైన్లు నిలిచి ఉన్నారు. ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఉదయం నుంచి దుకాణం ముందు క్యూ లైన్ లో నిలిచి ఉన్నారు.