SP DV Srinivas Rao | ప్రజల భద్రత దృష్ట్యా ఎవరూ కూడా పెట్రోల్, డీజిల్ను ఇంట్లో లేదా ఇతర ప్రదేశాల్లో డబ్బాలలో నిల్వ చేయవద్దని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
Padmadevender Reddy | కాంగ్రెస్ పార్టీకి చెందిన కీసర స్వామి, చాకలి రాములు, కీర్తి స్వామి, గొల్ల స్వామి, కీసర ఆశయ్యతో పాటు పలువురు కార్యకర్తలు పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పద్మా దేవేం
పెద్ద హోటళ్ల నుంచి గల్లీలోని చిన్న మిర్చిబండి వరకు.. ఏ హోటల్కు వెళ్లినా, హాస్టల్ సందర్శించినా, పాఠశాలకు వెళ్లినా పొగ కమ్మిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
Indiramma House | కూలి పనులు చేసుకుంటూ గుడిసెలో జీవనం సాగిస్తున్న లక్ష్మిని అధికారులు నిర్వహించిన సర్వేలో గుర్తించిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. అధికారులు ఇంటి స్థలానికి వచ్చి ప్రభుత్వం నిబంధనల ప్ర�
imprisonment | విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు నిందితులకు కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించిందని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థినుల భుజాలపై చేతులు వేయడం, వారు బట్ట�
unseasonal rains | ఇటీవల సాగులో ఉన్న పంటలు కోత దశకు చేరుకున్న సమయంలో కురిసిన వర్షంతో పొలాల్లో నీరు నిలిచిపోయి పంటలు కుళ్లిపోతున్నాయి. కూరగాయల పంటలు పూర్తిగా నేలకూలగా, మొక్కజొన్న, వరి పంటలు కూడా తడిసిపోవడంతో రైతులు �
Condom Packets | మెదక్ డంప్ యార్డులో కుప్పలు తెప్పలుగా కండోమ్ ప్యాకెట్లు కనిపించడంతో డంప్ యార్డులో పనిచేస్తున్న కార్మికులు అవాక్కయ్యారు. ఈ విషయంపై ఐసీటీసీ సిబ్బందిని వివరణ కోరగా.. మా దగ్గర నిరోద్ ప్యాకెట్ల సప్ల
శివ్వంపేట, మార్చి 14 : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను శాసనసభలో ప్రస్తావించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నాయకులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
Panchayat Labourers | గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను ఈ అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే సునితాలక్మారెడ్డి చర్చించి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడ
Infant | మెదక్ జిల్లా పరిధిలోని రింగనాయకులపల్లి తండాలో సుమారు 25 రోజుల పసికందును అమ్మినట్టు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే ఐసీడీఎస్ అధికారులు, పోలీసులతో కలిసి విచారణ చేప
Farmers Lands | సుమారు వందేళ్ల క్రితం నిజాం ప్రభుత్వ కాలంలో 35 నుంచి 40 సంవత్సరాలపాటు శ్రమించి భూముల నక్షాలను రూపొందించారని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. అప్పటి నుంచి కొన్ని గ్రామాల్లో భూ నక్షాలలో సమస�
Medak | మెదక్ జిల్లాలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్�