Vinayaka Mandapam | పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వాడాలని.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, రసాయన రంగులు వాడరాదనీ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని నర్సాపూర్ ఎస్ఐ లింగం సూచించారు. ఊరేగింపు�
Python | చేపల కోసం వేసిన వలలో కొండచిలువ చిక్కుకుంది. దీంతో అప్రత్తమైన మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు సమాచారమందించారు. అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని వలలో చిక్కుకున్న కొండచిలువను ఫ్రెండ్స్ ఆఫ్
ఉమ్మడి మెదక్ జిల్లాలో (Medak) వర్షం దంచికొట్టింది. భారీ వరదలో జనజీవనం అతలాకుతలమైంది. పలు చోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు, వ�
ఓవైపు విపరీతమైన వర్షాలు కురిసి ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుంటే తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) మాత్రం ములీగే నక్క మీద తాటికాయ పడిందన్న చందంగా బస్సు టికెట్ చార్జీలు పెంచి ప్రయాణికులు నడ్డి విరుస్తుంది.
రాష్ట్రంలో వానలు (Rain) దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి జనజీవనం స్తంభిస్తున్నది. మరో రెండు రోజులు కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
National Flag | ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్న జాతీయ జెండాను పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. పాఠశాల సిబ్బంది జాతీయ జెండాను ఎగరవేసిన సాయంత్రంలోపు జెండాను తీసి భద్రంగా దాచాల్సింది పోయి గాలికి వదిలేశారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి మెదక్కు చెందిన భక్తుడు ఏ శ్రీనివాస్రెడ్డి విరాళం అందించారు.
Edupayala temple | ఇటీవల కురుస్తున్న వర్షాలకు తోడు సింగూర్ ప్రాజెక్టు నుండి ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో వనదుర్గ ప్రాజెక్ట్ నిండుకొని పొంగిపొర్లుతుంది. దీంతో గత రెండు రోజుల క్రితం దుర్గామాత ఆలయం మూసివే�
మెదక్ జిల్లాలోని చిలిపిచెడ్ మండలంలో (Chilipched) రెండు రోజుల నుంచి కుడుస్తున్న భారీ వర్షాలకు పాత ఇండ్లు నేల కూలగా, వరి, పత్తి పంటలు నీటమునిగాయి. మండలంలో 154 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తాసిల్దార్ సహదేవ్ తెల�
MLA Sunitha lakshma reddy | తన భర్త స్వర్గీయ వాకిటి లక్ష్మారెడ్డి 26వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏటా నిర్వహించే రక్త దాన శిబిరాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు.
Women Robbery | మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం మదుల్వాయి గ్రామానికి చెందిన గజ్జల భిక్షపతి (27) అనే వ్యక్తి మెదక్లో ఆర్టీసీ బస్సు ఎక్కి నర్సాపూర్ వైపు వస్తుండగా బస్సులో బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు.
వర్షాల కారణంగా దౌల్తాబాద్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అరుణ్ కుమార్ ప్రజలకు సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని చెప్పారు.
KTR | సింగూరు డ్యామ్ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉన్నదని, దీనిపై తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) హెచ్చరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా గ్రామాల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడం సిగ్గు చేటని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు మండిపడ్డారు.