మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారి పునర్నిర్మాణంలో భూములు కోల్పోయిన మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని అప్పాజీపల్లి గ్రామ రైతులు రాస్తోరోకో చేశారు. తమకు న్యాయం చేయాలని జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు
MLA Sunitha lakshma reddy | కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎంత మంది పార్టీకి ద్రోహం చేసినా తెలంగా�
BRS Leaders | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను డైవర్షన్ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లే రాజకీయ కుట్ర చేస్తుందని మెదక్ జిల్లా గ్రంధాలయ సం
MLA Sunitha lakshma reddy | సుప్రీంకోర్ట్ సైతం కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అని ప్రశంసించడం జరిగిందని .. ఈ కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయం చేస్తూ, రాజకీయంగా వాడుకుంటూ ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా ఓట్లు దండుకో�
Padma Devender Reddy | వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా పర్యటించకుండా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తే రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ�
Rahul portrait burnt | కాంగ్రెస్ పార్టీ ఆటలు సాగడం లేదని నరేంద్ర మోదీ కుటుంబంపై అపనిందలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్ మండిపడ్డారు.
Donation | నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామం ఆంజనేయస్వామి స్వామి ఆలయానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆముద (వంజరి) శ్రీనివాస్ మైక్సెట్ ను విరాళంగా అందజేశారు.
Patlolla Sashidharreddy | శనివారం సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ ముఖ్య అధికారి వికాస్రాజ్ను మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు 28 జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు శుక్రవారం ప్రా�
భారీ వర్షాల నేపథ్యంలో (Heavy Rains Effect) మెదక్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. జేఎన్టీయూ, కాకతీయ వర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.
భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మరణించారు. మరో ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలం రాజ్పేటకు చెందిన సత్యనారాయణ, యాదగౌడ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆటోలో మెదక్ వెళ్తు�
మెదక్ జిల్లాలోని హవేళీఘనపూర్ మండలంలో బూర్గుపల్లి, వాడి, రాజ్పేట్ గ్రామాల్లో గురువారం మాజీ మంత్రి హరీశ్రావు పర్యటించారు. ఆయన వెంట మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్
Nizampet : మెదక్ జిల్లాలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కాలువల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. నిజాంపేట మండలం బీబీపేట పెద్ద చెరువు(Bibipet Pedda Cheruvu)కు గండి పడింది.
Heavy Rain : మెదక్ పట్టణాన్ని వరుణుడు వదలడం లేదు. ఓ దఫా కుంభవృష్టితో జనజీవనాన్ని స్తంభించజేసిన వాన.. రాత్రి 9 గంటలకు మళ్లీ మొదలైంది. ఈసారి కూడా భారీగా చినుకులు పడుతున్నాయి.