Edupayala Durgamma | ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల రాక పెరిగే అవకాశం ఉండటంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని సన్నిధిలో భక్తులుకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.
Vanadurga Project | కొన్ని రోజులుగా సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల మూలంగా వరదలతో వనదుర్గ ప్రాజెక్ట్ (ఘనపూర్) ఆనకట్ట పొంగిపొర్లుతుంది. ప్రాజెక్టు నిండిపోవడంతో పాపన్నపేట, మెదక్, కొల్చారం, హవేలి ఘనపూ�
మీ అమ్మాయిని ప్రేమించా.. ఆమెతో పెళ్లి చేయండి.. లేదంటే ఆమె నగ్న ఫొటోలను బయటపెడతా అంటూ ఓ యువకుడు బెదిరింపులకు దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి అన్న.. సదరు యువకుడి బండరాయితో కొట్టిచంపాడు.
Dhup Singh Thanda |దూప్ సింగ్ తండా వాగు వర్షాల సమయంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ వంతెన నిర్మించాలని ఈ ప్రాంత గిరిజనులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ఎవరూ వారి గోస పట్టించుకోవడం లేదు.
TPTF | ఉపాధ్యాయ, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.
Collector Rahul Raj | భూసార పరీక్ష వాహనం ద్వారా రైతు పొలం నుండి సేకరించిన మట్టి నమూనాలకు ఉచితంగా మట్టి పరీక్షలు నిర్వహించి రైతులకు నేల ఆరోగ్య కార్డును అందజేయడం జరుగుతుందన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
Pattolla Sashidhar Reddy | జూలై మాసం పూర్తికావస్తుందని, వేసినటువంటి నారుమడులు అన్ని ఎండిపోకుండా తక్షణమే నిబంధనల ప్రకారం ఉన్నటువంటి 0.5 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని మెదక్ మాజీ ఎమ్మె�
Fertilizers | బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎస్ఐ అమర్ కలిసి ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
Railway Survey | ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే రైతులు 100 మీటర్ల పొడవునా వ్యవసాయ భూములను వదులుకోవడం జరిగిందని, ప్రభుత్వం మరో 20 నుండి 25 మీటర్ల భూములను తీసుకుంటామని భావించడం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ నాయ�
హావేలి ఘనపూర్ మండలంలోని స్కూల్ తండాలో మూడవత్ బాన్సీ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం బీఆర్ఎస్ మండల నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వె
Edupayala | సుదూర ప్రాంతాలనుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వీరు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి