రేషన్ డీలర్లకు పెండింగ్లో ఉన్న కమీషన్ను వెంటనే విడుదల చేయాలని సోమవారం తహసిల్దార్ శ్రీనివాస్కు మెదక్ జిల్లా నర్సాపూర్ మండల రేషన్ డీలర్లు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.
Manda krishna madiga |కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పెన్షన్ల పెంపు అమలుకు పోరాటం చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదని, పాత పెన్షన్లను పెంచడం లేదని మండిప�
wild animals | నిజాంపేట మండల పరిధిలో అడవి జంతువులు వీరంగం సృష్టించాయి. పంటల పొలాల్లో జంతువులు హల్ చల్ చేస్తుండటంతో రైతులు లబోదిబోమని ఏం చేయాలో తోచని స్థితిలోకి వెళ్లిపోతున్నారు.
MLA Rohitrao | గిరిజనులందరికి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సాంస్కృతిక వైభవానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్యే, డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు.
MLA Sunitha Lakshma Reddy | ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు పంటలు కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంటలు వేసుకుంటే యూరియ�
Rat | అంగన్వాడీ టీచర్ నవీన, ఆయా రాజమణి అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తూ చిన్నారులకు భోజనం తయారు చేసి వడ్డించారు. అయితే భోజనం తిన్న తర్వాత విద్యార్థులు అక్కడే ఉన్న బిందెలోని నీళ్లను విద్యార్థులు �
Nano Urea | నానో యూరియా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి ప్రత్యేక రకమైన ద్రవరూపమైన ఎరువు అని.. దీనివల్ల మొక్కల రంద్రాల ద్వారా పోషకాలు నేరుగా మొక్కలోకి వెళ్లడం ద్వారా పంటలు దిగుబడిపై గణనీయమైన సా�
Vinayaka Mandapam | పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వాడాలని.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, రసాయన రంగులు వాడరాదనీ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని నర్సాపూర్ ఎస్ఐ లింగం సూచించారు. ఊరేగింపు�
Python | చేపల కోసం వేసిన వలలో కొండచిలువ చిక్కుకుంది. దీంతో అప్రత్తమైన మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు సమాచారమందించారు. అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని వలలో చిక్కుకున్న కొండచిలువను ఫ్రెండ్స్ ఆఫ్
ఉమ్మడి మెదక్ జిల్లాలో (Medak) వర్షం దంచికొట్టింది. భారీ వరదలో జనజీవనం అతలాకుతలమైంది. పలు చోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు, వ�
ఓవైపు విపరీతమైన వర్షాలు కురిసి ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుంటే తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) మాత్రం ములీగే నక్క మీద తాటికాయ పడిందన్న చందంగా బస్సు టికెట్ చార్జీలు పెంచి ప్రయాణికులు నడ్డి విరుస్తుంది.
రాష్ట్రంలో వానలు (Rain) దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి జనజీవనం స్తంభిస్తున్నది. మరో రెండు రోజులు కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
National Flag | ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్న జాతీయ జెండాను పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. పాఠశాల సిబ్బంది జాతీయ జెండాను ఎగరవేసిన సాయంత్రంలోపు జెండాను తీసి భద్రంగా దాచాల్సింది పోయి గాలికి వదిలేశారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి మెదక్కు చెందిన భక్తుడు ఏ శ్రీనివాస్రెడ్డి విరాళం అందించారు.