CITU | కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మికులకు అన్యాయం చేసిందని, కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయడం లేదన్నారు సీఐటీయూ మెదక్ జిల్లా కోశాధికారి కడారి నర్సమ్మ.
చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే పటాకులు కాల్చాలని వెల్లడించారు. నీటి బకెట్ లేదా ఇసుక దగ్గర ఉంచుకోవాలని, ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అగ్నిని ఆర్పడానికి ఉపయోగపడుతుందనీ ఎస్సై రంజిత్ కుమార్ అన్నారు.
girl missing | తిర్మలాపూర్ గ్రామానికి చెందిన బొమ్మల తులసి (19) నర్సాపూర్ పట్టణంలో గల వీ మార్ట్ లో కూలీ పని చేస్తుంది. రోజు మాదిరిగానే శనివారం నాడు కూలీ పనికి వెళ్లి రాత్రి 8 గంటలు అయినా ఇంటికి తిరిగిరాలేదు.
టీచర్ను ఆటోలో ఎక్కించుకెళ్లి దోపిడీ చేసిన కేసును నర్సాపూర్ పోలీసులు 48 గంటల్లోనే చేధించారు. సీసీ కెమెరాల సాయంతో ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు వివరాలను తూప్రాన్ డీఎస్పీ నర�
Medak | పత్తి సీసీఐకే విక్రయించి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. టేక్మాల్ మండల పరిధిలోని బర్దిపూర్ శివారులో పత్తి పంటను పరిశీలించి రైతులతో ముచ్చటిం
BC Reservations | రాయపోల్, అక్టోబర్ 18: బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు �
మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం డైట్ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమర్సీ (ఎఫ్ఎల్ఎన్) అమలుపై ఆయా మండలాల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం ఏ�
Nutrition | గురువారం చిలిపిచెడ్ మండల కేంద్రమైన హైస్కూల్లో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీవిద్యార్థులకు, సమతుల ఆహారం గురించి, ఎనీమియా చాలెంజ్ గురించి ఆమె తెలియజేశారు.
ఐకెపి వివోఏల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాదులోని సెర్ఫ్ ఆఫీస్ ముట్టడికి వెళుతున్న ఐకెపి వీవోఏలను మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
Accident | ఎదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని కేతావత్ శర్మన్ నాయక్ (55)మృతి చెందారు. సంఘటన చిలిపిచెడ్ మండలం సోమక్కపేట్ శిలంపల్లి రోడ్ మార్గంలో జరిగింది.