భూ భారతి రెవెన్యూ సదస్సులలో రైతుల నుంచి దరఖాస్తు రూపంలో స్వీకరించిన భూ సమస్యలను సిబ్బంది త్వరితగతిన పరిష్కరించాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు.
నా మొక్క నా బాధ్యత అనే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని వీవోఏలకు మార్గం నిర్దేశకం చేయడం జరిగిందన్నారు మెదక్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస రావు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Farmers | దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆశ్రయించాలని అన్నారు. ధాన్యాన్ని ఐకేపీ, సొసైటీలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నారు.
Toddy rates | చిలిపిచెడ్ మండలంలో ఇప్పటివరకు ఐదు రూపాయలు ఉన్న కల్లు సీసాను ఒకేసారి పది రూపాయలు చేయడం కుదరదని.. ధరను పెంచొద్దని కల్లు దుకాణాల యజమానులను రైతులు కోరుతున్నారు.
robbery | నారాయణపేట్ జిల్లా దామరిగిద్ద గ్రామం, మండలంకు చెందిన రెనివట్ల నర్సింహా అనే వ్యక్తి గొర్రెలను మేపుకుంటూ మంగళవారం సాయంత్రం 8 గంటల సమయంలో నర్సాపూర్ పట్టణ శివారులోని ఓ రైస్ మిల్ దగ్గరకు వచ్చి వాటిని అక్క�
IKP Centres | రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, సొసైటీల ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తహసీల్దార్ లక్ష్మణ్ బాబు తెలిపారు.
SP Paritosh Pankaj | దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు అవధూతగిరి మహారాజ్, మహా మండలేశ్వర సిద్ధేశ్వరనందగిరి మహారాజ్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మృత్యుంజయ లక్ష జపయజ్ఞంకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హాజరై ప్రత్యేక పూజలు నిర�
చిలిపిచెడ్ మండలంలోని ఐకెపి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 7 ఐకెపి కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామ సంఘాల అధ్యక్షురాలిచే ప్రారంభించడం జరిగిందన్నారు మండల ఐకేపీ ఏపీఎం గౌరీ శంకర్.
Quality Seed మహత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ప్రతి మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి విత్తన కిట్లు అందజేయడం జరిగిందన్నారు మెదక్ జిల్లా నోడల్ అధ
Poshana Masam | టేక్మాల్ మండలం ఎల్లుపేట్ సెక్టార్ నల్లకుంట తండా సెంటర్లో పోషణ మాసం నిర్వహించారు. స్థానికంగా లభించే కూరగాయలు, పండ్లు తీసుకోవాలని సూచించారు