Girl Missing | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం హంగ్రీ గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలికకు తండ్రి లేకపోవడం, తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో ఆ బాలికను పెద్దమ్మ, మేనమామలు చేగుంట కస్తూర్బా పాఠశాలలో చేర్పించారు. చే
Current Shock | మరిపల్లి శ్రీనివాస్(35)తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తాడు. విద్యుత్ ఘాతంతో రికార్డు అసిస్టెంట్ శ్రీనివాస్ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంప�
మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ (Congress leader) జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ (35) అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. సోమవారం రాత్రి మెదక్-జోగిపేట ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసు�
Collector Rahulraj | ఇండెంట్ ఆధారంగా అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తుందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎరువులు, పురుగు మందులు కొరత ఎక్కడ లేదన్నారు.
Snake | అంగన్వాడీ కేంద్రంలోని ఓ చిన్న గుంతలో ఉన్న నాగుపాము ఉదయమే వచ్చిన అంగన్వాడీ టీచర్ కంట పడడంతోనే గ్రామంలోని గ్రామస్తులకు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు కర్రలు తీసుకుని వచ్చి గాలింపు చేపట�
Farmers | రామాయంపేట సర్కిల్ వ్యాప్తంగా ఫోన్ నెంబర్లను ఇస్తున్నానని.. రైతులు ఎవ్వరు కూడా విద్యుత్ రాకపోయినా ఏదైనా మరమ్మత్తు ఉన్నా ఈ ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు రామాయంపేట ఏడీఈ ఆదయ్య.
Padma Devender Reddy | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాటి మాటికి సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల
Fertilizers | మెదక్ జిల్లా మొత్తంలో 4675.89 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. రైతులకు ఎరువులు సకాలంలో అందేలా పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు.
labourers | పొద్దంతా కష్టపడితే వెయ్యి బీడీలకు కనీస వేతనం కూడా రావడం లేదని అలాంటి కార్మికులపై పక్షపాత ధోరణిగా వ్యవహరించడం కేంద్రంకు తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీడీ పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి కార్మ�
Pigs hulchul | చేతిలో కర్రలేనిదే కాలనీలోకి వెళ్లడం కష్టమవుతుంది. చిన్న పిల్లలు రోడ్డెక్కితే పందులు పిల్లల వెంట బడి కరుస్తూ దాడులకు తెగబడుతున్నాయి. పట్టణంలోని ప్రధాన వీధుల్లో సైతం పందులు తిరుగడంతో ప్రజలు తీవ్ర ఇ
Day care centres | మెదక్ జిల్లాలో ప్రతి కేంద్రంలో 50 మంది వృద్దుల కోసం బహుళ సేవల డే కేర్ కేంద్రాల స్థాపనకు ఏర్పాటు చేయుటకు అర్హత గల స్వచ్చంద సంస్థల (ఎన్జీఓ లు) దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం నందు సమర్పిం�
Mahankali bonalu | ఆషాడమాసం పురస్కరించుకొని నిజాంపేటలో మున్నూరు కాపు సంఘం సభ్యులు ఆదివారం మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామ ప్రధాన వీధుల వెంబడి చేపట్టిన బోనాల ఊరేగింపు కార్యక్రమం కనులవిందుగా జరిగింది.
మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు సంపూర్ణ వైద్య సేవలు అందుతున్నాయని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మి�
Adultrated Toddy | ఏడుపాయలలో ఎంత లేదన్నా సగటున నెలకు ముగ్గురు చొప్పున మృత్యువాత పడుతున్నారు. వారు తాగింది కల్తీ కల్లు కావడంతో అది తాగి నీటిలో మునిగిన వారు మళ్లీ గడ్డకు వచ్చిన దాఖలాలు లేవు.