మెదక్ జిల్లాలోని మంభోజిపల్లి గ్రామంలో ఛత్తీస్గఢ్ వాసి మృతిచెందాడు. చిట్యాలకు వెళ్లే దారిలో ఖాళీ స్థలంలో వ్యక్తి మృతదేహం కనిపించిందని మెదక్ రూరల్ ఎస్సై మురళి తెలిపారు.
Urea | మెదక్ పీఏసీఎస్ కార్యాలయం ఎరువుల కేంద్రాన్ని ఏడీఏ విజయ నిర్మల, ఏవో శ్రీనివాస్తో కలిసి తనిఖీ చేశారు. ఎరువుల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుక�
CPS | రాష్ట్ర ప్రభుత్వం 2023 జూలై 1 నుండి అమలు చేయాల్సిన పీఆర్సీ ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచినా నివేదిక వెలువరించకపోవడం అన్యాయమని, వెంటనే పీఆర్సీ నివేదికను బహిర్గత పరిచి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి అ�
Collector Rahul Raj | జిల్లా వ్యాప్తంగా విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి వహించి ప్రజలకు సేవచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని అదనపు కలెక్టర్ నగేష్ రాత్రి 9 గంటల తర్వాత ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇన్నాండ్లు గ్రామ పంచాయతీగా కొనసాగిన జిన్నారం మున్సిపాలిటీగా ఏర్పాటైంది. దీంతో ఈ గ్రామంలో జీపీ పాలన ముగిసింది. పలు పల్లెలను కలుపుతూ, ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలను తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జిన్�
Bike Accident | మల్లంపేటకు చెందిన వుట్టి నాగరాజు నార్సింగిలో చేపలు అమ్ముకొని బైక్పై పాపన్నపేటకు వస్తున్నాడు. శంకరంపేట మండలం దానంపల్లికి చెందిన నర్ర సాయిబాబ మెదక్ నుండి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నార
Collector Rahul raj | ఎన్నాళ్లుగానో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న కల ఈ రోజు నెరవేరిందన్నారు మెదక్ జిల్లా రాహుల్ రాజ్. జిల్లాలో ఇప్పటికే శాసనసభ్యుల ద్వారా రేషన్ కార్డుల పంపిణీ జరిగిందన్నారు.
మెదక్ జిల్లాలో సమాచార హకు చట్టం పటిష్టంగా అమలు చేయడంలో కలెక్టర్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి కితాబిచ్చారు.
DCCB Bank |బ్యాంకుల నుండి తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తే కలిగే లాభాలపై డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ జాదవ్ కిషన్ వివరించారు. అదేవిధంగా మహిళా సంఘాలకు రూ.20 లక్షల రుణాలు అందజేసినట్లు వెల్లడించారు.