Local Body Elections | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ చట్టబద్దత కల్పిస్తామని నమ్మబలికి కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేయడమేనన్నారు.
హెల్మెట్ను ధరించాలని పోలీస్ స్టేషన్లో, గ్రామాల్లో సైతం ప్రచారాలు చేస్తున్నామని అయినా కొంత మంది అశ్రద్దగా ప్రవర్థిస్తూ హెల్మెట్లు వాడకుండానే రోడ్డుపై వచ్చి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారని రామా�
Stree Nidhi Loans | రామాయంపేట మండలం కాట్రియాల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సెర్ఫ్ శాఖ ఏర్పడి 25 సంవత్సరాలు కావస్తున్న సందర్బంగా సెర్ప్ ద్వారానే మహిళలు ఆర్థికాభివృద్ది చెందుతున్నారని స్వీట్లు పంచుకుంటు సంబురాలు �
కేసీఆర్ కాలనీలో కమిటీ వేసుకుని గత మూడేండ్లుగా అందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వంపై ఆశ పెట్టుకోకుండా కమిటీ అధ్వర్యంలో కాలనీ వాసులే కాలనీలో స్వచ్చందంగా ముందుకు వచ్చి పనులు చేసుకోవడం బాగుందన్నారు.
Voter listBLo | ఓటరు జాబితా తయారీలో బూత్ లెవెల్ అధికారుల పాత్ర కీలకం అని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. కేటాయించిన పోలింగ్ స్టేషన్ పరిధిలోని అన్ని ఇళ్లను సర్వే చేసి ,కొత్త ఓటరులను నమోదు చేయాలని అన్నారు.
మెదక్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలు తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. సోమవారం మెదక్ నియోజకవర్గంలోని మెదక్, చిన్నశంకరంపేట మండలాల నుం
Illegal Registrations | రామాయంపేటకు చెందిన శీలం సుభాష్రెడ్డి అనే వ్యక్తి అందిన కాడికి దోచుకునేలా ఖాళీగా ఉన్న స్థలాలను అక్రమించుకోవడమే గాకుండా దొంగ సంతకాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్లను చేసుకోవడం జరుగుతుందని ఆరోపించ�
Vittaleshwara Kalyanotsavalu | సోమవారం పెద్దశంకరంపేట పట్టణంలోని విఠలేశ్వర ఆలయంలో వేదబ్రాహ్మణ పండితుల మంత్రోశ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అభిషేకాలు నిర్వహించారు.
pets | జూనోట్రిక్ వ్యాధులు అనగా పశువుల నుండి మనుషులకు వచ్చే వ్యాధులని, ఈ వ్యాధులలో రేబీస్ అనే వ్యాధి చాలా భయంకరమైనదని అన్నారు. ఈ రేబీస్ వ్యాధి ముఖ్యంగా పెంపుడు కుక్కలు, పిల్లులు మొదలగు జంతువుల ద్వారా మానవ
Rabies Vaccine | రేబీస్ వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి అని, ఆ వ్యాధి కుక్కల నుంచి వ్యాపిస్తుందన్నారు. ఆ వ్యాధిని నివారించేందుకు ప్రతి కుక్కకు రేబీస్ టీకాలను వేయించాలన్నారు.
Edupayala Vanadurga Matha | ఆషాడ మాసం పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గ భవాని క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వీరు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్య
Missing Case | ప్రేమ్కుమార్ ఉద్యోగ రీత్యా ప్రతిరోజు చేగుంటకు వెళ్తాడు. భర్త వెళ్లడం చూసిన అతడి భార్య ప్రియ తన మూడు సంవత్సరాల కూతురిని వెంట తీసుకుని శుక్రవారం ఇంట్లో నుండి వెళ్లినట్లు తెలిపారు.