gurukul student | పదవ తరగతి విద్యార్థి జశ్వంత్ ఆతియా పాతియా క్రీడా పోటీల్లో నేషనల్ ఛాంపియన్ షిప్ 2025కు ఎంపిక అయ్యాడని అక్టోబర్ చివరి వారంలో జరిగే నేషనల్ లెవెల్ ఛాంపియన్ షిప్ కు కర్ణాటక వెళ్తున్నాడని ప్రిన్సిపాల్ సృ
Indian Bank | సోమవారం నర్సాపూర్ లోని బి వి ఆర్ఐటి కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంక్ నూతన కార్యాలయాన్ని ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రనీష్ కుమార్ మరియు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ శ్రీ కె వి విష్ణు రాజు ప
bc reservations | మహమ్మదాబాద్ గ్రామపంచాయతీ ఎస్టీలకు రిజర్వు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని చిప్పల్ తుర్తి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ సంధ్యారాణి అన్నారు.
బైకు దొంగతనానికి వచ్చిన దొంగలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించామని రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ
Dengue Fever | పది రోజుల క్రితం ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శ్యామ్- పుష్పలత దంపతుల కుమారుడు కుమ్మరి ప్రభాస్ (20) అనారోగ్యానికి గురయ్యాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి మెదక్లోని ప్రైవేట్ దవాఖానలో వైద్య పరీ
BJP | కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు పథకాలు, ఎన్నో హామీలు ఇచ్చిందని ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని.. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తెలియజేయాలని బీజేపీ చిలిపిచెడ్ మండల అధ్యక్షుడు అజ్జమరి నాగ�
Edupayala temple | సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు పెద్ద ఎత్తున నిజాం సాగర్ ప్రాజెక్టు కు విడుదల చేస్తామని ముందస్తు సూచనలు చేసినప్పటికీ ఆలయ అధికారుల నిర్లక్ష్యమా, అలసత్వమో కానీ ఆలయ మంటపానికి తొలగించాల్సిన గ్రిల్స్ �
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటి మెదక్ జడ్పీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో బైక్ ఎత్తుకెళ్తున్న దొంగలకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా ఓ దొంగ జేబులో ఉన్న పెట్రోల్తీసుకుని, వారిపై జల్లి నిప్పంటించారు. శనివారం సాయంత్ర�
Amrutha Manjari book | మన జ్యోతి ఆశ్రమం స్థాపకులు శ్రీమన్నారాయణ లహరి కృష్ణ చేతుల మీదుగా అమృత మంజరీ..అంకురం 2వ భాగంపుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు మెదక్ జిల్లా ఇంచార్జ్ రవీందర్.
Manjira River | హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన పలువురు యువకులు దుర్గామాత విగ్రహం నిమజ్జనం కోసం శనివారం ఏడుపాయలకు చేరుకొని మంజీరా నదిలో నిమజ్జనం చేస్తున్నారు.
గ్రామాల్లో చెత్తా చెదారం లేకుండా అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులకు నెల నెలా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం కష్టాల పాలుచేస్తుందని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి విమర్శిం
Cyber crimes | ప్రస్తుత సమాజంలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిందని, పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉందని ఏఎస్ఐ క్రిష్ణ చెప్పారు. ప్రతీ ఒక్కరు అప్రమత్తతతో ఉండాలన్నారు.