Online Frauds | ఫోన్లపై సరైన అవగాహన లేక ఎవరో అపరిచిత వ్యక్తి ఫోన్ చేస్తే బ్యాంకు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ చెప్పి ఎక్కువ శాతం అమాయక ప్రజలు మోసాలకు గురవుతున్నారని అన్నారు.
Harish Rao | పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్ని ప్రమాద ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ �
గబ్బర్సింగ్ సినిమాలో సైడ్ విలన్గా నటించిన నర్సాపూర్ మున్సిపల్ హనుమంతాపూర్ గ్రామానికి చెందిన నీరుడి వీరేశ్ (40) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు.
Medak | మూడు రోజులుగా వర్షాలు వెనక్కి పోవడంతో రైతులు కకావికలం అవుతున్నారు. అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు మొదటగా మొక్కజొన్న, పత్తులను విత్తుకున్న రైతులు 20 రోజులుగా వర్షాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంద�
మెదక్ జిల్లా కోర్టు భవనం పైనుంచి దూకి ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త, ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలపాలై దవాఖానలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు
మెదక్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కోర్టు భవనంపై నుంచి కుటుంబం దూకింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
Solar Energy production centre | నర్సాపూర్ పట్టణంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్ స్థాపనకై స్థల పరిశీలన చేయడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ హైదరాబాద్ కార్యాలయం నుండి చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు బృందం వచ్చింది.
Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతికి దారి తీస్తోంది. ఇళ్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత ఎక్కడ అని బహిరంగంగానే ప్రశిస్తున్నారు.
Collector Rahul Raj | శనివారం ఉదయం 6 గంటలకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ మున్సిపాలిటీలో వివిధ వార్డులలో సంబంధిత మున్సిపల్ సిబ్బందితో కలిసి విస్తృతంగా పర్యటించారు. పారిశుధ్యం, ప్రజారోగ్యం, మున్సిపాలి�
PV Narasimha Rao | భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి అనేక సేవలు అందించారని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు.
Panchayat labourers | మూడు నెలల నుంచి కార్మికులకు జీతాల్లేకుండా కడు పేదరికంలో బతుకుతున్నామని, కనీసం కుటుంబ అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నామని నిజాంపేట పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.