MLA Sunitha lakshma Reddy | నర్సాపూర్ పట్టణంలో ఆర్గానిక్ ఉత్పత్తులను అమ్మడం శుభసూచకమన్నారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. పిండి, నూనె, మసాలాలు, పప్పులు తదితర వాటిని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి అమ్మడం మూలంగా ప్రజల ఆరోగ్యానిక�
MLA Sunitha Lakshma Reddy | గత వారం రోజుల క్రితం ప్రిన్సిపల్ సెక్రటరీతో నిధుల విడుదలపై మాట్లాడడం జరిగిందని వెల్లడించారు. నర్సాపూర్ మాజీ కౌన్సిలర్లు తన వద్దకు వచ్చి పంపించిన ప్రపోజల్స్ అలాగే ఉన్నాయని చెప్పడంతో ప్రిన్సి�
Arogya Advance Policy | టీజీబీ బ్యాంకులో సభ్యత్వం తీసుకున్న ఖాతాదారులు కుటుంబంలో భర్త, భార్య ఇద్దరు పిల్లల వరకు ఆరోగ్య అడ్వాన్స్డ్ పాలసీలో కవర్ చేయబడుతుందన్నారు చిలిపిచెడ్ మండలం చిట్కుల్ టీజీబీ బ్యాంక్ మేనేజర్ అర�
సరైన పత్రాలు లేని 69 దిచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు, ప్రజల్లో కలిసి పనిచేసేందకు కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.
మెదక్, రూరల్ సెప్టెంబర్ 23 : అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ (Rahul Raj) అధికారులను ఆదేశించారు.
Dragon Fruit | సంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చి పెట్టే డ్రాగన్ ఫ్రూట్ వైపు మొగ్గు చూపాలన్నారు మెదక్ ఏడీఏ విజయనిర్మల, మెదక్ సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి.
Toddy Adulteration | పాపన్నపేట మండలం పరిధిలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి తమ కొడుకు వద్ద లక్ష్మీ నగర్లో ఉంటూ.. అక్కడ కల్లు దొరకక, తీవ్ర మానసిక ఆందోళనకు లోనై.. ఇటీవల ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
RTC Driver | మంగళవారం ఉదయం 7 గంటలకు జోగిపేట్ నుండి నర్సాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు చండూర్ గేటు వద్ద సంకలో పాపను ఎత్తుకున్న మహిళ, మరో చిన్న పాపతో కలిసి బస్సును ఆపింది.
కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. వారి కామానికి మహిళలే కాదు నోరు లేని జీవాలు బలవుతున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లాలో బర్రెలపై (Buffalo Calf ) అత్యాచారం చేస్తూ ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా మెదక్�
Husband Missing | శివంపేట్ మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి నర్సింలు (34) ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో గ్రామ బస్టాండ్ వద్దకు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన పోత్రపల్లి లచ్చయ్య, నర్సిం
Mission Bhagiratha Leakage | నర్సాపూర్ మున్సిపాలిటీలోని 8వ వార్డులో నర్సాపూర్- సంగారెడ్డి రహదారి పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయ్యి మూడు నెలలు కావొస్తుంది. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
Panchayat Secretaries | పంచాయతీల్లో నిధుల కొరత సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటి నుంచి కేంద్రం నుంచి నయాపైసా రాలేదు. పల్లెలపై రాష్ట్ర ప్రభుత్వం కనికరించలేదు. కొన్ని నెలలకు సంబంధించిన కేంద్రం నిధులు పెండింగ్ ఉన్నాయి.