మెదక్ జిల్లా రామాయంపేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో విదార్థినులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా నీళ్లు రాకపోవడంతో స్నానం కూడా చేయలేని దుస్థితి నెలకొంది.
గత ప్రభుత్వాల హయాంలో అణిచివేతకు గురైన మెదక్ జిల్లాను అనేక పథకాలతో అభివృద్ధి పరిచిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు ర్యాకల హేమలతా శేఖర్గౌడ్ అన్నారు.
Vivek Venkataswamy | మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని సూచించారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి మరో పది మందికి ఉపాధి కల్పించాలని సూచించారు.
Livestock Shed | ఉపాధిహామీ పథకంలో పశువుల షెడ్ల నిర్మాణానికి చిన్న, సన్న కారు రైతులకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. పశువుల పాక సామర్థ్యాన్ని బట్టి ఒక్కో యూనిట్కు రూ.80 వేల వరకు బిల్లు రావాల్సి ఉ�
Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ.. కల్లు.. మీ ఇంటికి వచ్చాం... మీ గల్లి కొచ్చాం... త్వరపడండి అమ్మ... త్వరపడండి... అంటూ ఆటోలలో కల్లు పెట్టెలు పెట్టుకుని మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కల్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
Congress Party | నర్సాపూర్: కాంగ్రెస్ పార్టీలో ఇరు మండలాల కార్యకర్తల పోరు మరోసారి భగ్గుమంది. నువ్వు ముందా.. నేను ముందా.. అనే ధోరణిలో ఒకరిని ఒకరు దూషించుకుంటూ పోటీ పడడం కార్యకర్తల్లో అసహనం కలిగించింది.
Palle Prakruthi Vanam | అధికార పార్టీకి చెందిన బడా నాయకుడు ప్రకృతి వనాన్ని తొలగించాడని, ఆనవాళ్లు లేకుండా జేసీబీతో రాత్రికి రాత్రే ప్రకృతి వనాన్ని మొత్తం తొలగించారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బుచ్చయ్య అన్నార�
వరినాట్లపై రైతులు ప్రత్యేక శ్రద్ద కనబరచాలన్నారు రామాయంపేట వ్యవసాయ శాఖ ఇంచార్జి సహాయ సంచాలకులు రాజ్నారాయణ. మడుల్లో నాట్లు వేసే ముందు కూడా వరి కొనలను కత్తిరించి నాట్లను వేయాలన్నారు.
Girl Missing | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం హంగ్రీ గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలికకు తండ్రి లేకపోవడం, తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో ఆ బాలికను పెద్దమ్మ, మేనమామలు చేగుంట కస్తూర్బా పాఠశాలలో చేర్పించారు. చే
Current Shock | మరిపల్లి శ్రీనివాస్(35)తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తాడు. విద్యుత్ ఘాతంతో రికార్డు అసిస్టెంట్ శ్రీనివాస్ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంప�
మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ (Congress leader) జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ (35) అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. సోమవారం రాత్రి మెదక్-జోగిపేట ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసు�
Collector Rahulraj | ఇండెంట్ ఆధారంగా అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తుందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎరువులు, పురుగు మందులు కొరత ఎక్కడ లేదన్నారు.
Snake | అంగన్వాడీ కేంద్రంలోని ఓ చిన్న గుంతలో ఉన్న నాగుపాము ఉదయమే వచ్చిన అంగన్వాడీ టీచర్ కంట పడడంతోనే గ్రామంలోని గ్రామస్తులకు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు కర్రలు తీసుకుని వచ్చి గాలింపు చేపట�
Farmers | రామాయంపేట సర్కిల్ వ్యాప్తంగా ఫోన్ నెంబర్లను ఇస్తున్నానని.. రైతులు ఎవ్వరు కూడా విద్యుత్ రాకపోయినా ఏదైనా మరమ్మత్తు ఉన్నా ఈ ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు రామాయంపేట ఏడీఈ ఆదయ్య.