గ్రూప్ -1 పోస్టుల పరీక్షల నిర్వహణలోనే కాదు, నియామకాల్లోనూ అక్రమాలు జరిగాయా? అంటే అవుననే అనిపిస్తున్నది. మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి డీఎస్పీగా ఉద్యోగ నియామక పత్రమిచ్చి, ఆ వెంటే రద్దుచేసిన ఘట
Mahabhishekam | దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జక్కన్నపేటలో శివ లింగానికి మహా అభిషేకం నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో శివ నామస్మరణ చేశారు. మహిళలు ఒకే రంగు చీరలు ధరించి అమ్మవారికి సామూహిక మంగళహారతులు ఇచ్చా�
MLA Sunitha Lakshma Reddy | శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి కృపతో తెలంగాణ రాష్ట్ర, నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు అందరూ పాడి పంటలతో, సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.
MLA Sunitha Lakshma Reddy | తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను భక్తి భావంతో జరుపుకుంటూ, మహిళల ఐక్యతను ప్రతిబింబించే ఈ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అ
Auto Driver | ఝరాసంగం గ్రామానికి చెందిన సంగమేష్ దసరా సరుకుల కోసం జహీరాబాద్ వెళ్లి తిరుగు ప్రయాణంలో రాజ్కుమార్ ఆటోలో వచ్చాడు. ఆ సమయంలో సంగమేష్ వద్ద ఉన్న నగదు ఆటోలో జారిపడిపోయింది.
Gamblers | మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామ శివారులోని అనన్య ఫామ్ హౌస్లో చట్ట విరుద్ధంగా పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఆదివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు దాడులు నిర్వహించడం జరిగింది.
Salaries | మెదక్, హవేలీ ఘనపూర్ పంచాయతీల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లు, ఈజీఎస్ ఉద్యోగులు, సిబ్బంది, గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లు కార్మికులు మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
MLA Rohitrao | యువతకు నైపుణ్యంతోపాటు నాణ్యతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావ్ తెలిపారు.
MLA Sunitha Lakshma Reddy | మెదక్ జిల్లాలో వర్షాలకు చెరువులు, కుంటలు అన్ని నిండుకున్నాయని.. కానీ ఇప్పటివరకు చేప పిల్లలను వదలడంలో ప్రభుత్వం విఫలమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు.
రైతు సంక్షేమం కోసం పనిచేసేవి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు.. అలాంటి సహకార సంఘాలు (PACS) నేడు కొందరి రాజకీయాలకు వేదికలుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోక�
రాష్ట్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు (Outsourcing Employees) పెండింగ్ జీతాలు చెల్లించకుంటే రాబోయే పండుగలు ఎలా జరుపుకుంటామని తెలంగాణ అవుట్సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర మీడియా కన్వీనర్ శ్రీ రాజ్ కుమార్ ఆవేదన వ్యక్
Pocso Act | శివ్వంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ నెంబర్ 238/2023 పోక్సో కేసుకు సంబంధించి నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష వేయడం జరిగిందని ఎస్ఐ మధుకర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.