TPTF | ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని.. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి సర్దుబాటు పేరుతో ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి, వెంకట్రాంరెడ్డ�
Jawahar Navodaya Vidyalaya | ప్రస్తుత విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతూ మే 1, 2014 నుండి జూలై 31, 2016 మధ్య జన్మించిన విద్యార్హులు వర్గల్లోని జవహర్ నవోదయ విద్యాలయం ఎంపిక పరీక్షకు అర్హులు అన్నారు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి ర�
Narsapur Constituency | బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్ఎఫ్సీ ద్వారా గ్రామపంచాయతీలకు నిధులను కేటాయిస్తే దాంట్లోంచి జీపీ ట్రాక్టర్లను కొనడం జరిగిందన్నారు బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ మండల అధ్యక్షుడు చంద్రశేఖ
Collector Rahul Raj | ఇద్దరు వ్యక్తుల భూ సమస్య వల్ల కొండ పోచమ్మ సాగర్ కాల్వ పనులు ఆగిపోయాయని.. ఈ సమస్య పరిష్కారమైతే దాదాపుగా మూడు చెరువులలోకి గోదావరి జలాలు వచ్చి 3 వేల ఎకరాల వరకు పంటలు పండుతాయని మెదక్ కలెక్టర్ రాహుల�
Drugs | సెల్ ఫోన్ల వినియోగానికి అలవాటు వడ్డ, కొంత మంది విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్,గంజాయి, చాక్లెట్లు, మత్తు పదార్థాలు, నార్కోటిక్స్, విస్కీ లాంటివి సేవించడం లాంటి దుర్వ్యసనాలకు అలవాటు పడుతున్నారని పాపన్�
Accident insurance | మంగళవారం రామాయంపేట ఎస్బీఐ బ్యాంకులో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన చేగుంట మండలానికి చెందిన సీఆర్పీ రమేశ్ కుటుంబానికి రూ.40 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు.
గ్రామాల్లో విద్యుత్ తీగలు చేతికి అందే స్థితిలో ఉండడంతో చిలిపిచేడ్ మండల ప్రజలు, రైతులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఈదురు గాలులు వస్తే చాలు ఏంజరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు.
Prajavani | పెండింగ్ దరఖాస్తులపై శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 119 దరఖాస్తులు వచ్చాయని, వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసిన
Beedi Workers | రామాయంపేట పట్టణంలో గత కొన్నేండ్ల క్రితం బీడీలు చేసే వారికి ప్లాట్లను ఇవ్వడం జరిగిందని వాటిని కావాలనే పట్టణంలోని ఓ వ్యక్తి గుట్టు చప్పుడు గాకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగిందన్నారు బీడీ కార�
Illegal Collections | ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రాజకీయ నాయకులు, విద్యాశాఖాధికారుల అండదండలతోనే విద్యార్థులను పీడిస్తున్నారన్నారు. అసలు జిల్లాలో ప్రభుత్వాధికారులున్నారా..? మొద్దు నిద్ర పోతున్నారా..? అని బీజేవైఎం �
Midday Meal labourers | ఆరు నెలల కాలంగా ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో వంటలు చేసే భోజన కార్మికులకు లక్షల రూపాయల బిల్లులు కిరాణా షాపులలో పెండింగ్లో ఉంటున్నాయని సీఐటీయు నాయకురాలు బాలమణి అన్నారు.