తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోనే తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన ముందే గ్రహించారని బీఆర్ఎస్ పార్టీ టేక్మాల్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప తెలిపారు. జయశంకర్ సార్ భౌతికంగా లేకపోయినా ఆయన
సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తి భావం కలిగి ఉండాలని, అప్పుడే ప్రతి మనిషికి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామిజీ అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులకు నచ్చిన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని బాధితుడు కుమ్మరి నరేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నరే�
ఒక నాడు మెతుకు సీమ అంటే నెర్రెలు బారిన, బీడు భూములు, ఎండిన చెరువులు..! సుక్క నీటి కోసం వందల ఫీట్ల లోతుకు బోర్లు వేసిన చుక్క కాన రాక పోయేది. ఒక్కో రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసేవారు. సమైక్య పాలనలో ఉమ్మడి మెదక్ (Me
ఏడుపాయలకు అనునిత్యం వేలాది భక్తులు వస్తుంటారని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి తెలిపారు. 2007లో ఈ టెంపుల్ను రాష్ట్ర ఫెస్టివల్గా ప్రకటించారని చెప్పారు.
Crop | ప్రస్తుత పరిస్ధితుల్లో వర్షాభావం లేనందున రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. వర్షాలు కురిసినప్పుడే పంటలు వేసుకోవాలని రామాయంపేట వ్యవసాయ శాఖ ఇంచార్జి ఏడీఏ రాజ్నారాయణ తెలిపారు.
Disabled Assistive Devices | వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా అవసరమైన అర్హత కల్గిన వికలాంగులకు 2025-26 సంవత్సరానికిగాను వివిధ సహాయక ఉపకరణములు ఉచితంగా పంపిణీ చేయుటకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు మె�
Ration Rice | వెల్దుర్తి మండలంలో మొత్తం 25 రేషన్ దుకాణాలు ఉండగా అన్ని రేషన్ దుకాణాలకు ఎప్పటిలాగే ఒక నెల కోటా బియ్యం మాత్రమే సరఫరా అయ్యాయి. దుకాణాలలో ఉన్న బియ్యం అయిపోగానే రేషన్ డీలర్లు దుకాణాలను మూసివేశారు.
Medak | ప్రభుత్వ కళాశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపల్ గూడూరి మల్లేశం పేర్కొన్నారు.
వెల్దుర్తి మండల కేంద్రంలోని పట్టణ కేజీబీవీ పాఠశాలలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మండల విద్యాధికారి యాదగిరి, పాఠశాల ఎస్వో ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో తెలిప
Collector Rahul raj | స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం హవేలి ఘనపూర్ మండల కేంద్రంలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని, మద్దులవాయి గ్రామములో మరో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించడం జరిగిందన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ ర�
Tranformer | మెదక్ మండలంలోని మంభోజిపల్లి నుంచి నర్సాపూర్కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉన్నది. రోడ్డుకు ఆనుకొని ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో రాత్రివే
Revenue conferences | రైతులు ఎప్పటికైనా అటవీశాఖ భూముల జోలికి వెళ్లొద్దన్నారు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్. ఎప్పటికైనా అటవీశాఖ భూముల హక్కులు అటవీశాఖకే ఉంటాయన్నారు.