మెదక్ జిల్లాలోని హవేళీఘనపూర్ మండలంలో బూర్గుపల్లి, వాడి, రాజ్పేట్ గ్రామాల్లో గురువారం మాజీ మంత్రి హరీశ్రావు పర్యటించారు. ఆయన వెంట మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్
Nizampet : మెదక్ జిల్లాలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కాలువల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. నిజాంపేట మండలం బీబీపేట పెద్ద చెరువు(Bibipet Pedda Cheruvu)కు గండి పడింది.
Heavy Rain : మెదక్ పట్టణాన్ని వరుణుడు వదలడం లేదు. ఓ దఫా కుంభవృష్టితో జనజీవనాన్ని స్తంభించజేసిన వాన.. రాత్రి 9 గంటలకు మళ్లీ మొదలైంది. ఈసారి కూడా భారీగా చినుకులు పడుతున్నాయి.
paddy crop | భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంతోపాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగులు దుంకుతున్నాయి.
Anganwadi Children | రత్నాపూర్లో పిల్లల తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులతో సమావేశం నిర్వహించగా అంగన్వాడీ టీచర్ నవీన, ఆయా రాజమ్మలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారని నర్సాపూర్ ఐసీడీఎస్ సీడీపీఓ హేమ భా�
Narsapur | నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి, మంతూర్ గ్రామాల మధ్య గల కాలేశ్వరం కాలువ పక్కనే ఉన్న ఖాజీపేట్ తాండాకు వెళ్లే దారిలో ఉన్న రోడ్డుకు వరద ఉధృతితో బుంగ పడి కుంగిపోయింది.
రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పనితీరు ఉందని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) వివమర్శించారు. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే, రేవంత్ రెడ్డి ఏమో మూసీ సుందరీకర�
కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తమకు సాటిలేదని బీఆర్ఎస్ (BRS) పార్టీ మరోసారి నిరూపించుకున్నది. మెదక్ జిల్లాలో (Medak) భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao), దుబ్బాక �
ఉమ్మడి మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలను భారీ వర్షం (Heavy Rains) అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన బుధవారం రాత్రి వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలక�
గురువారం మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్ర వెల్లడించింది. అదేవిధంగా జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న
Padma Devender Reddy | మెదక్ లోని పుష్పల వాగు, నక్క వాగు వద్ద ప్రవహిస్తున్న వరద ఉధృతిని మెదక్ మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి , బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
Clay Ganesh | మట్టి గణపతిని పూజించడం వలన పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కృత్రిమ రంగులతో తయారుచేసిన గణపతులను చెరువులో వేయడం వలన నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు.
Ganesh Idol | కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు, నాయకులకు బుద్ధి రావాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విఘ్నేశ్వరుడికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతాంగం యూరియా కొర�