Accident insurance | మంగళవారం రామాయంపేట ఎస్బీఐ బ్యాంకులో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన చేగుంట మండలానికి చెందిన సీఆర్పీ రమేశ్ కుటుంబానికి రూ.40 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు.
గ్రామాల్లో విద్యుత్ తీగలు చేతికి అందే స్థితిలో ఉండడంతో చిలిపిచేడ్ మండల ప్రజలు, రైతులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఈదురు గాలులు వస్తే చాలు ఏంజరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు.
Prajavani | పెండింగ్ దరఖాస్తులపై శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 119 దరఖాస్తులు వచ్చాయని, వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసిన
Beedi Workers | రామాయంపేట పట్టణంలో గత కొన్నేండ్ల క్రితం బీడీలు చేసే వారికి ప్లాట్లను ఇవ్వడం జరిగిందని వాటిని కావాలనే పట్టణంలోని ఓ వ్యక్తి గుట్టు చప్పుడు గాకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగిందన్నారు బీడీ కార�
Illegal Collections | ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రాజకీయ నాయకులు, విద్యాశాఖాధికారుల అండదండలతోనే విద్యార్థులను పీడిస్తున్నారన్నారు. అసలు జిల్లాలో ప్రభుత్వాధికారులున్నారా..? మొద్దు నిద్ర పోతున్నారా..? అని బీజేవైఎం �
Midday Meal labourers | ఆరు నెలల కాలంగా ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో వంటలు చేసే భోజన కార్మికులకు లక్షల రూపాయల బిల్లులు కిరాణా షాపులలో పెండింగ్లో ఉంటున్నాయని సీఐటీయు నాయకురాలు బాలమణి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోనే తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన ముందే గ్రహించారని బీఆర్ఎస్ పార్టీ టేక్మాల్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప తెలిపారు. జయశంకర్ సార్ భౌతికంగా లేకపోయినా ఆయన
సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తి భావం కలిగి ఉండాలని, అప్పుడే ప్రతి మనిషికి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామిజీ అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులకు నచ్చిన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని బాధితుడు కుమ్మరి నరేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నరే�
ఒక నాడు మెతుకు సీమ అంటే నెర్రెలు బారిన, బీడు భూములు, ఎండిన చెరువులు..! సుక్క నీటి కోసం వందల ఫీట్ల లోతుకు బోర్లు వేసిన చుక్క కాన రాక పోయేది. ఒక్కో రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసేవారు. సమైక్య పాలనలో ఉమ్మడి మెదక్ (Me
ఏడుపాయలకు అనునిత్యం వేలాది భక్తులు వస్తుంటారని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి తెలిపారు. 2007లో ఈ టెంపుల్ను రాష్ట్ర ఫెస్టివల్గా ప్రకటించారని చెప్పారు.
Crop | ప్రస్తుత పరిస్ధితుల్లో వర్షాభావం లేనందున రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. వర్షాలు కురిసినప్పుడే పంటలు వేసుకోవాలని రామాయంపేట వ్యవసాయ శాఖ ఇంచార్జి ఏడీఏ రాజ్నారాయణ తెలిపారు.