Mrigashira Karte | ఉబ్బసం, ఆయాసం ఉన్నవారు ఈ రోజు తప్పక చేపల కూరతో తినాలని పెద్దల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. మృగశిర కార్తె కావడంతో ఆదివారం చేపల మార్కెట్ సందడిగా మారింది
Yoga | ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని ఇంటింటికి, దుకాణాదారుల వద్దకు వెళ్లి ఆయూష్ శాఖ అధ్వర్యంలో యోగా ఆసనాలపై రామాయంపేట యోగా శిక్షకులు మద్దెల భరత్ అవగాహన క�
Govt Colleges | లెక్చరర్లు ఆదివారం రామాయంపేట మండలంలోని కోనాపూర్, అక్కన్నపేట, డి ధర్మారం తదితర గ్రామాలలో విద్యార్థుల ఇళ్ల వద్దకు తిరుగుతూ విద్యార్ధులకు, వారి తల్లి తండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
Badi bata | పాపన్నపేట ఉన్నత పాఠశాలలో అత్యంత విద్యావంతులై, మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని ప్రైవేట్ పాఠశాలలు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోటివేట్ చేస్తున్నారు.
భక్తుల కోరికలు తీర్చే వనదుర్గ భవాని క్షేత్రం దుర్గమ్మకు జన హారతి పట్టారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో పుణ్యక్షత్రం కిటకిటలాడింది.
వ్వంపేట మండలం గోమారం గ్రామంలో ర్యాలీ నిర్వహించి రైతులకు నేల ఆరోగ్యం, మట్టి నమునా సేకరణ వల్ల కలిగే లాభాలు వివరించారు. రైతులకు పంటలపై అధిక దిగుబడులు వచ్చేవిధంగా అవగాహన కల్పించారు.
bakrid celebrations | రామాయంపేట పట్టణంలోని ఈద్గావద్దకు ముస్లింలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కొత్తబట్టలు వేసుకుని ఈద్గా వద్ద వినిపిస్తున్న ఖవ్వాలి ని వీక్షించారు. ఖవ్వాలి అనంతరం ఒకరికొకరు కౌగిలించుకుని ఈద్ మ�
Mrigashira Karte | మృగశిర కార్తె ఆరంభమైందంటే వేసవి కాలం నుంచి వానకాలంలోకి అడుగు పెట్టినట్లే. 15 రోజుల పాటు మృగశిర కార్తె ఉంటుంది. కార్తె తొలి రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు.
DEE CET | డీ సెట్-2025లో ఉతీర్ణత సాధించిన వారు ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రధానాచార్యులు డాక్టర్ రాధాకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు.
Govt Schools | ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయన్నారు వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం సాంబయ్య. విద్యార్థుల తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పి�
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైకుంఠధామాలు ఇప్పుడు అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. అధికారులు వైకుంఠ ధామాలను పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయ�
Ramayampet | తమకు ఇవ్వాల్సిన రెండు నెలల జీతాలు, పీఎఫ్ డబ్బులు ఇస్తేనే పనుల్లో చేరుతామని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపారు. రామాయంపేట మున్సిపల్ కార్యాలయం ముందు శుక్రవారం నాడు ధర్నాకు దిగారు.