Teachers | పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడి నియమించాలని, ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, జీవో 317బాధితులందరికి న్యాయం చేయాలన్నారు.
Hotels owners | రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడే దుండగులు దాబా హోటళ్లు, రెస్టారెంట్లను ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని, రాత్రి వేళల్లో 11 గంటల వరకు హోటళ్లను మూసివేయాలన్నారు తూప్రాన్ డీఎస్పీ నరేందర్
farmers Identity Card | భూమి ఉన్న ప్రతీ రైతు తప్పనిసరిగా ఈ ప్రత్యేక రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యకు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖకు అందించాలని ఏవో దీపిక సూచించారు. పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు నెంబర్, మొబైల్
crop insurance | రైతులు వారి సంపాదనను మొత్తం పెట్టుబడిగా పెట్టి సాగులో నిమగ్నమయ్యారని గుర్తుచేశారు. పంటల బీమా లేకపోవడం వలన రైతులు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని వెల్లడించారు. కావున ఈ ఖరీఫ్ నుంచే ప్రధాన మ
Drunk And Drive | మద్యం వల్ల విలువైన ప్రాణాలు పోతున్నాయని రామాయంపేట ఎస్సై బాలరాజు తెలిపారు. తమ ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా గమ్యస్థానానికి వెళ్లాలన్నారు.
PRC | ప్రభుత్వం వెంటనే 53 శాతం పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు చెల్లించాలని, సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ ప్రవేశపెట్టాలని తపస్ మండల శాఖ అధ్యక్షుడు మంగ నరసింహులు డిమాండ్ చేశారు
Online Frauds | ఫోన్లపై సరైన అవగాహన లేక ఎవరో అపరిచిత వ్యక్తి ఫోన్ చేస్తే బ్యాంకు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ చెప్పి ఎక్కువ శాతం అమాయక ప్రజలు మోసాలకు గురవుతున్నారని అన్నారు.
Harish Rao | పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్ని ప్రమాద ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ �
గబ్బర్సింగ్ సినిమాలో సైడ్ విలన్గా నటించిన నర్సాపూర్ మున్సిపల్ హనుమంతాపూర్ గ్రామానికి చెందిన నీరుడి వీరేశ్ (40) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు.
Medak | మూడు రోజులుగా వర్షాలు వెనక్కి పోవడంతో రైతులు కకావికలం అవుతున్నారు. అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు మొదటగా మొక్కజొన్న, పత్తులను విత్తుకున్న రైతులు 20 రోజులుగా వర్షాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంద�
మెదక్ జిల్లా కోర్టు భవనం పైనుంచి దూకి ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త, ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలపాలై దవాఖానలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు