Jeevamrutham | రైతులు ముందుగా తన వ్యవసాయ పొలాన్ని దుక్కి దున్ని సారవంతం చేసి జీవన ఎరువులైన పచ్చిరొట్ట, జీలుగ, జనుము విత్తనాలను విత్తుకోవాలన్నారు తునికి శాస్త్రవేత్తలు. అనంతరం రైతులకు పంటలపై శాస్త్రవేత్తలు అవగాహ
Govt Schools | ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా టేక్మాల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివ�
నర్సాపూర్ పట్టణానికి చెందిన కాట్రోత్ వసంత భర్త మోహన్ తన కూతురు అగు కాట్రోత్ అక్షి (6)ని సోమవారం కొట్టడంతో బాలిక అలిగి ఇంటి నుండి పారిపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
ఈ యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు 498 కొనుగోలు కేంద్రాలను (Paddy Procurement) ఏర్పాటు చేశారు. ఇందులో 418 కేంద్రాల ద్వారా 2,49,213 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యాన్ని సేకరించగా, 80 కేంద్రాల ద్వారా 59,934 మెట్రిక్ టన్నుల సన్నరకం ధ�
Rainy Season | వేసవి కాలంలో కాసిన ఎండలు.. వానకాలంలో కురిసే వానలను సమన్వయం చేయడానికి పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ప్రజలు ఇంగువ బెల్లంను ఉండలుగా చేసుకుని మింగుతారు.
Mrigashira Karte | ఉబ్బసం, ఆయాసం ఉన్నవారు ఈ రోజు తప్పక చేపల కూరతో తినాలని పెద్దల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. మృగశిర కార్తె కావడంతో ఆదివారం చేపల మార్కెట్ సందడిగా మారింది
Yoga | ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని ఇంటింటికి, దుకాణాదారుల వద్దకు వెళ్లి ఆయూష్ శాఖ అధ్వర్యంలో యోగా ఆసనాలపై రామాయంపేట యోగా శిక్షకులు మద్దెల భరత్ అవగాహన క�
Govt Colleges | లెక్చరర్లు ఆదివారం రామాయంపేట మండలంలోని కోనాపూర్, అక్కన్నపేట, డి ధర్మారం తదితర గ్రామాలలో విద్యార్థుల ఇళ్ల వద్దకు తిరుగుతూ విద్యార్ధులకు, వారి తల్లి తండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
Badi bata | పాపన్నపేట ఉన్నత పాఠశాలలో అత్యంత విద్యావంతులై, మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని ప్రైవేట్ పాఠశాలలు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోటివేట్ చేస్తున్నారు.
భక్తుల కోరికలు తీర్చే వనదుర్గ భవాని క్షేత్రం దుర్గమ్మకు జన హారతి పట్టారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో పుణ్యక్షత్రం కిటకిటలాడింది.