మెదక్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కోర్టు భవనంపై నుంచి కుటుంబం దూకింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
Solar Energy production centre | నర్సాపూర్ పట్టణంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్ స్థాపనకై స్థల పరిశీలన చేయడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ హైదరాబాద్ కార్యాలయం నుండి చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు బృందం వచ్చింది.
Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతికి దారి తీస్తోంది. ఇళ్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత ఎక్కడ అని బహిరంగంగానే ప్రశిస్తున్నారు.
Collector Rahul Raj | శనివారం ఉదయం 6 గంటలకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ మున్సిపాలిటీలో వివిధ వార్డులలో సంబంధిత మున్సిపల్ సిబ్బందితో కలిసి విస్తృతంగా పర్యటించారు. పారిశుధ్యం, ప్రజారోగ్యం, మున్సిపాలి�
PV Narasimha Rao | భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి అనేక సేవలు అందించారని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు.
Panchayat labourers | మూడు నెలల నుంచి కార్మికులకు జీతాల్లేకుండా కడు పేదరికంలో బతుకుతున్నామని, కనీసం కుటుంబ అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నామని నిజాంపేట పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
TPTF | ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని.. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి సర్దుబాటు పేరుతో ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి, వెంకట్రాంరెడ్డ�
Jawahar Navodaya Vidyalaya | ప్రస్తుత విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతూ మే 1, 2014 నుండి జూలై 31, 2016 మధ్య జన్మించిన విద్యార్హులు వర్గల్లోని జవహర్ నవోదయ విద్యాలయం ఎంపిక పరీక్షకు అర్హులు అన్నారు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి ర�
Narsapur Constituency | బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్ఎఫ్సీ ద్వారా గ్రామపంచాయతీలకు నిధులను కేటాయిస్తే దాంట్లోంచి జీపీ ట్రాక్టర్లను కొనడం జరిగిందన్నారు బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ మండల అధ్యక్షుడు చంద్రశేఖ
Collector Rahul Raj | ఇద్దరు వ్యక్తుల భూ సమస్య వల్ల కొండ పోచమ్మ సాగర్ కాల్వ పనులు ఆగిపోయాయని.. ఈ సమస్య పరిష్కారమైతే దాదాపుగా మూడు చెరువులలోకి గోదావరి జలాలు వచ్చి 3 వేల ఎకరాల వరకు పంటలు పండుతాయని మెదక్ కలెక్టర్ రాహుల�
Drugs | సెల్ ఫోన్ల వినియోగానికి అలవాటు వడ్డ, కొంత మంది విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్,గంజాయి, చాక్లెట్లు, మత్తు పదార్థాలు, నార్కోటిక్స్, విస్కీ లాంటివి సేవించడం లాంటి దుర్వ్యసనాలకు అలవాటు పడుతున్నారని పాపన్�
Accident insurance | మంగళవారం రామాయంపేట ఎస్బీఐ బ్యాంకులో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన చేగుంట మండలానికి చెందిన సీఆర్పీ రమేశ్ కుటుంబానికి రూ.40 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు.
గ్రామాల్లో విద్యుత్ తీగలు చేతికి అందే స్థితిలో ఉండడంతో చిలిపిచేడ్ మండల ప్రజలు, రైతులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఈదురు గాలులు వస్తే చాలు ఏంజరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు.