వ్వంపేట మండలం గోమారం గ్రామంలో ర్యాలీ నిర్వహించి రైతులకు నేల ఆరోగ్యం, మట్టి నమునా సేకరణ వల్ల కలిగే లాభాలు వివరించారు. రైతులకు పంటలపై అధిక దిగుబడులు వచ్చేవిధంగా అవగాహన కల్పించారు.
bakrid celebrations | రామాయంపేట పట్టణంలోని ఈద్గావద్దకు ముస్లింలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కొత్తబట్టలు వేసుకుని ఈద్గా వద్ద వినిపిస్తున్న ఖవ్వాలి ని వీక్షించారు. ఖవ్వాలి అనంతరం ఒకరికొకరు కౌగిలించుకుని ఈద్ మ�
Mrigashira Karte | మృగశిర కార్తె ఆరంభమైందంటే వేసవి కాలం నుంచి వానకాలంలోకి అడుగు పెట్టినట్లే. 15 రోజుల పాటు మృగశిర కార్తె ఉంటుంది. కార్తె తొలి రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు.
DEE CET | డీ సెట్-2025లో ఉతీర్ణత సాధించిన వారు ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రధానాచార్యులు డాక్టర్ రాధాకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు.
Govt Schools | ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయన్నారు వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం సాంబయ్య. విద్యార్థుల తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పి�
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైకుంఠధామాలు ఇప్పుడు అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. అధికారులు వైకుంఠ ధామాలను పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయ�
Ramayampet | తమకు ఇవ్వాల్సిన రెండు నెలల జీతాలు, పీఎఫ్ డబ్బులు ఇస్తేనే పనుల్లో చేరుతామని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపారు. రామాయంపేట మున్సిపల్ కార్యాలయం ముందు శుక్రవారం నాడు ధర్నాకు దిగారు.
ఈ 2025-26 విద్యాసంవత్సరానికి గానూ గిరిజన విద్యార్థిని విద్యార్థులకు బెస్ట్ అవైలెబుల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా గిరిజనాభివృద్ధి అధికారిణి నీలిమ శుక్రవారం ఒక ప్రకటనలో త�
Land issues | చేగుంట మండలపరిధిలోని పులిమామిడి,కిష్టపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ శ్రీకాంత్ గ్రామంలోని పలువురు రైతులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి, కొన్ని ద
Additional collector Nagesh | అల్లాదుర్గం మండంలోని సీతానగర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూ భారతి గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సులో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. ఈ సదస్సులకు వచ్చిన రైతులతో ఆయన మాట్లా�
Revenue Conferences | రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి గురువారం రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్, సదాశివనగర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ప్రారంభించి భూ భారతికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు.
Kishan Thanda | ఇప్పటి నుండి తండాలో మందు విక్రయిస్తే లక్ష రూపాయలు, తాగితే పోలీస్ కేసులు నమోదు చేయిస్తామని తండావాసులు తెలిపారు. ఇక నుండి ఎవ్వరం మద్యం ముట్టమని తీర్మానాలు చేశారు.
Plantation | గురువారం రామాయంపేట మండలం అక్కన్నపేట, తొనిగండ్ల గ్రామాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటి నీళ్లు పోశార�
shri guru peetham | గూడూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గురు పీఠంలోని శ్రీ దత్తాత్రేయ మహాస్వామి, శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం రెండవ రోజు బుధవారం కనుల పండుగ జరిగాయి.