రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీజీ సీపీఎస్ ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగ నరసింహులు డిమాండ్ చేశారు.
పాపన్నపేట మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పాపన్నపేట ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి ప్రతాప్రెడ్డి, పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర�
Jeelugu Seeds | చిలిపిచెడ్ మండలంలో రైతులు ఎవరు లేరా..? ఉంటే ఎందుకు జీలుగు విత్తనాలు అందించడం లేదు అని రైతులు ఏఈవోను రైతు వేదికలో నిలదీసారు. అయిన ఏఈవో ఇంకా మూడు లేదా నాలుగు రోజుల్లో మండలంకు జీలుగు విత్తనాలు వస్తాయన�
Edupayala Temple | సుదూర ప్రాంతాలనుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఏడుపాయలకు భారీగా తరలివచ్చారు. వీరు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక�
ఈ నెల 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సమావేశాలు ఉంటాయన్నారు రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి. భూభారతికి సంబంధించిన అంశాలను రెవెన్యూ సదస్సులో రైతులు తెలుపాలన్నారు.
Medak Church | భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు, భక్తులు రావడంతో చర్చి లోపలి ప్రాంగణం సందడిగా మారింది.
సైక్లింగ్లో విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దుతానని జాతీయ సైక్లింగ్ అవార్డు గ్రహీత, ఖేలో ఇండియా రామాయంపేట సెంటర్ కన్వినర్ దండు యాదగిరి పేర్కొన్నారు.
మెదక్లో (Medak) మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో మాత నల్ల పోచమ్మకు బోనాలు నిర్వహించనున్నారు. ఈమేరకు మున్నూరుకాపు సంఘం పట్టణ అద్యక్ష, కార్యదర్శులు గట్టేశ్, అశోక్, బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షులు నల్లాల విజయ్ తె�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. పాపన్నపేట మండల పరిధిలోని మిన్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం నాడు కలెక్టర్ ఆ�