Papannapeta | పాపన్నపేట మండల పరిధిలోని యూసఫ్పేట్ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు పెద్దన్న గారి శశిధర్ రెడ్డి అంత్యక్రియల్లో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు నకిలీ విత్తనాలతో రైతులు కుదేలవుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో విక్రయదారులు నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు.
రైతులకు కావాల్సిన ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా చేగుంటలోని శ్రీనివాస ఫర్టిలైజర్ షాపును బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
IRCTC Tourism | తీర్థ యాత్రలకు వెళ్లే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జూన్ 14 నుంచి జూలై 13వ తేదీ వరకు రెండు ప్యాకేజీలుగా ఈ రైళ్లను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీస�
దేశానికి దారిచూపిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. చిన్నకోడూరు మండలం చెర్లఅంకిరెడ్డిపల్లిలో సోమవారం అంబేదర్ విగ్రహాన్�
Bhu Bharati Act | గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరిగితే, ప్రజల్లో చట్టపరమైన అవగాహన పెరిగి, న్యాయస్థానాలను ఆశ్రయించగల ధైర్యం కలుగుతుందని న్యాయవాదులు నల్లపు మణిదీప్, వి.చంద్రకుమార్, బి.గణేష్ తెలి
Palm frond | వేసవి కాలంలో తాటి ముంజల విక్రయాలు జోరందుకున్నాయి. రామాయంపేట పట్టణం, మండల వ్యాప్తంగా తాటి చెట్లు లేకు సుదూర ప్రాంతాల నుండి వాటిని తీసుకొచ్చి రామాయంపేటలో విక్రయాలు జరుపుతున్నారు.
మెదక్ జిల్లా పాపన్నపేటలో చిరుత (Leopard) సంచరిస్తున్నది. దీంతో రైతులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. గురువారం రాత్రి పాపన్నపేట శివార్లలోని వెంకటేశ్వరగుట్ట సమీపంలో చిరుతపులి సంచరించిన ఆనవాళ్లను రై�
Heavy Rain | తెలంగాణలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వాన పడింది. మెదక్ జిల్లాలోని ఆర్డీవో ఆఫీసు వద్ద అత్యధికంగా 119.3 మి.మీ. వర్షపాతం నమోదైంద
Narsapur Police Station | పోలీస్ సేవల క్యూ ఆర్ కోడ్ ఆఫ్ సిటిజెన్లో ఉత్తమ జిల్లాగా మెదక్ జిల్లా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూప్రాన్ పోలీస్ స్టేషన్కు నాల�
వానాకాలం పంటలకు రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు దుకాణాలలో సిద్ధంగా ఉండాలని రామాయంపేట వ్యవసాయశాఖ డివిజన్ ఇంచార్జి ఏడీఏ రాజ్నారాయణ పేర్కొన్నారు.