వర్షాల కారణంగా దౌల్తాబాద్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అరుణ్ కుమార్ ప్రజలకు సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని చెప్పారు.
KTR | సింగూరు డ్యామ్ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉన్నదని, దీనిపై తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) హెచ్చరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా గ్రామాల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడం సిగ్గు చేటని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు మండిపడ్డారు.
Veterinary Hospitals | పశు వైద్యశాలలో అన్ని రకాల మందులు, వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా పశువైద్యులతో కలెక్టర్ మాట్లాడి బ్లూటంగ్ వ్యాధి నివారణకు ఇచ్చే టీక�
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి యత్నించారు. మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఇంటికి వచ్చే సమయంలో ఆయన వాహనాన్ని అడ్డుకుని దాడి చేయబోయ�
Krishnanda Ji Maharaj | తెలంగాణ రాష్ట్ర కబీర్ సేన ప్రెసిడెంట్ సంధ్యారాణి చత్రు నాయక్ ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలోని సబ్ స్టేషన్ వద్ద కృష్ణానందా జీ మహారాజ్కు స్వాగతం పలికారు.
Congress Leaders | నమస్తే నర్సాపూర్ అంటూ మున్సిపాలిటీలో చక్కర్లు కొట్టిన కాంగ్రెస్ నాయకులు వరద బాధితులను మర్చిపోయారని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీముద్దీన్, ఎద్దేవా చేశారు. అకాల వర్షంతో ఇంట్లోకి నీరు చేరి నిత్య�
Collector Rahul raj | ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చూడాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా విద్యుత్ సరఫరా, నిర్వహణ ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.
మెదక్ జిల్లాలోని మంభోజిపల్లి గ్రామంలో ఛత్తీస్గఢ్ వాసి మృతిచెందాడు. చిట్యాలకు వెళ్లే దారిలో ఖాళీ స్థలంలో వ్యక్తి మృతదేహం కనిపించిందని మెదక్ రూరల్ ఎస్సై మురళి తెలిపారు.