మెదక్ : మోపెడ్ డిక్కీలో ఉంచిన రూ. 6.70 లక్షలను గుర్తు తెలియని ఇద్దరు దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని చేగుంటలో చోటు చేసుకుంది. మక్క రాజపేట్కు చెందిన చింతల శ్రీదేవి ఎస్బీఐ సర్వీస్ ప�
మెదక్ రూరల్, మే24 : మెదక్ జిల్లా మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లిలో శతాధిక వృద్ధురాలు గోపని ఎల్లమ్మ (102) సోమవారం రాత్రి మృతిచెందింది. గోపని ఎల్లమ్మ భర్త భూమయ్య 39 ఏండ్ల కిత్రం మరణించారు. ఆమెకు ఐదుగురు కూతు�
చిన్న శంకరం పేట్ : చిరుత పులి దాడిలో గుర్రం పిల్ల మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరం పేట్ మండలం టి మాందాపూర్ గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కురుమ మల్లయ్య �
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం కోసం నిర్ణయాధికారులు తీసుకునే అధికారం లేని కిందిస్థాయి అధికారులను, సిబ్బందిని ప్రజావాణికి ఎట్టి పరిస్థితుల్లో పంపవద్దని మెదక్ కలెక్టర్ హరీశ్ ఆదేశించ�
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని, లేదంటే చర్యలు తప్పవని మెదక్ కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్ల�
ఒకప్పుడు పూరి గుడిసెలతో నిత్యం ఏదో ఒకచోట నివాస గుడిసెలు తగులబడిపోయేవి. అగ్ని ప్రమాదాలతో కొంత మంది నిరాశ్రయులు కాగా, ఎంతో మంది తీవ్రంగా నష్టపోయేవారు. అలాంటి ఊరు రూపు రేఖలు.. తెలంగాణ ప్రభుత్వంలో మారిపోయాయి.
హవేళీ ఘనపూర్ : ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి మరో బైకును ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన హవేళీ ఘనపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం.. కొండనొల్ల కుమా�
పాపన్నపేట ,మార్చి 23 : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వెల్లడించారు. సోమవారం పాపన్నపేట మండలం మల్లంపేట లో నిర్వహిస్తున్న శ్రీరామ సీతా
భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా రాష్ర్టాన్ని పచ్చదనంగా మార్చేందుకు ఏటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఇప్పటి వరకు ఏడు విడతలు విజయవంతంగా కాగా, ఈ ఏడాది ఏనిమిదో విడతకు సిద్ధ
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జహీరాబాద్ మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తున్నది. ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ.3.40కోట్లు పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణ�
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 22,564 మంది విద్యార్థులకు 117 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో 11,400 మంది విద్యార్థుల
మెదక్ : పండుగ కోసం బంధువుల ఇంటికి వచ్చి చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఈ విషాదకర సంఘటన హవేళిఘనపూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మురళి తెలిపిన వివ�
పచ్చదనం, పారిశుధ్యం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీల నిర్వహణ తదితర అంశాల్లో పల్లెలు ఆదర్శంగా మారాయని, బల్దియాల్లో సైతం ఈ మార్పు జరిగి పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారాలని ఆర్థ్ధిక, వైద్య ఆరోగ్య శా�
కొత్తగా మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇవ్వాలని ఎన్నో ఏండ్ల నుంచి మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారని, గత ప్రభుత్వాలు వారిని పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ఒక్కరే మత్స్యకారుల సమస�
జిల్లావ్యాప్తంగా ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో కుష్టు వ్యాధి నమోదు కేసులను గుర్తించాలని, వ్యాధిగ్రస్తుల వివరాల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి జిల్లా అదనపు సంచాలకుడు �