మనోహరాబాద్, ఏప్రిల్ 04 : చెరువులో పడి ఓ మహిళ గల్లంతైన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.మనోహరాబాద్ మండలం కూచారం గ్రామాని�
పాపన్నపేట, మార్చి29 : ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొడుపాక గ్రామ శివారులో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పాపన్నపేట మండల పరిధిలోని కొడుపాక గ్రామానికి చెం�
నర్సాపూర్, మార్చి 27 : డీసీఎం, ఆటో ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన నర్సాపూర్ మండల పెద్దపెద్దచింతకుంట గ్రామ సమీపంలోని ప్రదాన రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇల�
విభిన్నంగా నూతన వ్యవసాయ విధానం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతు రామాయంపేట రూరల్, మార్చి 22 : రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపుతున్నారు. విభిన్న రకాలుగా నూతన విధానాలతో వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఓ రైతు �
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రభుత్వం అమలు చేసి, పేదింటి ఆడపడుచులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఖాజీపల్లి,
మెదక్రూరల్, మార్చి 15 : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో పూరిగుడిసె దగ్ధమైన ఘటనలో మంటల్లో చిక్కుకొని భార్య సజీవదహనం కాగా తండ్రీ, కొడుకులు తీవ్ర గాయాలై దవాఖానలో చికిత్స పొందుతున్న ఘటన
6 నుంచి 10వ తరగతి వరకు బోధన ప్రైవేటుకు దీటుగా నిజాంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వివిధ గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులు మొత్తం సంఖ్య 372 మంది ‘మన ఊరు – మనబడి’కి ఎంపిక తల్లిదండ్రుల హర్షాతిరేకాలు నిజాంపేట, ఫిబ
మెదక్ : రజకుల కోసం తెలంగాణలోని 33 జిల్లాల్లో రెండేసి కోట్లతో మాడ్రన్ ధోబీఘాట్లు నిర్మిస్తాం. వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూ ర్తితో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర�
మెదక్ : జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మెదక్ పట్టణంలో రూ.4. కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళా
రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మెదక్లో పర్యటించారు. ఇక్కడ 4 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను నిర్మించనున్నారు. వీటికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్
మెదక్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, లారీ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి- నాందేడ్ జాతీయ రహదారిపై అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ శివారులో గురువారం చో�
మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలి పటాన్చెరు మహిళా సదస్సులో మంత్రి కేటీఆర్ పటాన్చెరు/పటాన్చెరు టౌన్ : ‘మీ భద్రత- మాబాధ్యత’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు భరోసా కల్పిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పర