గాజిరెడ్డిపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దేవాయలంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
నిజాంపేటకు చెందిన దొమ్మాట జయమ్మ(63) కాన్సర్ వ్యాధితో వారం రోజుల క్రితం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు చల్మేటి నరేందర్ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశార�
మెదక్ పట్టణంలోని పలు హోటళ్లు, బేకరీలు, స్వీట్ హౌస్లలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో శనివారం అకస్మికంగా దాడులు నిర్వహించారు. నాణ్యత లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుక�
Papannapet | గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పచ్చదనానికి ఇచ్చిన ప్రాధాన్యత మరి ఏదానికి ఇవ్వలేదు అన్న విషయం నగ్న సత్యం... ఎవరైనా చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకునేది.
రామాయంపేట మండలంలో ఇందిరమ్మ ఇండ్లకు (Indiramma Indlu) 363 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇందులో దామరచెరువు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గ్రామంలో 97 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇప్పటి వరకు కేవలం ఆరుగు
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ దత్తారెడ్డి అన్నారు. రేగోడ్ పీఏసీఎస్లో శుక్రవారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
నిజాంపేట ప్రధాన రహదారి నుంచి నస్కల్ వయా రాంపూర్, నందగోకుల్, చల్మెడ గ్రామాల వరకు రూ.12.40 కోట్ల వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులు ఎట్టకేలకు గురువారం ప్రారంభమ య్యాయి.