MLA Sunitha Lakshma Reddy | బంజారానగర్ తండాల్లో మంచి నీరు వచ్చేటట్లు ప్రత్యేక చొరవ చూపాలని తండా ప్రజలు అధికారులను కోరారు. ఇన్ని రోజులు మా తండా ప్రజలు మిషన్ భగీరథ అధికారులకు ఫోన్ చేసి చెప్పినా తండాకు వచ్చి నీరు కోసం చర�
తమ భూముల్లో నుంచి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడితే ఆత్మహత్యలు చేసుకుంటామని భూ నిర్వాసితులు హెచ్చరించారు. మెదక్-ఎల్కతుర్తి రోడ్డు సర్వే పనులను మెదక్ జిల్లా రామాయంపేటలో సోమవారం భూనిర్వాసితులు అడ్డుకొ�
BRS Party | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, అడగకముందే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్�
MLA Sunitha Lakshma Reddy | పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే సందేశం వినడానికి రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని, సభకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ సందేశాన్ని గ్రామాలకు వెళ్లి గడప గడపకు వివరించాలన
Businessman Missing | యూపీ రాష్ట్రానికి చెందిన వ్యాపారి బాబుల్ సింగ్ గత నాలుగు సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం వచ్చి.. మరో ముగ్గురితో కలిసి రామాయంపేట కేంద్రంగా చేసుకుని బట్టల వ్యాపారం చేస్తున్నాడు.
BRS Rajathotsava Sabha | రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చేలా బీఆర్ఎస్ నేతలు ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున వెంకట్రావుపేట గేటు వద్ద రెండు కార్లు ఢీకొన�
మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యే రోహిత్ వ్యాఖ్యలు ఉండాలి.. కానీ అతని వ్యాఖ్యలు దిగజార్చే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
Sri sita ramula Pratishta | ఈ నెల 21 నుండి 23 వరకు సీతారామచంద్రస్వామి పున: ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమం జరుగనున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు చెప్పారు.
Arogya Lakshmi Scheme | అంగన్వాడీ సెంటర్స్ అందించే ఆరోగ్య లక్ష్మి భోజనాన్ని ప్రతీ గర్భిణీ, బాలింత తల్లులు అందరూ సద్వినియోగించుకోవాలని ఐసీడీఎస్ పీడీ హైమావతి తెలిపారు.
Open School Exams | ఓపెన్ స్కూల్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
పదో తరగతి కోసం మెదక్, నర్సాపూర్, తూప్రా
Fire Accidents | ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి ఆందోళన చెందకుండా పటిష్టమైన చర్యలను చేపట్టాలన్నారు. దవాఖానాల్లో వైద్యులు ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.
ఆరుగాలం కష్టపడి చేతుకొచ్చిన వరి పంట వనగండ్ల వర్షానికి నేలపాలయ్యింది. ఇంకో వారం రోజుల్లోపు వరి ధాన్యాన్ని అమ్ముకొని నాలుగు పైసలు సంపాదించుకుందామన్న అన్నదాతల నోటిలో మట్టి కొట్టింది.