భక్తుల కోరికలు తీర్చే వనదుర్గ భవాని క్షేత్రం దుర్గమ్మకు జన హారతి పట్టారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో పుణ్యక్షత్రం కిటకిటలాడింది.
వ్వంపేట మండలం గోమారం గ్రామంలో ర్యాలీ నిర్వహించి రైతులకు నేల ఆరోగ్యం, మట్టి నమునా సేకరణ వల్ల కలిగే లాభాలు వివరించారు. రైతులకు పంటలపై అధిక దిగుబడులు వచ్చేవిధంగా అవగాహన కల్పించారు.
bakrid celebrations | రామాయంపేట పట్టణంలోని ఈద్గావద్దకు ముస్లింలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కొత్తబట్టలు వేసుకుని ఈద్గా వద్ద వినిపిస్తున్న ఖవ్వాలి ని వీక్షించారు. ఖవ్వాలి అనంతరం ఒకరికొకరు కౌగిలించుకుని ఈద్ మ�
Mrigashira Karte | మృగశిర కార్తె ఆరంభమైందంటే వేసవి కాలం నుంచి వానకాలంలోకి అడుగు పెట్టినట్లే. 15 రోజుల పాటు మృగశిర కార్తె ఉంటుంది. కార్తె తొలి రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు.
DEE CET | డీ సెట్-2025లో ఉతీర్ణత సాధించిన వారు ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రధానాచార్యులు డాక్టర్ రాధాకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు.
Govt Schools | ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయన్నారు వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం సాంబయ్య. విద్యార్థుల తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పి�
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైకుంఠధామాలు ఇప్పుడు అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. అధికారులు వైకుంఠ ధామాలను పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయ�
Ramayampet | తమకు ఇవ్వాల్సిన రెండు నెలల జీతాలు, పీఎఫ్ డబ్బులు ఇస్తేనే పనుల్లో చేరుతామని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపారు. రామాయంపేట మున్సిపల్ కార్యాలయం ముందు శుక్రవారం నాడు ధర్నాకు దిగారు.
ఈ 2025-26 విద్యాసంవత్సరానికి గానూ గిరిజన విద్యార్థిని విద్యార్థులకు బెస్ట్ అవైలెబుల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా గిరిజనాభివృద్ధి అధికారిణి నీలిమ శుక్రవారం ఒక ప్రకటనలో త�
Land issues | చేగుంట మండలపరిధిలోని పులిమామిడి,కిష్టపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ శ్రీకాంత్ గ్రామంలోని పలువురు రైతులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి, కొన్ని ద
Additional collector Nagesh | అల్లాదుర్గం మండంలోని సీతానగర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూ భారతి గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సులో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. ఈ సదస్సులకు వచ్చిన రైతులతో ఆయన మాట్లా�
Revenue Conferences | రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి గురువారం రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్, సదాశివనగర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ప్రారంభించి భూ భారతికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు.
Kishan Thanda | ఇప్పటి నుండి తండాలో మందు విక్రయిస్తే లక్ష రూపాయలు, తాగితే పోలీస్ కేసులు నమోదు చేయిస్తామని తండావాసులు తెలిపారు. ఇక నుండి ఎవ్వరం మద్యం ముట్టమని తీర్మానాలు చేశారు.