మెదక్ జిల్లా పాపన్నపేటలో చిరుత (Leopard) సంచరిస్తున్నది. దీంతో రైతులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. గురువారం రాత్రి పాపన్నపేట శివార్లలోని వెంకటేశ్వరగుట్ట సమీపంలో చిరుతపులి సంచరించిన ఆనవాళ్లను రై�
Heavy Rain | తెలంగాణలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వాన పడింది. మెదక్ జిల్లాలోని ఆర్డీవో ఆఫీసు వద్ద అత్యధికంగా 119.3 మి.మీ. వర్షపాతం నమోదైంద
Narsapur Police Station | పోలీస్ సేవల క్యూ ఆర్ కోడ్ ఆఫ్ సిటిజెన్లో ఉత్తమ జిల్లాగా మెదక్ జిల్లా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూప్రాన్ పోలీస్ స్టేషన్కు నాల�
వానాకాలం పంటలకు రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు దుకాణాలలో సిద్ధంగా ఉండాలని రామాయంపేట వ్యవసాయశాఖ డివిజన్ ఇంచార్జి ఏడీఏ రాజ్నారాయణ పేర్కొన్నారు.
MRO Rajinikumari | ఇవాళ రామాయంపేట మండలం దామరచెర్వు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ రజినీకుమారి సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
ఇవాళ చిట్కుల్ గ్రామంలో ధాన్యం తరలించడంలో జాప్యం చేయడం, ధాన్యం బస్తాకు మూడు కిలోల తరుగు తీయడం పట్ల నిరసిస్తూ మెదక్-సంగారెడ్డి రహదారిపై రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
Street lights | రామాయంపేట పట్టణంలోని పాత జాతీయ రహదారి, రెవెన్యూ కార్యాలయం, బీసీ కాలనీ రోడ్డులో విద్యుత్ స్థంభాలకు ఉన్న లైట్లు గత కొన్ని రోజులుగా పగలూ, రాత్రి వెలుగుతూనే ఉన్నాయి.
ఇవాళ మండల కేంద్రమైన కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులు, ప్రసూతి విభాగం, మందుల స్టాక్ వంటివి పరిశీలించారు. ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టీ
Medak Church | ఆదివారం కావడంతో మెదక్ చర్చికి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భక్తులతో చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వందలాది భక�
Ponguleti srinivas reddy | ఇవాళ మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల కేంద్రమైన రైతు వేదికలో జిల్లాలోని భూ భారతి చట్టంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన చిలిపిచెడ్ మండలంలో భూ భారతి చట్టం ముగింపు కార్యక్రమంలో జిల్లా కలె
Degree students | జోగిపేట నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు తిరిగి బ్యాక్లాగ్స్ పరీక్షలు రాసేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుమతినిచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ డా. రమేశ్ త