నిజాంపేట ప్రధాన రహదారి నుంచి నస్కల్ వయా రాంపూర్, నందగోకుల్, చల్మెడ గ్రామాల వరకు రూ.12.40 కోట్ల వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులు ఎట్టకేలకు గురువారం ప్రారంభమ య్యాయి.
మెదక్ జిల్లా తూప్రాన్లోని (Toopran) ఓ కాలేజీలో డిగ్రీ పరీక్ష నిలిచిపోయింది. తమకు జీతాలు ఇవ్వడం లేదనే కారణంతో అధ్యాపకులు కాలేజీకి రాలేదు. దీంతో గురువారం ఉదయం జరగాల్సిన డిగ్రీ పరీక్ష ఆగిపోయింది.
Farmers | రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోద్దని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు.
Collector Manu Chaudhary | ఇవాళ దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాయపోల్ మండలం ఆరేపల్లి రైతు వేదికలో భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీ
Pending Salaries | గత మూడు నెలల నుండి వేతనాలు లేకుండా ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడం జరిగిందన్నారు ఉపాధి హామీ సిబ్బంది.
Sanitation Works | గ్రామాలను కాలుష్యంలేని గ్రామాలుగా తయారు చేయడమే తమ లక్ష్యమని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. రామాయంపేట మండలంలోని రాయిలాపూర్, సుతారిపల్లి, ఆర్.వెంకటాపూర్, ధర్మారం గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల�
Child Marriages | ప్రతీ ఒక్కరూ బాల్య వివాహాలు చేసే వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా కో ఆర్డినేటర్ రాజు. గ్రామాలలో ఎక్కువ శాతం బాల్య వివాహాలను చేస్తున్నారని.. �
Untouchability | ఎస్సీ, ఎస్టీల పట్ల అగౌరవంగా మాట్లాడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ ఇమాద్, ఏఎస్ఐ జైపాల్రెడ్డి అన్నారు. తిప్పనగుల్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్స�
MRO Rajinikumari | రైస్మిల్లులో ధాన్యం నిల్వ ఉంచకూడదని రైస్ మిల్ యజమానికి సూచించారు. లారీ మిల్లుకు రాగానే వెంటనే అన్లోడ్ చేసి రికార్డులో నమోదు చేయాలన్నారు. మండల వ్యాప్తంగా ఎక్కడా కూడా రైస్మిల్లులో ధాన్యం ఉండ�