మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ ఆదివారం ఉదయం తన భార్యతో కలిసి మెదక్ జిల్లాకేంద్రం నుంచి సైకిల్పై బయలుదేరి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాయంపేట పట్టణానికి చేరుకున్నారు.
Current Wires | కరెంట్ సమస్యలను పరిష్కరించాలని ఎన్ని సార్లు అడిగిన విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు, స్థానికులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Milk Van | రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలోని రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీపై పైకప్పు లేకపోవడంతో తరచూ అదే ప్రాంతంలో వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నాయని గ్రామస్తులు తెలిపారు.
Boy | బాలుడు ఈతకని వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మల్లంపేటలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు మల్లంపేట గ్రామానికి చెందిన కురుమ దుర్గయ్య అనే 12 సంవత్సరాల బాలుడు.
జీవుల ఇంటికి రాకపోవడంతో అతని కోసం కుటుంబసభ్యులు చుట్టుపక్కల అంతా వెతికారు. కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో రాజీపేట అడవిలో వెతగ్గా.. అక్కడ ఓ చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు.
Bike | గాలి దుమారానికి చెట్టు విరిగిపడి ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణ సమీపంలోని షాపూర్ రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. న్యాల్కల్ మండలం శంషోలాపూర్ గ్రామానిక�
Wrestling competitions | ప్రతీ యేటా హోళీ పండుగ అనంతరం మండల కేంద్రమైన టేక్మాల్లో దుర్గమ్మ, పోచమ్మ జాతర ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా నాలుగవ రోజైన శనివారం కుస్తీపోటీలను నిర్వహించారు.
BRSV | అంసెబ్లీ ముట్టడికి కాని,సమస్యల పరిష్కారం కోసం ధర్నాకు వెళ్తున్న వారిని కానీ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం చూశామని.. ఏ కారణం లేకున్నా ముందస్తు అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుందన్�
Unorganized workers | నర్సాపూర్ : ఇవాళ నర్సాపూర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అసంఘటిత కార్మికుల రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకు అనుమతులు ఇచ్చినట్లే ఇస్తూ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచ�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వానకు వరి నేలవాలింది. వడగండ్లకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి.