Child Marriages | నర్సాపూర్ మండలంలోని తునికి నల్ల పోచమ్మ దేవి జాతరలో బుధవారం రాత్రి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా మహిళ శిశువుల ఆరోగ్యం తదితర అంశాలపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు
Bhima Schemes | మరణించిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఖాతాదారుల కుటుంబ సభ్యులకు బీమా ద్వారా వచ్చిన రూ. 30 లక్షల ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇవాళ మండల కేంద్రంలోని అక్కన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్ట�
Thief | రామాయంపేట, మార్చి 20 : రామాయంపేట పట్టణం పట్టణంలోని పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఎల్లమ్మ కాలనీ ఉంది. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతంలోనే గుర్తుతెలియని వ్యక్తి ఓ ఇంటి తాళాలను పగులగొడ్తున్నాడు.
Paddy Crop | దిన దినం భూగర్భ జల మట్టం తగ్గిపోతుండటంతో బోర్ల నుంచి తక్కువగా నీళ్లు వస్తున్నాయి. అన్నదాతల ఆశలు రోజురోజుకీ సన్నగిల్లిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు అరిగోసలు ప�
Family Attack | బోరు విషయంలో స్వంత అన్నదమ్ముల మధ్య గొడవ కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
Money looted | ఇంట్లో డబ్బులు ఉంచితే దొంగలు ఎత్తుకెళ్తారని బ్యాంకులో ఉంచితే... బ్యాంకులో సైతం ఖాతాలోంచి డబ్బులు మాయం చేస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మృతి చెందిన ఖాతాదారుడి ఖాతా నుండి డబ్బులు మాయం �
మెదక్ జిల్లా పెద్దశంకరం పేట మండలం కోలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కోలపల్లి వద్ద ఆగి ఉన్న పర్యాటకుల బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గా
Paddy Crop | ఇవాళ నర్సాపూర్ మండల పరిధిలోని లింగాపూర్, సీతారాంపూర్ గ్రామాలలో ఏడీఏ సంధ్యారాణి సందర్శించి వరి పంటను పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వరి పంట ఎండిపోకుండా ప్రత్యామ్నాయ తడులు ఇచ్చుకుంటూ
Collector Rahul Raju | ఏడుపాయలకు వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పేర్కొన్నారు. ఏడుపాయలలో సౌకర్యాలు కరువు అని కథనాలు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ స్పందించారు.
Chalivendram | మండల కేంద్రమైన టేక్మాల్ ఫోటో ఫన్ యాజమాన్యం ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఇవాళ ప్రారంభించారు.
Right to Vote | ఇవాళ నర్సాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఆర్డీవో మహిపాల్ సమావేశం నిర్వహించారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవా
AI Teaching | శివ్వంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను ఇవాళ డీఈఓ రాధాకిషన్ ఆకస్మికంగా సందర్శించారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్) విద్యాబోధన తీరుపై ఎంఈఓ బుచ్యానాయక్ తో కలిసి పరిశీలించారు.
Paddy Crop Pest | ఇవాళ వ్యవసాయ అధికారులు వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో తెగులు సోకిన, ఎండిపోతున్న వరి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ఎండల తీవ్రతతో వరి పంటకు తెగుళ్ల బెడద అధికంగా ఉంటుందని
Summer Waves | ఎండలతో వృద్ధులు, పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉదయం 11 గంటలు మొదలు సాయంత్రం 4:30 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. ఎండ తీవ్రతతో ఉపాధి కూలీలు పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు.