శిఖం భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు చెరువులను రక్షించాల్సిన బాధ్యత అధికారులదే మెదక్ కలెక్టర్ హరీశ్ మెదక్, జూన్ 15 : జిల్లాలో చెరువులు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు ప
ప్రభుత్వ ఆరోగ్య విస్తరణ అధికారి రవీందర్, ఎంపీపీ భిక్షపతి రామాయంపేట, జూన్ 14: పది రోజులుగా ఏర్పా టు చేసిన ప్రత్యేక వైద్యశిబిరంలో 3800 మందికి వ్యాక్సిన్ వేశామని మండల వైద్య ఆరోగ్యశాఖ విస్తరణ అధికారి రవీందర్�
నర్సాపూర్, జూన్14: మహిళ సంఘాల సభ్యులకు నూతన వ్యాపారం చేసుకోడానికి ప్రభు త్వం ప్రోత్సాహకం అనే పథకా న్ని ప్రవేశపెటట్టారని జిల్లా గ్రామీణాభివృద్ధ్ది అధికారి భీమ య్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల �
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మెదక్, జూన్ 12: కల్తీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా స్థాయిలో పోలీసు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరం�
పాడి బర్రెను ట్రాక్టర్తో ఢీకొట్టి.. ఆపై కత్తుల కోసిన దుండగులు పోలీసుల అదుపులో నిందితుడు మరో ముగ్గురు పరారీ కొండపాక, జూన్ 12 : మాంసం కోసం కొందరు దుండగులు పాడి బర్రెను ట్రాక్టర్తో ఢీకొట్టి.. ఆపై కత్తులతో కో�
చిలిపిచెడ్,జూన్ 11: నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉం టుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బద్రియ తండా,గంగారం గ్రామానికి చెందిన లబ్ధిదారుల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ్లక
మున్సిపల్కమిషనర్ శ్రీహరి మెదక్ రూరల్ ,జూన్ 9: ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొని కరోనా నుంచి రక్షణ పొందాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి అన్నారు. బుధవారం మెదక్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం లో సూ�
మెదక్ జిల్లాలో 26వేల మంది ఉద్యోగులకు మేలు టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ మెదక్, జూన్ 9 : ఉద్యోగులకు పీఆర్సీ తదితర డిమాండ్లన్నింటినీ గొప్ప మనసుతో పరిష్కరించిన సీఎం కేసీఆర్కు ఉద్యోగుల�
జిల్లా ప్రభుత్వ దవాఖానలో అత్యాధునిక డయాగ్నోస్టిక్ కేంద్రం 16 పీహెచ్సీల నుంచి శాంపిల్స్ సేకరణ 24 గంటలో రిపోర్టులు శాంపిల్స్ సేకరణకు ప్రత్యేక వాహనాలు నేటి నుంచి అందుబాటులోకి సేవలు మెదక్, జూన్ 8 : జిల్ల�
నేడు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ‘టీ-శాట్’లో ప్రత్యక్ష ప్రసారం రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ సోములు మెదక్, జూన్ 8 : సమగ్ర ఎరువుల యా జమాన్యం, పచ్చిరొట్ట్ట ఎరువులు, జీవన ఎరువుల వాడకం – ప్రయోజనాలపై
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగామొక్కలు నాటిన ప్రజాప్రతినిధులుమనోహరాబాద్, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పురం మహేశ్, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి అన్నా�
చిన్నశంకరంపేట,05 జూన్ : లాక్డౌన్ సమయంలో ఓ గర్భిణిని పోలీసులు తమ వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం చేగుంట మండలం కర్నాల్పల్లి గ్రామానికి చెందిన గర్భిణి అనూష మెదక్లోని �
వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్ కుమార్మెదక్, జూన్ 5 : జిల్లాలో పెండింగ్ భూ సమస్యల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. సమీకృత కలెక్�
డీఆర్డీవో శ్రీనివాస్రామాయంపేట, జూన్ 5 : పోస్టాఫీస్లో పింఛన్ తీసుకునే వారందరికీ పింఛన్లు అందిస్తామని, అందుకోసం పోస్టాఫీస్తో పాటు అదనంగా మరో పాయింట్ను చూస్తున్నామని, రెండు రోజుల్లో ఎలాంటి ఇబ్బందుల�