Cooperative farming | భూసారానికి హాని కలుగకుండా మేలైన పద్ధతుల్లో వివిధ పండ్లు, కూరగాయలు పండిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నాడు ఓ రైతు. పండ్ల తోటల సాగుతో మంచి లాభాలు సాధించాలనే లక్ష్యంతో ఐదెకరాల విస్తీర్ణంలో జామ, మామిడ�
MLA Padma Devender Reddy | అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్లోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అభివృ�
Husnabad MLA | గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల త్యాగం గొప్పదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని గూడాటిపల్లిలోని భూ నిర్వాసితుల శిబిరానికి చేరుకుని ప్రాజెక్టుకు
Medak Municipality | మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సర్వసభ్య సమావేశాలను నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని ఈనెల 24వతేదీన మున్సిపల్శాఖ డైరెక్టర్ సత్యనారాయణ మార్గదర్శకాలు జారీ చేశారు
MLC Subhash Reddy | కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని తేల్చి చెప్పినందున వరికి బదులు ఇతర పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి
మండలంలోని నాలుగు క్లస్టర్లలో రైతు వేదికలుమూడు రైతు వేదికలకు రూ.66 లక్షలు మంజూరురామాయంపేట రైతు వేదికకు రూ.40 లక్షలు అందజేసిన మంత్రి కేటీఆర్ బంధువులునూలి హనుమంతరావు పేరిట సర్వాంగసుందరంగా నిర్మించిన అధికా
Rytu Bandhu | యాసంగి సాగుకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి సాయం నేటినుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. ఇందుకోసం వ్యవసాయశాఖ అధికారులు పూర్తి వివరాలు ప్రభుత్వానికి పంపించారు. రైతుబంధు పథకం ప్రారంభం నుంచి �
Teachers counselling | ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదలాయింపులో భాగంగా మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి మొత్తం 532 మంది ఉపాద్యాయులు సంగారెడ్డి జిల్లాకు
Lord Mallanna Wedding | సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం లక్ష బిల్వార్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కల్యాణం మరుసటి రోజు ఆలయ సంప్రదాయం
Sunflower crop | మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడంతో అన్నదాతలు ఆర్థికాభివృద్ధి చెందవచ్చు. వ్యవసాయశాఖ అధికారులు ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ నీళ్లు, పెట్టుబడితో ఎక్కువ ఆదాయం
అసంఘటిత కార్మికులకు వరంకేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంపోర్టల్లో ఉచితంగా పేర్లు నమోదు చేసుకునే అవకాశంనేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలో నగదు జమ గుమ్మడిదల, డిసె�
Bandi Sanjay | ఉద్యోగాల కోసం నిరుద్యోగ దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కేంద్రం ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చారో స్పష్టం చేయాలి.. ఇక్కడ కాదు.. ఢిల్లీలో దీక్ష చేపట్టాలని తెలంగాణ ప్రజా సంఘాల జే�
మెదక్, డిసెంబర్ 27 : ప్రజల ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలని, ఏ ఫిర్యాదులూ పెండింగ్ లేకుండా చూడాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్�