హైదరాబాద్ : మెదక్ పార్లమెంట్ పరిధిలో చేనేత కార్మికులకు నైపుణ్య శిక్షణా కేంద్రాలు, సాంకేతిక సంస్థలను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. పార్లమెంట్
ప్రియుడి మోజు | ప్రియుడి మోజులో ఓ ఇల్లాలు దారుణానికి ఒడిగట్టింది.. ఐదుగురు ఆడపిల్లలున్న సంగతి కూడా మర్చిపోయి కిరాతకంగా వ్యవహరించింది. లోకంలో తండ్రి లేక.. తల్లి
ఆర్టీసీ బస్సు| తూప్రాన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు తూప్రాన్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా నలుగురు గాయపడ్డారు.
డ్రైవర్కు మూర్చ| జిల్లాలోని తూప్రాన్లో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్కు మూర్చ రావడంతో బస్సు రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు. నూతన
మెదక్ : ప్రత్యేక కోర్టు అయిన పోక్సో కోర్టు(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) మెదక్లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. అమరాంత్ గౌడ్ ఆదివార
దంపతుల ఆత్మహత్య| మెదక్: జిల్లాలోని చేగుంటలో విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా ఉపాధి లభించకపోవడంతో దంపతులు ఆత్మహత్యకు చేసుకున్నారు. చేగుంట మండలంలోని పోతిన్పల్లికి చెందిన కవిత, కిశోర్ భార్యాభర్తలు. ద�
సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీల్లో 13.23 లక్షల మొక్కలు అందజేత నర్సరీల ద్వారా మరో 7,86,657 మొక్కల పంపిణీ పండ్లు, పూలు, ఔషధ మొక్కల అందజేతకు ప్రాధాన్యం సంగారెడ్డి, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి, హ
డీఆర్డీవో ద్వారా 24 లక్షల ప్లాంటేషన్ మెదక్ జిల్లాలో 54 లక్షల మొక్కలు పెంచాం మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పచ్చదనం పెంపు అత్యవసరం అందరినీ భాగస్వాములను చేస్తాం జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు ‘నమస్త
జిల్లాపరిషత్ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి మెదక్ రూరల్,జూన్ 29: ప్రభుత్వం నిర్వహిస్తున్న నాల్గోవిడత పల్లెప్రగతికి అందరు కృషి చేయాలని జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి అన్నారు. మెదక్ మండ
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ కళాశాల జూలై 7వ తేదీ వరకు ఇంటర్ అడ్మిషన్లు మెదక్ జిల్లాలోనే ఆదర్శంగా రామయంపేట కళాశాల రామాయంపేట ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి రామాయంపేట, జూన్ 26 : పదో తరగతి పాస
నీటిని పొదుపుగా వాడుకోవాలి నీటి వనరుల నిల్వకు నిర్మాణాలు చేపట్టాలి ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత తప్పనిసరి మెదక్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా కొల్చారం, శమ్నాపూర్ గ్రామాల్లో అమలు జలశక్తి అభియాన్ సమావేశ�