Villages Fund | రామాయంపేట మండలంలో గ్రామ పంచాయతీల పరిస్థితి దీనస్థితిలో ఉన్నాయి. కనీసం పారిశుధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా పంచాయతీలో చిల్లిగవ్వలేదు. సర్పంచుల కాలం ముగిసి ప్రత్యేక అధికారుల ఆధీనంలోకి వెళ్�
వారిద్దరూ అన్యోన్య దంపతులు. పెళ్లైనప్పటి నుంచి ఒకరిని విడికి ఒకరు ఉండలేని పరిస్థితి. అలా వారి సంసార జీవితం సాగుతూ వచ్చింది. అంతలోనే భర్తను అనారోగ్యం చుట్టుముట్టింది.
Medak | మహిళల సమానత్వం అనేది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి, సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారద అన్నారు.
ఝరాసంగం మండల పరిధిలోని తుమ్మనపల్లి గ్రామ పంచాయతీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్ తమకు వద్దని, వెంటనే తొలగించాలని కూలీలు డిమాండ్ చేశారు. ఆయన స్థానంలో సీనియర్ అయిన రాజును నియమించాలని సుమారు 30 మంది ఉ
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికుల శివ్వంపేట మండల అధ్యక్షులు వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో శివ్వంపేట ఎంపీడీవ�
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పిల్లుట్ల, లింగోజిగూడ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు శివ్వంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా ఆర్థిక సాయం అందజేసి చేయూతనందించారు
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భూగర్బ జలాలు అడుగంటడం, అప్రకటిత విద్యుత్ కోతల వల్ల వరి పొలాలు ఎండిపోయే దశకు చేరాయి.ఈ సారి ఎక్కువ మొత్తం రైతులు వరి సాగు చేశారు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకొని పంటలు వేసిన రైతు�
Medak | రోజు రోజుకు భూగర్భజలాలతో పాటు రైతుల ఆశలు కూడా అడుగంటుతున్నాయి. యాసంగి సీజన్ ప్రారంభంలో బోర్ల నుంచి సమృద్ధిగా వచ్చిన నీళ్లను చూసిన రైతులు వరి, మొక్కజొన్న పంటల సాగు చేశారు.
Medak | రామాయంపేట మండల వ్యాప్తంగా వరి పొలాలు ఎండిపోతున్నాయి. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు సరిగా పోయడం లేదు. మరోవైపు కరెంటు కోతలు తీవ్రమయ్యాయి.
గత మూడు నెలల నుంచి తమకు వేతనాలు రావడం లేదని దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని పంచాయతీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు చెల్లించాలంటూ మాసాయిపేట (Masaipet) గ్రామపంచాయతీ కార్మికులు శుక్రవారం పంచాయ
బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యా ప్తంగా 30 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం పరీక్షకు 6,410 మంది విద్యార్థులకు 6,180 మంది విద్యార్థులు హాజరు కాగా, 230 మంది విద్యా
Collector Rahul Raj | విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు.