ఫంక్షన్కు వెళ్దామంటూ ఇంటి నుంచి బయలుదేరిన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు చేరిన ఘటన నర్సాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్దచింతకుంట సమీపంలో ఉన్న జలహనుమాన్ ఆలయం వద్ద జాతీయ రహదారిపై శ�
Harvesters | ఈదులుగాలులు, వడగండ్లతో పంట ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయంతో పంట కోతకు రైతులు తొందరపడుతున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో హార్వెస్టర్ యంత్రాలకు డిమాండ్ పెరిగింది
MLA Sunitha Lakshma Reddy | బంజారానగర్ తండాల్లో మంచి నీరు వచ్చేటట్లు ప్రత్యేక చొరవ చూపాలని తండా ప్రజలు అధికారులను కోరారు. ఇన్ని రోజులు మా తండా ప్రజలు మిషన్ భగీరథ అధికారులకు ఫోన్ చేసి చెప్పినా తండాకు వచ్చి నీరు కోసం చర�
తమ భూముల్లో నుంచి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడితే ఆత్మహత్యలు చేసుకుంటామని భూ నిర్వాసితులు హెచ్చరించారు. మెదక్-ఎల్కతుర్తి రోడ్డు సర్వే పనులను మెదక్ జిల్లా రామాయంపేటలో సోమవారం భూనిర్వాసితులు అడ్డుకొ�
BRS Party | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, అడగకముందే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్�
MLA Sunitha Lakshma Reddy | పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే సందేశం వినడానికి రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని, సభకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ సందేశాన్ని గ్రామాలకు వెళ్లి గడప గడపకు వివరించాలన
Businessman Missing | యూపీ రాష్ట్రానికి చెందిన వ్యాపారి బాబుల్ సింగ్ గత నాలుగు సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం వచ్చి.. మరో ముగ్గురితో కలిసి రామాయంపేట కేంద్రంగా చేసుకుని బట్టల వ్యాపారం చేస్తున్నాడు.
BRS Rajathotsava Sabha | రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చేలా బీఆర్ఎస్ నేతలు ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున వెంకట్రావుపేట గేటు వద్ద రెండు కార్లు ఢీకొన�
మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యే రోహిత్ వ్యాఖ్యలు ఉండాలి.. కానీ అతని వ్యాఖ్యలు దిగజార్చే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
Sri sita ramula Pratishta | ఈ నెల 21 నుండి 23 వరకు సీతారామచంద్రస్వామి పున: ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమం జరుగనున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు చెప్పారు.
Arogya Lakshmi Scheme | అంగన్వాడీ సెంటర్స్ అందించే ఆరోగ్య లక్ష్మి భోజనాన్ని ప్రతీ గర్భిణీ, బాలింత తల్లులు అందరూ సద్వినియోగించుకోవాలని ఐసీడీఎస్ పీడీ హైమావతి తెలిపారు.
Open School Exams | ఓపెన్ స్కూల్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
పదో తరగతి కోసం మెదక్, నర్సాపూర్, తూప్రా
Fire Accidents | ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి ఆందోళన చెందకుండా పటిష్టమైన చర్యలను చేపట్టాలన్నారు. దవాఖానాల్లో వైద్యులు ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.