Narasapur Municipality | తమ సమస్యలను పరిష్కరించాలంటూ నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసులు వివిధ శాఖల అధికారులకు మంగళవారం వినతి పత్రాలను అందజేశారు.
Heart attack | సాయికిరణ్ గత రాత్రి గ్రామంలో ఓ వివాహానికి బ్యాండ్ కొట్టడానికి వెళ్లి ఉదయం ఇంటికి వచ్చాడు. అనంతరం సాయికిరణ్ స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లి కుప్పకూలిపోయాడు.
Professor Shanti | అధిక దిగుబడులతో సాధించిన నాణ్యమైన మూలవిత్తనంను ఇతర రైతులకు పంపిణీ చేసే అవకాశం ఉంటుందన్నారు జయశంకర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శాంతి. మంగళవారం నిజాంపేటలోని రైతువేదికలో విత్తనోత్పత్తి పథకంపై రైతుల
MLA Harish Rao | ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పని చేసే నాయకుడు హరీష్రావు అని టేక్మాల్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలను టేక్మాల�
ఎందరో త్యాగాల ఫలమే స్వరాష్ట్రమని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆ
TGCPS EU | ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు నెలల్లో మొత్తం డీఏలు విడుదల చేస్తామని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీలు ఇచ్చిన విషయాన్ని టీజీసీపీఎస్ ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంగ నర్సింహులు గుర్తు చే�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని చిన్నశంకరంపేటలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.
Drinking Water | హస్తాల్ పూర్ గ్రామంలోని తాగునీటిని సరఫరా చేసే బోరు మోటార్ చెడిపోవడం, గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో గత నాలుగైదు రోజుల నుండి గ్రామంలో తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడ
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీజీ సీపీఎస్ ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగ నరసింహులు డిమాండ్ చేశారు.
పాపన్నపేట మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పాపన్నపేట ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి ప్రతాప్రెడ్డి, పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర�
Jeelugu Seeds | చిలిపిచెడ్ మండలంలో రైతులు ఎవరు లేరా..? ఉంటే ఎందుకు జీలుగు విత్తనాలు అందించడం లేదు అని రైతులు ఏఈవోను రైతు వేదికలో నిలదీసారు. అయిన ఏఈవో ఇంకా మూడు లేదా నాలుగు రోజుల్లో మండలంకు జీలుగు విత్తనాలు వస్తాయన�
Edupayala Temple | సుదూర ప్రాంతాలనుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఏడుపాయలకు భారీగా తరలివచ్చారు. వీరు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక�
ఈ నెల 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సమావేశాలు ఉంటాయన్నారు రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి. భూభారతికి సంబంధించిన అంశాలను రెవెన్యూ సదస్సులో రైతులు తెలుపాలన్నారు.