Money looted | ఇంట్లో డబ్బులు ఉంచితే దొంగలు ఎత్తుకెళ్తారని బ్యాంకులో ఉంచితే... బ్యాంకులో సైతం ఖాతాలోంచి డబ్బులు మాయం చేస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మృతి చెందిన ఖాతాదారుడి ఖాతా నుండి డబ్బులు మాయం �
మెదక్ జిల్లా పెద్దశంకరం పేట మండలం కోలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కోలపల్లి వద్ద ఆగి ఉన్న పర్యాటకుల బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గా
Paddy Crop | ఇవాళ నర్సాపూర్ మండల పరిధిలోని లింగాపూర్, సీతారాంపూర్ గ్రామాలలో ఏడీఏ సంధ్యారాణి సందర్శించి వరి పంటను పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వరి పంట ఎండిపోకుండా ప్రత్యామ్నాయ తడులు ఇచ్చుకుంటూ
Collector Rahul Raju | ఏడుపాయలకు వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పేర్కొన్నారు. ఏడుపాయలలో సౌకర్యాలు కరువు అని కథనాలు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ స్పందించారు.
Chalivendram | మండల కేంద్రమైన టేక్మాల్ ఫోటో ఫన్ యాజమాన్యం ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఇవాళ ప్రారంభించారు.
Right to Vote | ఇవాళ నర్సాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఆర్డీవో మహిపాల్ సమావేశం నిర్వహించారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవా
AI Teaching | శివ్వంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను ఇవాళ డీఈఓ రాధాకిషన్ ఆకస్మికంగా సందర్శించారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్) విద్యాబోధన తీరుపై ఎంఈఓ బుచ్యానాయక్ తో కలిసి పరిశీలించారు.
Paddy Crop Pest | ఇవాళ వ్యవసాయ అధికారులు వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో తెగులు సోకిన, ఎండిపోతున్న వరి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ఎండల తీవ్రతతో వరి పంటకు తెగుళ్ల బెడద అధికంగా ఉంటుందని
Summer Waves | ఎండలతో వృద్ధులు, పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉదయం 11 గంటలు మొదలు సాయంత్రం 4:30 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. ఎండ తీవ్రతతో ఉపాధి కూలీలు పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు.
Manjira River | పాపన్నపేట మండలం చుట్టూరా మంజీరా నది ప్రవహిస్తుంది. దీనికి ఎంతో చరిత్ర ఉంది. గరుడ గంగగా పేరుగాంచిన మంజీరా నదిని కొంతమంది దుర్మార్గులు కలుషితం చేస్తున్నారు.
MLA Sunitha Laxma Reddy | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ మూలంగా మూడు మండలాలకు నష్టం వాటిల్లుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వెల్లడించారు. డ
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్లో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఎల్లాపూర్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి వేల ముగ్గురు �
సాగునీటి కోసం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇందుప్రియాల్ చౌరస్తా వద్ద ఆదివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల నుంచి నీరురాక వేసిన పంటలు ఎండిపోతున్నాయని మండలంలోని కసాన�
Edupayala Temple | ఏడుపాయల వనదుర్గ భవాని మాతను దర్శించుకోవడానికి సెలవు దినాల్లో భక్తులు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుండి వేలాదిగా తరలి వస్తారు. సంబంధిత అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోడంతో భక్తులు తీవ్ర ఇబ్�
Village Roads | గుంతలు పడ్డ రోడ్లలో కనీసం మట్టిని కూడా పోయడం లేదు. ఈ విషయంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రామాయంపేట మండలంలో పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.