Medak | మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం సక్రమంగా పెట్టాలని లేకుంటే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించారు. రామాయంపేట తెలంగాణ గురుకుల పాఠశాలను శుక్రవారం అడిషనల్ కలెక్టర్.. పాఠశాలలోని క�
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా 10 ఏండ్లు సుభిక్షమైన పాలన అందించిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్ గ్రామంలో మున్సిపల్ ఘన వ్యర్థాల డంపింగ్ సెంటర్ ఏర్పాటు పనులను ఆపాలని హైకోర్టు ఆదేశించింది. సర్వే పూర్తయ్యే వరకు ఆ పనులను చేపట్టవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
Raj Narayan | రైతులు మోగిపురుగు బారినపడ్డ పంటలను మందులతో రక్షించుకోవాలని.. లేదంటే నీటి దడులను తగ్గించినా సరిపోతుందని రామాయంపేట వ్యవసాయశాఖ డివిజన్ అధికారి రాజ్నారాయణ అన్నారు.
మేడ్చల్ పట్టణంలో (Medchal) ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మెదక్ జిల్లా చిన్నశకరంపేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన నునావత్ రమేశ్ మేడ్చల్ పట్టణంలో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నారు.
మెదక్ నుంచి మీర్జాపల్లి వరకు రైల్వే లైన్ పొడిగించాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రాసిన వినతి పత్రాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు �
మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
Ramayampet | ఉపాధిహామీలో జరిగిన పనుల లెక్కల్లో తేడాలు వస్తే సహించేది లేదని.. డీఆర్డీవో శ్రీనివాస్ హెచ్చరించారు. రామాయంపేట మండల కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఉపాధిహామీ సామాజిక తనిఖీ కార్యక్రమానికి హాజరయ్యారు.
సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తీరా హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్�
కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నది ఒకటి గ్రామాల్లో జరుగుతున్నది మరొకటి. ప్రభుత్వ పనితీరుపై గ్రామసభలో నిరసనల హోరు కొనసాగుతున్నది. రెండోరోజూ బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన గ్రామసభల్లో ప్రభుత్
మెదక్-అక్కన్నపేట మధ్య రూ.15.49 కోట్లతో నిర్మించిన 17.2 కిలోమీటర్ల రైల్వే విద్యుదీకరణ ట్రయల్న్ పనులు విజయవంతమయ్యాయి. మంగళవారం అక్కన్నపేటలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపాల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ బ్ర�
పుట్టిన నుంచి ఒక చేయి, ఒక కాలు పనిచేయక గెంటుకుంటూ పనులు చేసుకునేది. కన్న తండ్రి బతికి ఉన్నప్పుడు బాగోగులు చూసేవారు. పదిహేనేండ్ల క్రితం కన్న తండ్రి కాటికి పోయినప్పటి నుంచి దిక్కులేని బతుకుదెరువుతో జీవనం �
రక్త సంబంధాన్ని మర్చి సొంత అన్ననే తమ్ముడు కడతేర్చిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్యతండా పంచాయతీ ననూతండాలో చోటుచేసుకుంది. తూప్రాన్ సీఐ రంగ కృష్ణ వివరాల ప్రకారం... ననూతండాకు చెందిన తేజావత్ చందర్�