గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికుల శివ్వంపేట మండల అధ్యక్షులు వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో శివ్వంపేట ఎంపీడీవ�
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పిల్లుట్ల, లింగోజిగూడ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు శివ్వంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా ఆర్థిక సాయం అందజేసి చేయూతనందించారు
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భూగర్బ జలాలు అడుగంటడం, అప్రకటిత విద్యుత్ కోతల వల్ల వరి పొలాలు ఎండిపోయే దశకు చేరాయి.ఈ సారి ఎక్కువ మొత్తం రైతులు వరి సాగు చేశారు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకొని పంటలు వేసిన రైతు�
Medak | రోజు రోజుకు భూగర్భజలాలతో పాటు రైతుల ఆశలు కూడా అడుగంటుతున్నాయి. యాసంగి సీజన్ ప్రారంభంలో బోర్ల నుంచి సమృద్ధిగా వచ్చిన నీళ్లను చూసిన రైతులు వరి, మొక్కజొన్న పంటల సాగు చేశారు.
Medak | రామాయంపేట మండల వ్యాప్తంగా వరి పొలాలు ఎండిపోతున్నాయి. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు సరిగా పోయడం లేదు. మరోవైపు కరెంటు కోతలు తీవ్రమయ్యాయి.
గత మూడు నెలల నుంచి తమకు వేతనాలు రావడం లేదని దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని పంచాయతీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు చెల్లించాలంటూ మాసాయిపేట (Masaipet) గ్రామపంచాయతీ కార్మికులు శుక్రవారం పంచాయ
బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యా ప్తంగా 30 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం పరీక్షకు 6,410 మంది విద్యార్థులకు 6,180 మంది విద్యార్థులు హాజరు కాగా, 230 మంది విద్యా
Collector Rahul Raj | విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మండల ప్రత్యేక అధికారి కరుణాకర్ సూచించారు. బుధవారం అల్లాదుర్గంలోని కేజీబీవీ, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.
Akkannapet | రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరాఫరా నిలిచిపోయింది. దీంతో మహిళలు బోరుబావులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. నెల రోజుల్లో పెళ్లి కావాల్సిన ఓ యువకుడు నదిలో పడి మరణించాడు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆ యువకుడి మృతదేహం న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని మంజీరా నదిల�
Edupayala Jatara | ఏడుపాయల వనదుర్గ మాత జాతర సందర్భంగా 61.50 లక్షల ఆదాయం వచ్చిందని అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. శనివారం జాతర హుండీ లెక్కింపు కార్యక్రమం రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో గ�
T-Fiber | మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా ఇంటర్నెట్ సేవలు చాలా అవసరం. ఇప్పటికే మెదక్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టరేట్లోని ఆయా శాఖల్లో ఈ-ఆఫీస్ కార్యక్రమాన�
రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతున్నది. అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
సంగారెడ్డి జిల్లాలో గురువారం గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 68 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఎక్కువగా టీచర్లు, పట్టభద్రులు ఓటు హ�