ఇంజినీరింగ్ విద్యార్థులు కళాశాలలో తాము నేర్చుకున్న అంశాలను తరగతి గది బయట బృందాలుగా చేరి సమిష్టిగా రూపొందించిన ఆల్-టెర్రైన్ వెహికల్ (ఏటీవీ)ను పోటీకి నిలిపి వాహన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటే చక్కటి వే�
Mahshivaratri Jathara |మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కొప్పోల్ ఉమా సంగమేశ్వర దేవాలయ ఆవరణలో నిర్వహించే జాతర ఏర్పాట్లపై తహసీల్దార్ గ్రేసీబాయి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమీక్షా సమావేశం న
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని రాంపూర్ గ్రామ ఉన్నత పాఠశాల సమస్యల వలయంలో చిక్కుకుంది. పాఠశాలలో 6 నుంచి 10 తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య 58 ఉండగా బోధన సిబ్బంది సంతృప్తి కరంగానే ఉంది. కానీ వసతు�
CPM | మెదక్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : డంపు యార్డ్ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఏవో యూనుస్కు వినతి ప్రతం అందజేశారు.
KCR |మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మున్సిపల్ మ�
నిజాంపేట డిప్యూటీ తహసీల్దార్గా రమ్యశ్రీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ సంబంధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన�
PACS | అయితే పార్టీ మారు.. లేదంటే ఛైర్మన్ పదవికి రాజీనామా చేయ్.. లేకుంటే అవినీతి ఆరోపణలు.. అధికారుల విచారణలు తప్పవు అంటూ మండల కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీ నేతలపై ఒత్తిడి చేస్తున్నారు.
Medak | మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం సక్రమంగా పెట్టాలని లేకుంటే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించారు. రామాయంపేట తెలంగాణ గురుకుల పాఠశాలను శుక్రవారం అడిషనల్ కలెక్టర్.. పాఠశాలలోని క�
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా 10 ఏండ్లు సుభిక్షమైన పాలన అందించిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్ గ్రామంలో మున్సిపల్ ఘన వ్యర్థాల డంపింగ్ సెంటర్ ఏర్పాటు పనులను ఆపాలని హైకోర్టు ఆదేశించింది. సర్వే పూర్తయ్యే వరకు ఆ పనులను చేపట్టవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
Raj Narayan | రైతులు మోగిపురుగు బారినపడ్డ పంటలను మందులతో రక్షించుకోవాలని.. లేదంటే నీటి దడులను తగ్గించినా సరిపోతుందని రామాయంపేట వ్యవసాయశాఖ డివిజన్ అధికారి రాజ్నారాయణ అన్నారు.
మేడ్చల్ పట్టణంలో (Medchal) ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మెదక్ జిల్లా చిన్నశకరంపేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన నునావత్ రమేశ్ మేడ్చల్ పట్టణంలో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నారు.
మెదక్ నుంచి మీర్జాపల్లి వరకు రైల్వే లైన్ పొడిగించాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రాసిన వినతి పత్రాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు �
మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.