Ramayampet | ఉపాధిహామీలో జరిగిన పనుల లెక్కల్లో తేడాలు వస్తే సహించేది లేదని.. డీఆర్డీవో శ్రీనివాస్ హెచ్చరించారు. రామాయంపేట మండల కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఉపాధిహామీ సామాజిక తనిఖీ కార్యక్రమానికి హాజరయ్యారు.
సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తీరా హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్�
కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నది ఒకటి గ్రామాల్లో జరుగుతున్నది మరొకటి. ప్రభుత్వ పనితీరుపై గ్రామసభలో నిరసనల హోరు కొనసాగుతున్నది. రెండోరోజూ బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన గ్రామసభల్లో ప్రభుత్
మెదక్-అక్కన్నపేట మధ్య రూ.15.49 కోట్లతో నిర్మించిన 17.2 కిలోమీటర్ల రైల్వే విద్యుదీకరణ ట్రయల్న్ పనులు విజయవంతమయ్యాయి. మంగళవారం అక్కన్నపేటలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపాల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ బ్ర�
పుట్టిన నుంచి ఒక చేయి, ఒక కాలు పనిచేయక గెంటుకుంటూ పనులు చేసుకునేది. కన్న తండ్రి బతికి ఉన్నప్పుడు బాగోగులు చూసేవారు. పదిహేనేండ్ల క్రితం కన్న తండ్రి కాటికి పోయినప్పటి నుంచి దిక్కులేని బతుకుదెరువుతో జీవనం �
రక్త సంబంధాన్ని మర్చి సొంత అన్ననే తమ్ముడు కడతేర్చిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్యతండా పంచాయతీ ననూతండాలో చోటుచేసుకుంది. తూప్రాన్ సీఐ రంగ కృష్ణ వివరాల ప్రకారం... ననూతండాకు చెందిన తేజావత్ చందర్�
Medak | మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని మహిళను ముగ్గురు యువకులు గ్యాంగ్రేప్ చేశారు. తప్పిపోయిన వేరే మహిళ కోసం సీసీ టీవీ ఫుటేజిని వెతుకుతున్న సమయంలో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వచ్చిన నిధులకు రెండుసార్లు అట్టహాసంగా మంత్రి, ఉన్నతాధికారులు కలిసి శంకుస్థాపనలు చేశారు. కానీ, నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే వర్క్ ఏజెన్సీ వారు స్పందించడం లేద�
ప్రభుత్వ భూమిపై రియల్టర్ల కన్ను పడింది. సిద్దిపేట జిల్లా హుస్సాబాద్లో విలువైన ప్రభుత్వ భూమికి సంబంధించి తప్పుడు సర్వే నంబరు చూపించి ప్లాట్లు చేసి విక్రయించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. కొన్ని రోజుల�
అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో చోటుచేసుకున్నది. స్థానికులు, బంధువుల వివరాల ప్రకారం .. ధర్మారం గ్రామానికి చెందిన అక్కమొల్ల శ్రీకాంత్యాదవ్
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుళ్ల (Constable Suicide) ఆత్మహత్య కలకలం రేపింది. వేర్వేరు కారణాలతో హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్, కానిస్టేబుల్ బాలకృష్ణ బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లాల