KCR | కాంగ్రెస్ మోసాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్నా, నదుల నీళ్లు దక్కించుకోవాలన్నా, కరెంటు మనది మనకు రావాలన్నా, బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే అ�
KCR | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆయన రోడ్షో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన మండిపడ్డారు
MLA Harish Rao | మెదక్ను అభివృద్ధి చేసిన కేసీఆర్ను రేవంత్ రెడ్డి నానా మాటలు అంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. కేసీఆర్ను అవమానిస్తే మెదక్ను అవమానించినట్లే. ఈ ఎన్నికల్లో �
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న జిల్లాలను రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నది.
సాధ్యంకాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో గురువారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించార
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగిసింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు.
‘మళ్లేసుడు కాదు.. ఇప్పుడే ఎలచ్చన్ పెట్టుర్రి. ఇప్పుడే తెలంగాణ పార్టీ గెలుస్తది. మిషన్లతో తెలువక మోసపోయినమ్. కేసీఆర్ దేవుడు’ అంటూ గజ్వేల్ సమీకృత మార్కెట్లో జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామానికి చె�
‘అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వద్దకు శుక్రవారం రాజీనామా పత్రంతో నేను వస్తా.. దమ్ముంటే నువ్వు వస్తావా?’ అని సీఎం రేవంత్రెడ్డికి మాజీమంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు.
Harish Rao | బాండు పేపర్కు జర ఇజ్జత్, విలువ ఉండే.. కాంగ్రెసోళ్లు ఆరు గ్యారెంటీలు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన తర్వాత దాని ఇజ్జత్ కూడా పోయింది. పరువు తీశారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏది పడితే అది మాట్లాడితే నవ్వుల పాలవుతావ్. ఇజ్జత్, మానం పోతది.. చివరకు కుర్చీకున్న గౌరవం కూడా ప
Harish Rao | సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలన్నా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర�